మావుళ్ళమ్మ వారి స్వర్ణ నిధికి లక్ష విరాళం.
భీమవరం: మార్చి, 4(తెలుగు న్యూస్ పవర్. కాం) భీమవరం ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణనిధికి 1,10,116 బుధవారం సమర్పించారు. గాది రాజు గణేష్ కుమార్, హేమ దంపతులు, వారి కుమారులు, చిరంజీవి పార్థివ్ వర్మ ఈ కానుక అందజేశారు. వీరు ఉండి మండలం, కలిగొట్ల వాస్తవ్యులు. ఈ సందర్భంగా, గణేష్ కుమార్ కుటుంబానికి, అమ్మవారి ఆలయ అర్చకులు ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదల ప్రకారం, అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి ప్రసాద్,…