Telugu News Power

కళ్యాణోత్సవాలతో పులకించునున్న పాలకొల్లు.

పాలకొల్లు: డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్) ఉభయగోదావరి జిల్లాల గోవిందమాల కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న 33వ కళ్యాణోత్సవాలతో పాలకొల్లు భక్తజనం పులకించనున్నారు. ఈనెల 20 నుంచి 22 వరకు పాలకొల్లు ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. ఈ పుణ్య కార్యానికి స్థానిక పెనుమదం రోడ్డులో గల ఆర్ఆర్ రైస్ మిల్ ప్రాంగణం వేదిక కానుంది. గణపతి హోమం శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమవుతుంది. దేవరపల్లి రామకృష్ణ దంపతులు పూజలు నిర్వహిస్తారు. శ్రీ చక్ర పూజ శనివారం ఉదయం…

Read More

జాతీయ పెన్షనర్స్ డే

పాలకొల్లు:డిసెంబర్,17(తెలుగు న్యూస్ పవర్జాతీయ పింఛనుదారుల దినోత్సవం స్థానిక పింఛన్దారుల భవనంలో బుధవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ నాయకులు వంగా నరసింహారావు అధ్యక్షత వహించారు. డి ఆర్ కె రాజు స్వాగతం పలికారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి ఎస్ ప్రతాప్ రాజు నేషనల్ పెన్షన్ డే విశిష్టతను, డి ఎస్ నకారా, జస్టిస్ వై.వి.చంద్ర చూడ్ పెన్షనర్లకు చేసిన ఉపకారం మర్చిపోలేనిదని పేర్కొన్నారు. ఈ…

Read More

ఒక కుటుంబ, ఒక వ్యాపారవేత్త ఎన్ఎస్ఎస్ ప్రచారం.

పాలకొల్లు:డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం ఎన్ఎస్ఎస్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తత గ్రామాలైన యల్లవానిగరువు,అడవిపాలెం లో విద్యార్థులు, అధ్యాపకులు, ఇంటికో వ్యాపారవేత్త నినాదంతో ప్రచారం చేశారు. ఇది దేశ అభివృద్ధికి బలమైన ఆధారమని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం రామకృష్ణ, వి విజయలక్ష్మి, బూసి వెంకటస్వామి, ఆశాజ్యోతి, స్వర్ణలత,సచివాలయ సిబ్బంది విద్యార్థులు…

Read More

గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి పోటీలు

పాలకొల్లు డిసెంబర్ 17 తెలుగు న్యూస్ పవర్ ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, గణిత పోటీల్లో పాల్గొనడం సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యం అలవాడతాయన్నారు. గణిత జ్ఞానం అందరికీ ఎంతో అవసరం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణిత సుడోకో, మ్యాజిక్ స్క్వేర్ అనే అంశం మీద పజిల్స్ పోటీలు నిర్వహించారు. ఈ…

Read More

పాలకొల్లు మున్సిపాలిటీ ప్రత్యేక గ్రేడుతో ప్రజలకు మేలు-మాజీఎమ్మెల్సీఅంగర

పాలకొల్లు: డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్). పాలకొల్లు మున్సిపాలిటీ ప్రత్యేక గ్రేడు మున్సిపాలిటీగా వర్గోన్నతి పొందటం, పాలకొల్లు పట్టణ ప్రజలందరికీ ఒక మంచి రోజుని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలు బలోపేతం చేయడానికి వాటిని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు. ఇందువల్ల మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులు చేయటానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయన్నారు. మంచినీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు పెంచుకోవడానికి ఈ మార్పు ఉపయోగపడుతుందన్నారు. మున్సిపాలిటీ నూరేళ్ల తర్వాత…

Read More

అత్యంత శక్తివంతమైన మహిళ ఉపాసన

పాలకొల్లు:డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్) కొణిదల ఉపాసనకు వ్యాపారంలో అత్యంత శక్తివంతమైన మహిళ అవార్డు వరించింది. వ్యాపారంతో పాటు,సామాజిక సేవవలో వీరు చేసిన,చేస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్ఈ ఈ అవార్డు ప్రకటించింది. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్లో అభిమానులతో ఈ సంతోషాన్ని పంచుకున్నారు. హృదయపూర్వకంగా ఈ అవార్డు స్వీకరిస్తున్నట్టు ఆమె తెలిపారు. అయితే తాను నెలలు మోస్తున్నందున, ప్రత్యక్షంగా ఈ అవార్డు స్వీకరించలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశారు….

Read More

నారుమడులు త్వరగా వేయాలి

వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మురళీకృష్ణ పాలకొల్లు,డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) రైతులు దాళ్వా వరి నారుమళ్ళు వెంటనే వేయాలని వ్యవసాయ సహాయ సంచారకులు మురళీకృష్ణ రైతులకు సూచించారు. పాలకొల్లు సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికీ 90 శాతం నారు మళ్ళు ఇంకా వేయవలసి ఉందన్నారు. ఈ సబ్ డివిజన్లో గల పాలకొల్లు మండలం లో 4198 హెక్టార్లు , పోడూరు మండలంలో 5708 హెక్టార్లు, ఆచంట మండలంలో 4259 హెక్టార్లలో వరిసాగు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయా…

Read More

నేడే నేషనల్ పెన్షనర్స్ డే

పాలకొల్లు:డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 అనుసరించి,1982 డిసెంబర్ 17న గౌరవనీయ భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పురస్కరించుకొని ప్రతి ఏటా పింఛనుదారుల ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఇందుకు, డి ఎస్ నకార చేసిన పోరాట ఫలితంగా పెన్షనర్స్ కు హక్కులు లభించాయి. జస్టిస్ వై వి చంద్రచూడ్ తన తీర్పులో, పెన్షన్ అనేది విశ్రాంత ఉద్యోగికి పెట్టే బిక్ష కాదని, అది వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన, విధిగా చెల్లించవలసి…

Read More

పాలకొల్లు ఇక ప్రత్యేక మునిసిపాలిటీ

పాలకొల్లు:డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు మున్సిపాలిటీ అతి పురాతనమైనది. ఈ మున్సిపాలిటీ ఏప్రిల్ 4, 1919లో ఏర్పాటు అయింది. మొదటి స్థాయి మున్సిపాలిటీగా 1965లో గుర్తించారు. ఇక ఇప్పుడు, పాలకొల్లు మున్సిపాలిటీ ప్రత్యేక మునిసిపాలిటీ స్థాయికి చేరింది. ఈ మేరకు ప్రభుత్వం అసాధారణ గెజిట్ నోటిఫికేషన్ మంగళవారం జారీ చేసింది. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం 303, ఈనెల 10వ తేదీన చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయ…

Read More

102 నాట్ అవుట్ పెన్షనర్ ఏటుకూరి కృష్ణమూర్తి

డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) గత102 ఏళ్లుగా పింఛన్ తీసుకుంటున్న కురువృద్ధులు ఏటుకూరి కృష్ణమూర్తి. గుంటూరు జిల్లా ఏటుకూరులో వీరు1923 లో జన్మించారు. ఏటుకూరి సీతారామయ్య లక్ష్మీబాయమ్మ వీరి తల్లిదండ్రులు. వీరు 1948లో రెవెన్యూ శాఖలో 37 రూపాయల జీతానికి చేరారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వీరి మొదటి కార్య స్థానం. వీరు 1978 లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అయ్యారు. గత 47 ఏళ్లుగా వీరు పెన్షన్ పొందుతున్నారు. ప్రస్తుతం 103వ ఏట అడుగు…

Read More