Telugu News Power

కార్తీక మాసం లో ఓ ముఖ్యమైన ఘట్టం జ్వాలా తోరణం

  పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరారమలిగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి జ్వాలా తోరణ కార్యక్రమం శాస్త్రోత్రంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అన్ని శైవ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటూరు. అయినా పంచారామ క్షేత్రాల్లో మాత్రం కృత్తిక నక్షత్రం రోజున జరుపుతారు. భక్తులు, ఆలయ ధర్మ కర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, ధర్మ కర్తలు పినిశెట్టి శ్రీనివాస్, బసవ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది భక్తులకు జాగ్రత్తలు…

Read More

ఆచంటలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం పౌర్ణమి సందర్భంగా బుధవారం పోటెత్తిన భక్తులు. యలమంచిలి శివాలయం లో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి జ్వాలతోరణ ఉత్సవం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అడబాల శ్రీమన్నారాయణ, వారి ధర్మకర్తలు, ఈవో, అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ, సుబ్రమణ్యం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ విశేష కార్యక్రమాన్నీ తిలకించేందుకు విశేషంగా తరలివచ్చారు. జ్వాలా తోరణం నుంచి తీసిన వరి గడ్డి పశువులకు…

Read More

ఘనంగా నాగుల చవితి #news #entertainment #telugu #palakollu

  దీపావళి తరువాత వచ్చే నాగుల చవితి శనివారం భక్తిశ్రద్ధలతో భక్తులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పొలాలు, తోటలు గుడులలో ఉన్న పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. నాగదేవతల పుట్టల వద్ద మందులు కాల్చి, పటాసులు పీల్చారు. ఉదయం నుంచి భక్తులు నాగదేవతల పుట్టల వద్దకు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. పుట్టలు ఉన్న దేవాలయల వద్ద రద్దీ నెలకొంది. తక్షయజ్ఞంలో పడి నాగజాతి బూడిది కావటం ఆగిన సందర్భంగా ఈ నాగుల చవితి పండుగ చేసుకుంటారని…

Read More

మంత్రి నిమ్మలచే నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం

  కార్తీకమాస శుభారంభం కావడంతో పంచారారమక్షేత యాత్ర బుధవారం నుంచి ప్రారంభం అయ్యింది. ఈ యాత్రలో అతిముఖ్యమైన శిరోభాగమైన క్షీరారామం పాలకొల్లుకు వచ్చే భక్తులకు కార్తీక మాసాంతం వరకు జరిగే నిత్యాన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు నేడు పెదగోపురం వద్ద గల రేపాక వారి సత్రంలో స్వయంగా వడ్డించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దాతల సహకారంతో తలపెట్టిన ఈ పథకంలో విరాళాలు అందిస్తున్న దాతల సౌజన్యాన్ని అభినందించారు. భక్తులకు ఏ…

Read More

యలమంచిలి శివాలయం లో అన్న సమారాధన

యలమంచిలి శివాలయం మాసశివరాత్రి సందర్భంగా అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ ఆధ్వర్యంలో విశేషఅభిషేక కార్యక్రమం జరిగింది. తాళ్లూరి శ్రీనివాస్ వైజాగ్ బుజ్జి, తదితర పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదిహేను నెలల పాటు వైజాగ్ బుజ్జి ఆర్థిక సాయం తో జరిగే కార్యక్రమంలో సుమారు ఐదువందల మంది కి అన్నప్రసాద వితరణ చేశారు.    

Read More

పాలకొల్లు చరిత్ర

పాలకొల్లు చరిత్ర – ఒక ద్రవ్య, ధార్మిక, సాంస్కృతిక కదలిక పాలకొల్లు, ఆంధ్ర ప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఒక ప్రాచీన పట్టణం. ఇది భక్తి, వ్యవసాయం, కళలు మరియు ప్రజల గాఢ అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తుంది. పాలకొల్లు చరిత్రను పరిశీలించినపుడు, అది శాతవాహనుల కాలం నుంచి ప్రారంభమైన పురాతన పౌరాణిక ప్రస్తావనలతో కూడినట్టుగా తెలుస్తుంది. 📜 పురాతన చరిత్ర పాలకొల్లు పరిసర ప్రాంతాలు శాతవాహనులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు, కాకతీయులు వంటి రాజవంశాల పాలనలో ఉన్నట్లు…

Read More