Telugu News Power

Telugu News Power

క్షీరపురిలో కొలువుదీరిన అష్టదిగ్గజ కవులు.

పాలకొల్లు: మార్చి, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) క్షీరపురిలో, రాయల కాలం నాటి అష్టదిగ్గజ కవుల దిగి వచ్చారా అన్నట్టుగా, భూవన విజయం ప్రదర్శించారు. శాఖ సంస్కార భారతి, పశ్చిమగోదావరి జిల్లా శాఖ, క్షత్రియ సంక్షేమ పరిషత్, కాశ్మీరు కల్చరల్ క్లబ్ సౌజన్యంతో మీ ప్రదర్శన జరిగింది. శ్రీరామనవమి, ప్రపంచ రంగస్థలం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పివిఎన్ కృష్ణ, శ్రీకృష్ణదేవరాయలుగా, డాక్టర్ కడిమళ్ళ వరప్రసాద్, మహామంత్రి తిమ్మరసు గా, చేగొండి సత్యనారాయణ మూర్తి,…

Read More

టిడిపి విశ్వాసులకు పురస్కారం.

పాలకొల్లు/తాడేపల్లిగూడెం: మార్చి, 28(తెలుగు న్యూస్ పవర్.కామ్) తెలుగుదేశం పార్టీని 44 ఏళ్లు గా వెన్నంటి ఉన్న పార్టీ విశ్వాసపాత్రులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున, ఆదివారం, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఘనంగా సత్కరించనున్నారు. పోడూరు మండలం, కొమ్ముచిక్కాల కు చెందిన, గొట్టుముక్కలు సూర్యనారాయణ రాజు, తాడేపల్లిగూడెం మండలం, పడాల మాజీ సర్పంచ్, తన్నీడి సులేమాన్ రాజు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 29 మందికి ప్రతిష్టాత్మకమైన ఈ గౌరవం దక్కనుంది. రాష్ట్ర జలవనుల…

Read More

షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: మార్చి, 27(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక లంకలకోడేరు పంచాయతీ పరిధిలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ శుక్రవారం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. దాదాపు 15 లక్షల రూపాయల నిధులతో రెండు షాపులు కాంప్లెక్స్ లో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో, ఏఏంసి చైర్మన్ కోడి విజయభాస్కర్, సర్పంచ్ చొప్పల రజిని, ఎంపీటీసీ ఆకుల ధనలక్ష్మి, పాముల రజిని కుమార్, అధికారులు పాల్గొన్నారు.

Read More

ఫౌండేషన్ ఛైర్మన్ గానే సంతృప్తి. -మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: మార్చ్, 27 (తెలుగు న్యూస్ పవర్. కామ్) శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా కంటే, ధర్మారావు ఫౌండేషన్ చైర్మన్ గానే తనకు సంతృప్తి లలభిస్తుందని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక లంకలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ధర్మారావు ఫౌండేషన్ 2005 లో ప్రారంభించిన నాటి నుంచి ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్నామన్నారు. వందమంది…

Read More

శ్రీ సీతారాముల కళ్యాణం వైభోగమే.

జనరల్ డెస్క్: మార్చి ,27 (తెలుగు న్యూస్ పవర్. కాం) పది కొంపలు లేని పల్లెనందైన శ్రీ రామాలయం తప్పక ఉంటుందని ప్రతీతి. శ్రీ సీతారాముల కళ్యాణం, శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగింది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన భద్రాచలం, శ్రీ సీతారామ కళ్యాణం,తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సతీసమేతంగా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ తదితరులు వీక్షించి ధరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ…

Read More

రాజమండ్రి, కొవ్వూరులకు కొత్త ఆర్డీవోలు.

రాజమండ్రి, మార్చి ,27 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీవోలుగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. శివరాముడు, కాకర ఆనందరావు, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ను రాజమహేంద్రవరంలో వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై, వారి సమస్యలను సకాలంలో గుర్తించి, త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరారు. రెండు డివిజన్ల పరిధిలో…

Read More

డ్రైవింగ్ స్కూళ్ళతో కోటి ఉద్యోగాలు. -కేంద్రమంత్రి గడ్కరి

న్యూఢిల్లీ: మార్చి, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశంలో ఏర్పాటు చేస్తున్న డ్రైవింగ్ స్కూల్ వల్ల కోటి ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మాత్యులు నితిన్ గడ్కరి వెల్లడించారు. దేశంలోని120 జిల్లాల్లో 500 బ్లాక్ లలో 620 డ్రైవింగ్ స్కూల్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దేశంలో 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే 200 డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు పూర్తయిందన్నారు.

Read More

ఏనుగువానిలంకలో పశువైద్య శిబిరం.

పాలకొల్లు: మార్చి, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో, రాష్ట్ర జలళనరుల శాఖామంత్రి, స్థానిక ఎమ్మెల్యే మంత్రి నిమ్మల రామానాయుడు సూచనల మేరకు,ఏనుగు వాని లంక గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. రైతులకు వారి పశువులకు సంబంధించిన మందులు ఉచితంగా పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయ భాస్కర్, వైస్ చైర్మన్ దాసరి రత్నం రాజు, ఏఎంసి డైరెక్టర్ బిట్టా లక్ష్మీనారాయణ, ఏనుగువానిలంక సొసైటీ చైర్మన్…

Read More

బస్సు ప్రమాద మృతులకు రూ.5 లక్షల పరిహారం.

అమరావతి: మార్చి, 26(తెలుగు న్యూస్ పవర్.కాం) ఇటీవల జరిగిన బస్సు ప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీవ్ర సంతాపం తెలియజేశారు. ప్రకాశం జిల్లా, మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాద మృతులకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు، మీరు వేలు వైద్య సౌకర్యం అందించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 13 మంది ఈ ప్రమాదంలో మరణించినట్టు తెలిపారు. బాధితులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు గుర్తించారు. ప్రమాద ఘటనపై…

Read More

అమరావతి చట్టబద్ధతకు క్యాబినెట్ శ్రీకారం.

అమరావతి: మార్చి,26(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. హోం శాఖ:గుంటూరు జిల్లా నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 60 మీటర్ల ఎత్తు వరకు ‘అకడమిక్ భవనాలు’ నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వడానికి…

Read More