ప్రజల భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం
యలమంచిలి: డిసెంబర్,14(తెలుగు న్యూస్ పవర్) అభివృద్దే,ధ్యేయంగా, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నది, కూటమి ప్రభుత్వమని, స్థానిక శాసన సభ్యులు,రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఏటిగట్టు పటిష్ట పరిచే పనుల శంకుస్థాపన కార్యక్రమంలో చించినాడ వద్ద మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూనియోజకవర్గంలో దాదాపు 20 కిలోమీటర్ల మేర గోదావరి ఏటిగట్లు పటిష్టత కోసం గతంలో 8 కోట్ల, రూపాయల నిధులు మంజూరు చేయించామని, ప్రస్తుతం దాదాపు మరో 9 కోట్లు…