పశువైద్యశిపురం ప్రారంభించిన మంత్రి నిమ్మల.
యలమంచిలి: డిసెంబర్,6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక మట్లపాలెం గ్రామంలో మంత్రి నిమ్మల రామానాయుడు పసుపు వైద్య శిబిరం శనివారంప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండలంలోని మట్లపాలెం, నార్ని మెరక, వడ్డీ లంక గ్రామాల రైతులకు సగం ధరకే దాణ బస్తాలు అందజేశారు. పశువైద్యశిపురం సందర్శించి వైద్యాధికారులను విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు పశువైద్య సహాయ సంచాలకులు జి సత్యనారాయణ, వైద్యులు,వారి సిబ్బంది, మండల తెలుగుదేశం అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు, సొసైటీ అధ్యక్షులు డేగల సత్తి…