ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.
పాలకొల్లు: ఏప్రిల్, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక లంకలకోడేరులో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం గురువారం ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు హాజరై, మాట్లాడుతూ, ట్రక్ షీట్ లేనిదే మిల్లు కి ధాన్యం తోలకూడదని సూచించారు. పౌరసరపురాల శాఖ జిల్లా మేనేజర్ ఇబ్రహీం మాట్లాడుతూ, సకాలంలో రైతుల ఖాతాలకు డబ్బులు వేశామని తెలిపారు. ఎవరైతే ట్రక్ షీట్ లేకుండా మిల్లు…