క్షీరపురిలో కొలువుదీరిన అష్టదిగ్గజ కవులు.
పాలకొల్లు: మార్చి, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) క్షీరపురిలో, రాయల కాలం నాటి అష్టదిగ్గజ కవుల దిగి వచ్చారా అన్నట్టుగా, భూవన విజయం ప్రదర్శించారు. శాఖ సంస్కార భారతి, పశ్చిమగోదావరి జిల్లా శాఖ, క్షత్రియ సంక్షేమ పరిషత్, కాశ్మీరు కల్చరల్ క్లబ్ సౌజన్యంతో మీ ప్రదర్శన జరిగింది. శ్రీరామనవమి, ప్రపంచ రంగస్థలం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పివిఎన్ కృష్ణ, శ్రీకృష్ణదేవరాయలుగా, డాక్టర్ కడిమళ్ళ వరప్రసాద్, మహామంత్రి తిమ్మరసు గా, చేగొండి సత్యనారాయణ మూర్తి,…