దాణా ధర పెంపు పై రొయ్యల రైతుల తీవ్ర ఆందోళన.
పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) రొయ్యల దాణా ధర పెంపు ఆలోచన ఫై రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని, జై భారత్ క్షీరా రామ రైతు సంఘం అధ్యక్షులు, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వెల్లడించారు. రొయ్యల ఫీడ్ ధరలు పెరగవచ్చుననే సమాచారం బయటకు పొక్కడంతో, రైతులు అత్యవసర కార్యవర్గ సమావేశం పూలపల్లిలో,శనివారం ఏర్పాటు చేశారు. గతంలో, దాణాకు వాడే ముడి సరుకుల ధరలు బాగా తగ్గినందున, ఆమేరకు ఫీడ్ ధర కనీసం 20 రూపాయలు,…