ప్రముఖ న్యాయవాది రావూరి చాచా ఇక లేరు.
పాలకొల్లు: జనవరి,11(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ప్రముఖ న్యాయవాది, రావూరి జవహర్లాల్ నెహ్రూ, చాచా ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. వీరి భార్య శ్రీదేవి, ఉపాధ్యాయురాలు, పెద్ద కుమారుడు లాయర్ కాగా, చిన్న కుమారుడు ఇటీవల డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. పాలకొల్లు పట్టణంలో అనేక మంది ప్రముఖులతో, సంస్థలతో వీరికి ఆత్మీయ అనుబంధం ఉంది. ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పాల్గొన్నారు. ఓ దశలో వీరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. వీరు స్వతహాగా బాల్యం నుంచి…