బడుగులకు అండ రంగా. -మంత్రి నిమ్మల
పాలకొల్లు: జులై,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు వంగవీటి మోహన రంగారావు అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు కొనియాడారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే, కాపుల ఆరాధ్య దైవం, ఊరు ఊరులో విగ్రహాలు గల మహా నాయకుడు వంగవీటి మోహన రంగారావు 79 వ జయంతి సందర్భంగా స్థానిక మారుతి థియేటర్ సెంటర్ వద్ద గల రంగా నిలువెత్తు…