శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి 17 గ్రాములు బంగారం కానుకగా సమర్పించిన భక్తులు.
భీమవరం: ఏప్రిల్, 5 (తెలుగు న్యూస్ పవర్.కాం) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి భీమవరం కి చెందిన ఆలయ మాజీ ధర్మకర్త వడ్డీ సుబ్బారావు కుమారులు, వడ్డీ దివ్య, వీర వెంకట శ్రీకాంత్ దంపతులు 10 గ్రాముల బంగారం మరియు మోటూరు కి చెందిన కారిచర్ల ఉషశ్రీ 7 గ్రాముల బంగారం సమర్పించారు,వీరికి…