విద్యుత్ ఉపకేంద్రం వద్ద స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం.
పాలకొల్లు:డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక విద్యుత్తు ఉపకేంద్ర వద్ద పాలకొల్లు ఏడిఈ సిహెచ్. రామకృష్ణ, ఏఇ షేక్ కొడాన్ సబ్జీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కార్యాలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేసే పని చేపట్టారు. ఈ సందర్భంగా ఏడీఈ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి కార్యాలయం వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యం, ఆహ్లాద వాతావరణం ఏర్పడుతుందన్నారు. ప్రతి మూడవ శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం…