శ్రీ అద్ధేపల్లి కళాశాలకు కొత్త ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం.
పాలకొల్లు:మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాల, నూతన ప్రిన్సిపల్ (పూర్తి అదనపు బాధ్యతలు) గా డాక్టర్ కే. రత్న మాణిక్యం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం వీరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చింతూరు ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళాశాల సీపీడీసీ కార్యదర్శి డాక్టర్ బి.వి. రాఘవయ్య మాట్లాడుతూ, డాక్టర్ రత్నమాణిక్యం అనుభవం, నాయకత్వం కళాశాల అభివృద్ధికి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ…