Skip to main content

Telugu News Power

Telugu News Power

కోనసీమ తిరుమలకు కోటి నిధులు.

ఆత్రేయపురం: మే,15(తెలుగు న్యూస్ పవర్.కామ్) కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి కోటి రూపాయలు నిధులు మంజూరయ్యాయి. రుడా ఈ నిధులు సమకూర్చింది. నిధులతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలు నిలిపే పార్కింగ్ స్థలం నుంచి స్వామివారి ఆలయం వరకు తారు రోడ్డు వేస్తారు. కాంక్రీట్ బేస్ నిర్మాణం, ఆలయం నుంచి ఏటిగట్టు వరకు తారు రోడ్డు వేయటానికి ప్రతిపాదించారు. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు…

Read More

ప్రఖ్యాత రచయిత్రి శారద ఆసుపవర్ధన్ ఇక లేరు.

సికింద్రాబాద్: మే,15(తెలుగు న్యూస్ పవర్. కామ్)ప్రఖ్యాత రచయిత్రి, ప్రసిద్ధ కవయిత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి శారదా అశోకవర్ధన్ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శారదా అశోకవర్ధన్ 28 జూలై 1938 న సికింద్రాబాద్‌లో జన్మించారు. తన 87ఏళ్ల ప్రస్థానంలో సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలోనూ కలిపి 82 గ్రంథాలు వెలువరించారు. శారద అశోకవర్ధన్ ఆకాశవాణిలో ఫీల్డ్ ఆఫీసర్ గా జవహర్ బాల భవన్ సంచాలకులుగా ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ కమిషనర్ గా ఉద్యోగం చేశారు సెంట్రల్…

Read More

పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక అధికారిని కలిసిన ఎమ్మెల్యే నాయకర్.

అమరావతి: మే,15(తెలుగు న్యూస్ పవర్. కాం) వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల ఏర్పాట్ల గురించి నరసాపురం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గుమ్మడి నాయకర్ శుక్రవారం అమరావతి సచివాలయంలో పుష్కరాల ప్రత్యేక అధికారి ఐఏఎస్ జి. వీరపాండియన్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు, అభివృద్ధి పనులు, నిధుల మంజూరు అంశాలపై వీరిరువురు విస్తృతంగా చర్చించారు. పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు విచ్చేసే నేపథ్యంలో, వారికి మెరుగైన సౌకర్యాలు అందించేలా ఘాట్ల అభివృద్ధి, రహదారుల…

Read More

జిఎస్టి భారీ కుంభకోణం రూ.17 వందల కోట్లు.

విశాఖపట్నం: మే, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్) విశాఖ జీఎస్టీ నిఘావిభాగం భారీ కుంభకోణాన్ని బయటపెట్టింది. సుమారు 17వందల కోట్ల రూపాయల భారీ నకిలీ ఇన్ వాయిస్ ల కుంభకోణాన్ని విశాఖ జిఎస్టి నిఘా విభాగం అత్యంత చాకచక్యంగా ఈ ఆపరేషన్ పూర్తి చేసింది. ఈ కేసు సంబంధించి ప్రధాన కుట్రధదారు ధంట్ల ఆదిరెడ్డి (అలియాస్ అంజిరెడ్డి)ని డి జి జి ఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ మోసంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడినట్లు…

Read More

ఉద్యోగం పోగొట్టుకున్న పద్మ జైస్వాల్, ఐఏఎస్.

న్యూఢిల్లీ: మే,15(తెలుగు న్యూస్ పవర్. కాల్) ఐఏఎస్ అధికారిణి పద్మ జైస్వాల్ సేవల నుంచి తొలగించారు. అత్యంత పిన్నవయస్కురాలుగా ఐఏఎస్ లో గుర్తింపు పొందారు. ప్రజా నిధుల దుర్వినియోగం ఆరోపణలపై కేంద్రం కఠిన చర్య పద్మ జైస్వాల్ అనే ఐఏఎస్ అధికారిణిని కేంద్ర ప్రభుత్వం సేవల నుంచి తొలగించింది. 2003 బ్యాచ్‌కు చెందిన ఆమె, అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కామెంగ్ జిల్లాకు డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ప్రజా నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు…

Read More

నిందితుడికి ఉరిశిక్ష వేయించిన పోలీసు బృందానికి సత్కారం.

