భారత స్వాతంత్రం, మహనీయుల త్యాగఫలం. -మంత్రి నిమ్మల
పాలకొల్లు: జనవరి,26 (తెలుగు న్యూస్ పవర్) ఎందరో మహనీయులు త్యాగఫలంతో,భారత స్వాతంత్ర్యం సిద్ధించి, స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా,సోమవారం, స్థానిక క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో భాగంగా, ,మంత్రి తివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సారధ్యంలో ఆంధ్ర రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం…