Skip to main content

Telugu News Power

Telugu News Power

అరుణాచలానికి వీక్లీ ఎక్స్ప్రెస్ నేడే ప్రారంభం.

భీమవరం: జూన్,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా రైలు ప్రయాణికులకు, అరుణాచలం వెళ్లే భక్తులకు రైలు అందుబాటులోకి వచ్చింది. స్థానిక లోక్ సభ సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ కృషితో రైలు సౌకర్యం నేటి నుంచి అందుబాటులోకి రానుంది.నియోజకవర్గ ప్రజల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఇప్పటివరకు ప్రత్యేక (స్పెషల్) రైలుగా నడిచిన నర్సాపురం – అరుణాచలం ఎక్స్‌ప్రెస్ ఇకపై పూర్తిస్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా రైల్వే శాఖ ప్రకటించింది….

Read More

నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, భక్తులకు శుభవార్త!

మన నర్సాపురం నియోజకవర్గ ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఇప్పటివరకు ప్రత్యేక (స్పెషల్) రైలుగా నడిచిన నర్సాపురం – అరుణాచలం ఎక్స్‌ప్రెస్ ఇకపై పూర్తిస్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మీ సేవల్లోకి రానుంది! ఈ మేరకు రైల్వే శాఖ నుండి పూర్తి అనుమతులు మంజూరయ్యాయి. పరమ పవిత్రమైన అరుణాచల క్షేత్రానికి (తిరువణ్ణామలై) వెళ్లే మన ప్రాంత భక్తుల సౌకర్యార్థం, ఈ రైలు యొక్క తొలి రెగ్యులర్ సర్వీస్ ఘన ప్రారంభోత్సవాన్ని రేపు మధ్యాహ్నం మీ అందరి సమక్షంలో…

Read More

ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జిగా తాతాజీ.

పాలకొల్లు: జూన్, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతీయ జనతా పార్టీ, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జిగా నార్ని వెంకటసుబ్బారావు(తాతాజీ) నియమితులైయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. ఈ సందర్భంగా పాలకొల్లు పట్టణ బిజెపి నాయకులు తాతాజీకి శుభాకాంక్షలు తెలిపినట్టు భారతీయ జనతా పార్టీ పాలకొల్లు పట్టణ శాఖ నాయకులు, పోడూరు మండల ఇంచార్జ్ జక్కంపూడి కుమార్ మంగళవారం తెలిపారు.

Read More

బహుగంధ కర్త పూర్ణచంద్ కు బోయి భీమన్న పురస్కారం.

విజయవాడ: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్)మహాకవి, పద్మభూషణ్ బోయి భీమన్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ వారు సోమవారం ప్రదానం చేశారు. మంత్రి కందుల దుర్గేష్ , బోయి హైమావతి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు లక్ష్మీశ ఈ పురస్కారం ప్రదానం చేశారు. విజయవాడ కలెక్టరు కార్యాలయం లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన భీమన్న జయంతి సభ నిర్వహించారు. నాటక అకాడేమి అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ, జానపద కళల అకాడెమి…

Read More

బహుగంధ కర్త పూర్ణచంద్ కు బోయి భీమన్న పురస్కారం.

విజయవాడ: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్)మహాకవి, పద్మభూషణ్ బోయి భీమన్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ వారు సోమవారం ప్రదానం చేశారు. మంత్రి కందుల దుర్గేష్ , బోయి హైమావతి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు లక్ష్మీశ ఈ పురస్కారం ప్రదానం చేశారు. విజయవాడ కలెక్టరు కార్యాలయం లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన భీమన్న జయంతి సభ నిర్వహించారు. నాటక అకాడేమి అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ, జానపద కళల అకాడెమి…

Read More

శ్రమను గౌరవించాలి, కష్టాన్ని గుర్తించాలి. -మంత్రి నిమ్మల

యలమంచిలి/ పోడూరు: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) మంత్రైన, ఉపాధి శ్రామికులైన అంతా ఒకటే కుటుంబం గా భావించి ముందుకు వెళ్లాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. ఉపాధి హామీ శ్రామికుల సత్కార కార్యక్రమం యలమంచిలి,పోడూరు మండలాల్లోని గ్రామాల్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనం ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఏమీ లేదని, పోయేటప్పుడు కూడా పట్టుకుపోయేదేమీ ఉండదని తెలిపారు. ఉన్నంతలోనే పదిమందికి…

Read More

దివ్యాంశి భౌమిక్ అసాధారణ విజయాలు. అతిచిన్న వయసులో దిగ్గజాలను ఓడించిన ఘనత. టేబుల్ టెన్నిస్ లో బంగారు పతకం.

