వి బి- రాంజీ పథకం ప్రారంభం రోజు, మంత్రి శ్రామికులతో ఆత్మీయ కలయిక.
పాలకొల్లు: జులై,2( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రమను గౌరవించి, కష్టాన్ని గుర్తించి శ్రామికులను సత్కరించాలనే సంకల్పంతో, వారికి ఆటవిడుపుగా ఆత్మీయ కలిగి ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక తెల్ల పూడి గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన ఉపాధి హామీ శ్రమికుల భారీ ఆత్మీయ కలయికలో మంత్రి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులు జరుగుతున్న సందర్భంలో తాను పరిశీలించినప్పుడు వారు…