Telugu News Power

Telugu News Power

శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వార్ల రథోత్సవం.

పాలకొల్లు:ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎడ్ల బజార్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కనుకదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండు నాగబాబు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పురవీధులలో ఏనుగు అంబారిపై అమ్మవారు ఊరేగారు. పూలచత్రాలు ఇరువైపులా బారులు తీరగా, గరగ నృత్యాలు, బేతాళ నృత్యాలు, మ్యూజికల్ బ్యాండ్ బృందాలను అనుసరించి రథోత్సవం సాగింది. భక్తులు శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వార్ల అనుగ్రహ దర్శనం అందుకున్నారు….

Read More

ఎమర్జెన్సీఉద్యోగంగా మారిపోయిన ఉపాధ్యాయ వృత్తి.

యలమంచిలి: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయ వృత్తి ఎమర్జెన్సీ ఉద్యోగంగా మారిపోయిందని, రాష్ట్ర ఫ్యాఫ్టో చైర్మన్, ఎస్టియు రాష్ట్ర నాయకులు, ఉపాధ్యా ఎమ్మెల్సీ అభ్యర్థి లంకపల్లి సాయిశ్రీనివాస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గుంపర్రుఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడ్డాల దేవేంద్రుడు పదవీ విరమణ సభ శనివారం జరిగింది. ఈ సభకు శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయులు నాగరాజు సభకు అధ్యక్షత వహించారు. మాజీ ఉప విద్యాశాఖ అధికారి కెవిఎస్ సత్యనారాయణమూర్తి మరో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ…

Read More

డిజిటల్ భవన్ సందర్శింన కలెక్టర్.

మొగల్తూరు: ఫిబ్రవరి,28 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక, మత్స్యకారులకు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, శనివారం లబ్ధిదారులకు పడవల పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ఈ పర్యటనలో భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తున్న, నైపుణ్య శిక్షణ కేంద్రం,డిజిటల్ భవన్‌ను కూడా సందర్శించారు. డ్రోన్ టెక్నాలజీ, పచ్చళ్ళ తయారీ వంటి నైపుణ్య శిక్షణల తీరును పరిశీలించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి, వారు నేర్చుకుంటున్న నైపుణ్యాలలో పురోగతిని తెలుసుకున్నారు. మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ ఎలా చేయాలో స్వయంగా…

Read More

పింఛన్ల పంపిణీలో కలెక్టర్ నాగరాణి.

నర్సాపురం: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో, కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం పాల్గొన్నారు. పింఛన్దారులను స్వయంగా కలుసుకొని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణం లోని 15వ వార్డు మసీదు సెంటర్, వలవల వారి వీధి బొండమ్మ మహిళ వృద్ధుల ఆశ్రమంలో జిల్లా కలెక్టర్ శ్ చదలవాడ నాగరాణి, ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.పింఛన్దారులకు పింఛన్లు, పండ్లు అందజేశారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? ఆరోగ్యం…

Read More

బిజెపికి ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవి.

పాలకొల్లు: ఫిబ్రవరి, (తెలుగు న్యూస్ పవర్)పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం, కొమ్ము చిక్కాల గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలిగాకుచ్చర్లపాటి భారతి శనివారం పదవీ ప్రమాణస్వీకారం చేశారు. వీరు బిజెపి జిల్లా కార్యదర్శి. నూతన పాలకమండలి పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సభకు జిల్లా అధ్యక్షులు అయినంపూడి పూడి శ్రీదేవి, రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కాపర్తి,బిజెపి, తెలుగుదేశం, జనసేన కూటమి నేతలు గ్రామ ప్రజల పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్…

Read More

ఛాంబర్స్ విద్యార్థికి సైన్స్ లో రెండో బహుమతి.

పాలకొల్లు: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్)జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా, శనివారం, భీమవరంలోని బివి రాజు డిగ్రీ కళాశాల నిర్వహించిన రాష్ట్రస్థాయి కెమ్ ఎక్స్ ఫ్లోర్ -26లో ఛాంబర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఐ. కౌశిక్ వర్మ ద్వితీయ బహుమతి సాధించాడని, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి వెంకటేశ్వరావు తెలియజేశారు. కెమ్ లిగో మరియు కెమ్ హంట్ పోటీలు నిర్వహించగా కెమ్ లిగో పోటీలలో కౌశిక్ వర్మ ద్వితీయ బహుమతి సాధించారు. ఈ పోటీలలో 16 కళాశాలలు పాల్గొన్నారు…

Read More

ఛాంబర్స్ కళాశాలలో “జాతీయ సైన్స్ డే”

పాలకొల్లు: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) భారత తొలి నోబుల్ బహుమతి గ్రహీత, భారతరత్న సర్ సి.వి.రామన్, రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన రోజైనా, ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా స్థానిక ఛాంబర్స్ కళాశాలలో ఉదయం జాతీయ సైన్స్ డే జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన, వైజ్ఞానిక ప్రదర్శన అంశాలను కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు…

Read More

మండలి సేవలు ఆదర్శనీయం. -ఎంవీ కృష్ణారావుకు సీపీఐ నేతల నివాళి ఘనంగా మండలి వెంకట కృష్ణారావు శత జయంతి

అవనిగడ్డ: ఫిబ్రవరి,28 తెలుగు న్యూస్ పవర్)కృష్ణారావు సేవాభావం ఆదర్శనీయం మంచితనం అనుసరణీయమని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ బాబు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం అవనిగడ్డ వంతెన సెంటర్లో కృష్ణారావు విగ్రహానికి సీపీఐ నియోజకవర్గ నాయకులు అడ్డాడ ప్రసాద్ బాబు, హనుమానుల సురేంద్రనాధ్ బెనర్జీ, మల్లుపెద్ది రత్నకుమారి, కుంపటి వెంకటేశ్వరరావు, మాలెంపాటి కోటేశ్వరరావు, కొర్రపాటి ముఖర్జీ,…

Read More

మావుళ్ళమ్మ వారి ఆలయం మంగళవారం మూసివేత.

భీమవరం: సూపర్వైజర్,28(తెలుగు న్యూస్ పవర్) ఈ నెల, 3 న, అనగా ఫాల్గుణ పౌర్ణమి మంగళవారం మధ్యాహ్నం గం.3: 20ని.ల నుండి సాయంత్రం గం.6:47ని.ల వరకు కేతుగ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వెల్లడించారు. ఆ రోజు మంగళవారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఉదయం, ప్రాతః కాల…

Read More

ఆరోగ్య సమాజానికి, ప్రజారోగ్య కార్మికుల సేవలు కీలకం.

పాలకొల్లు: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) ఆరోగ్య సమాజ నిర్మాణంలో ప్రజారోగ్య కార్మికుల పాత్ర కీలకమని, మున్సిపల్ కార్మికుల యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు పేర్కొన్నారు. స్థానిక రెల్లిపేటలో శుక్రవారం జిల్లా ప్రథమ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సభకు జిల్లా అధ్యక్షులు నెక్కంటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పోరుమామిళ్ల మాట్లాడుతూ, ప్రభుత్వాలు, కోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకుండా కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు. పారిశుద్ధ్య…

Read More