కోల్‌కతా: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) దివ్యాంశి భౌమిక్ భారత టేబుల్ టెన్నిస్ రంగంలో సంచలనాలు సృష్టిస్తుంది. బెంగాల్ కు చెందిన ఈమె సాధించిన ప్రధాన విజయాలు, ప్రపంచ టేబుల్ టెన్నిస్(డబ్ల్యూ టి టి) ​ ఫీడర్ టైటిల్ (2026): ప్రిస్టినా (కొసావో)లో జరిగిన డబ్ల్యూటీటీ ఫీడర్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుని, ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయ క్రీడాకారిణిగా (15 ఏళ్లు) రికార్డులకు ఎక్కింది. ఏకంగా చైనీస్…

Read More

తల్లి ప్రాణత్యాగం, పసిబిడ్డకు పునర్జన్మ. భూకంప ప్రమాదంలో మరోసారి వెలుగులోకి వచ్చిన తనువు చాలించిన అమ్మతనం.

వెనిజులా: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్)వెనిజులాలో జరిగిన ఈ విషాదకరమైన సంఘటన అంతర్జాతీయంగా అనేక మందిని కంట తడి పెట్టించింది. ఈ ​ఘటన ఈనెల 26న వెనిజులాలో సంభవించింది. తీవ్రమైన జంట భూకంపాల వల్ల ఈ విపత్తు సంభవించింది. ​హెక్టార్ బెల్లో, ఈయన వెనిజులాకు చెందిన ప్రసిద్ధ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఇతని కుటుంబం ఒకేసారి ఆనంద, విషాదాలకు లోనైంది. ​భూకంపం కారణంగా వారి ఇల్లు కూలిపోతున్న సమయంలో, హెక్టార్ బెల్లో భార్య ఆండ్రియా బెల్లో…

Read More

ప్రపంచాన్ని ఉనికించిన వెనుజులా జంట భూకంపాలు జాడ లేని వేలాదిమంది.

వెనిజులా: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ నువ్వు నింకించిన భయంకరమైన వెనుజులాలో సంభవించిన రెండు కు భూకంపాలకు సంబంధించి రక్షణ చర్యలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి. భారత్తో సహా అనేక దేశాలు వెనుజులాకు బాసడు కానించి సహాయాన్ని అందజేస్తున్నాయి. రక్షణ బృందాలు మానవీయ కోణంలో సహాయక చర్యల్లో భాగంగా పసిబిడ్డలను వీధి కుక్కలను కూడా కాపాడుతున్నాయి. వెనిజులా భూకంప బీభత్సంలో ఆశాకిరణాలు.. శిథిలాల నుంచి చిన్నారుల అద్భుత రక్షణ వెనిజులాలో సంభవించిన రెండు భారీ…

Read More

శ్రీ మావుళ్లమ్మ సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ వైభవంగా ఏరువాక పున్నమి ధాన్యలక్ష్మి – సౌభాగ్యలక్ష్మి పూజలు

భీమవరం: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీమావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పున్నమి సందర్భంగా సోమవారం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. వ్యవసాయానికి ఊపిరి పోసే ఆషాఢ మాస ప్రారంభాన్ని సూచించే ఈ పుణ్యదినాన్ని పురస్కరించుకుని దేవస్థానంలో చండీ హోమం, ధాన్యలక్ష్మి పూజ, సౌభాగ్యలక్ష్మి పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు.రైతాంగ సంక్షేమం, సమృద్ధిగా వర్షాలు, రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక సంకల్పాలు జరిపించారు.దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, వేదపండితుల…

Read More