హైదరాబాద్: మే, 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్)సనత్‌నగర్‌ బాలుడి దారుణ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా పకడ్బందీగా ఆధారాలు సేకరించి, కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన పోలీస్, ప్రాసిక్యూషన్ బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు సన్మానించారు.ఈ శిక్ష ఖరారులో కీలక పాత్ర పోషించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.వి. రామకృష్ణారావు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముత్తు యాదవ్, సనత్ నగర్ ఎస్‌హెచ్‌ఓ అశోక్, ఎస్‌ఐ అబ్దుల్ హయ్యుమ్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ శేఖర్‌లను అభినందించారు.నేరస్థులు ఎంతటి వారైనా చట్టం…

Read More

అపర భగీరధుడు సర్ ఆర్థర్ కాటన్ బాటలో మంత్రి నిమ్మల -వాటర్ డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ పెనుమత్స రాంభద్ర రాజు.

పాలకొల్లు: మే ,15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అపర భగీరధుడు సర్ ఆర్థర్ కాటన్ ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఉభయగోదావరిజిల్లాలు ఆంధ్ర అన్నపూర్ణగా విరసిల్లుతున్నాయని పాలకొల్లు వాటర్ డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ పెనుమత్స రామ్ భద్ర రాజు పేర్కొన్నారు. బ్రిటిష్ ఇంజనీర్, గోదావరి జిల్లాల ప్రజల తాగునీటి కోసం, రైతులకు సాగునీటి కోసం ధవలేశ్వరం వద్ద నిర్మించిన ఆనకట్టకు సృష్టికర్త కాటన్ మహనీయుని 266వ జయంతి వేడుకలు స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద శుక్రవారం ఘనంగా…

Read More

కవిటంలో కిషోర్ బాలిక కార్యక్రమం.

పోడూరు: మే, 15 (తెలుగు న్యూస్ పవర్ .కాం.) బాలికలు తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ కే మోహనరాణి సూచించారు. కిషోర్ బాలిక వికాసం కార్యక్రమంలో భాగంగా బాలికలకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలలకు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. లైంగిక, పునరుత్పత్తి, ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం బాలబాలికులకు విడివిడిగా కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల ద్వారా, రక్తమార్పిడి ద్వారా, సురక్షితం కానీ…

Read More

మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర.

విజయవాడ: మే,15(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు నో వెహికల్ డే సందర్భంగా తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నివాసానికి దాదాపు 12 కిలోమీటర్లు శుక్రవారం సైకిల్ సవారీ చేశారు. ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పొదుపు చర్యల్లో భాగంగా సైకిల్ సవారి చేసినట్టు మంత్రి తెలిపారు. రాబోయే ఆర్థిక విపత్తును దురదృష్టం ఆలోచించి ఇప్పటినుంచి పొదుపు చర్యలు చేపట్టాలని ప్రజలకు…

Read More

టౌన్ హాల్ అధ్యక్షుడిగా పోలిశెట్టి.

పాలకొల్లు: మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రతిష్టాత్మక పాలకొల్లు టౌన్ హాల్ అధ్యక్షునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం, ప్రముఖ న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ ఏకగ్రీవం ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఈ ఎన్నికకు, పిల్లా బాలాజీ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కార్యదర్శిగా, కాజ సొసైటీ అధ్యక్షులు బంజారా నర్సింహారావు (పెదకాపు) , కోశాధికారిగా కంచర్ల మాణిక్యం, జాయింట్ సెక్రటరీగా, గుణ్ణం వెంకటరత్నం నాయుడు, కార్యవర్గ సభ్యులుగా, చింతా సోమయ్య, అడబాల సూర్యచంద్రరావు, అబ్బిరెడ్డి, ద్వారంపూడి వెంకట సూర్యనారాయణ…

Read More