Skip to main content

Telugu News Power

Blog

వి బి- రాంజీ పథకం ప్రారంభం రోజు, మంత్రి శ్రామికులతో ఆత్మీయ కలయిక.

పాలకొల్లు: జులై,2( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రమను గౌరవించి, కష్టాన్ని గుర్తించి శ్రామికులను సత్కరించాలనే సంకల్పంతో, వారికి ఆటవిడుపుగా ఆత్మీయ కలిగి ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక తెల్ల పూడి గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన ఉపాధి హామీ శ్రమికుల భారీ ఆత్మీయ కలయికలో మంత్రి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులు జరుగుతున్న సందర్భంలో తాను పరిశీలించినప్పుడు వారు…

Read More

మండుతున్న మంచు దేశాలు, పిట్టల్లా రాలిపోతున్న బాధితులు.

జనరల్ డెస్క్(తెలుగు న్యూస్ పవర్. కామ్):ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం, అకాల వర్షాలు, తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడటంతో, ‘ఎల్ నినో’ వల్ల భూమికి ఏమైనా ముప్పు ఉందా? ఇది భూమి అంతానికి దారితీస్తుందా? అనే చర్చలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. అయితే, దీనిపై వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న అసలు నిజాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ​ఎల్ నినో అంటే ఏమిటి? అది అంతానికి దారి తీస్తుందా? ​మొదటిగా మనం గ్రహించాల్సింది,ఎల్…

Read More

తిరుపతిలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా వీబీ-జీ రామ్-జీ కార్యక్రమం ప్రారంభం.

తిరుపతి:జూలై 2: (తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి, జీవనోపాధి అవకాశాలను మరింత బలోపేతం చేయడానికి తీసుకొచ్చిన వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా ఒబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,…

Read More

ఓపెన్ స్కూల్ ప్రవేశాలు ప్రారంభం, అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపు. .

భీమవరం:జూలై, 2(తెలుగు న్యూస్ పవర్.కామ్) ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలు ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జూన్ 12 నుంచి జూలై 30, 2026 వరకు సాధారణ ఫీజుతోను, ఆగస్టు 2 నుంచి 15 వరకు రూ.200 అపరాధ రుసుముతోను దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. చదువు మధ్యలో నిలిపివేసిన విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు తదితరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Read More

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ.

పాలకొల్లు:జూలై,2(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక లాక్ పేటకు చెందిన పి ఎల్ కే ఎయిడెడ్ ప్రాథమిక,ఉన్నత పాఠశాల కు చెందిన300 మంది విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీచేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సమితి కార్యదర్శి నేతల రాఘవరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించచారు. బీజేపీ రాష్ట్ర మీడియా కన్వీనర్ ఉన్నమట్ల కాపర్ది,సమితి సభ్యులు, ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రియ, కరస్పాండెంట్ చిట్టిబాబు, ప్రముఖ వైద్యులు రవికుమార్, ప్రశాంతి సమితి సభ్యులు పిల్లి…

Read More

జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా బి అప్పారావు.

పాలకొల్లు: జూలై,2( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కోకోనట్ మర్చంట్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి అప్పారావు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా (డిఐఈఓ) పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా చాంబర్స్ కళాశాల యాజమాన్యం ఆయనను గురువారం ఘనంగా సత్కరించారు. చైర్మన్ కెవిఆర్ నరసింహారావు , కార్యదర్శి కేవీ సీతారామరాజు, చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కటారి నాగేంద్ర కుమార్, చాంబర్స్ కళాశాలల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వెంకటేశ్వరరావు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. కళాశాలలకు, అధ్యాపకులకు,…

Read More

కాపు అనిత క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన బ్యానర్ల ఆవిష్కరణ.

పాలకొల్లు: జులై, 1( తెలుగు న్యూస్ పవర్. కామ్) సామాజిక అవగాహన కార్యక్రమాల్లో భాగంగా స్థానిక, యునైటెడ్ కాపు క్లబ్ (యూకేజీ) కాపు వనిత సర్వీస్ క్లబ్, బుధవారం ప్రజలను జాగరూకపరిచే ఉద్దేశంతో వివిధ రకాల బ్యానర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పట్టణ సీఐ రజిని కుమార్, డాక్టర్ సంజయ్, రీజనల్ చైర్మన్ అరుణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వాహనాలు నడిపేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడరాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని బ్యానర్లలో సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం,…

Read More

గాజా చిన్నారుల విద్య కోసం రూ. 800 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు విరాళం.

చరిత్రలోనే అతిపెద్ద విరాళమని యూనిసెఫ్ వెల్లడి గాజా: జూలై,1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఇజ్రాయిల్ తో యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన గాజాలో చిన్నారుల విద్య పునరుద్ధరణకు స్వీడన్‌కు చెందిన బిలియనీర్ రోజర్ అకేలియస్ తన అకేలియస్ ఫౌండేషన్ ద్వారా 800 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు (సుమారు 76 మిలియన్ అమెరికన్ డాలర్లు) రూ.723 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ నిధులను యూనిసెఫ్ స్వీడన్ ద్వారా వినియోగించనున్నారు. యూనిసెఫ్ స్వీడన్ చరిత్రలో ఒకే వ్యక్తి నుంచి అందిన…

Read More

సోషల్ మీడియా వికృతి చేష్టలకు చెక్ పెట్టనున్న కూటమి ప్రభుత్వం. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమరావతి: జూలై, 1( తెలుగు న్యూస్ పవర్. కామ్) సోషల్ మీడియా వికృతి చేష్టలకు చెక్ పెట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇందులో సైబర్ నేరాలకు సంబంధించిన శాఖ, పోలీసులు, చట్టాన్ని అమలుపరిచే వివిధ శాఖలు ఉమ్మడిగా సోషల్ మీడియా వికృతి ధోరణులను ఎప్పటికప్పుడు తమ నిఘాతో కనిపెడతాయని చెప్పారు. వాటిపై వెంటనే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వ్యక్తిగత స్వేచ్ఛకు…

Read More

కూటమి విజయోత్సవ సభలో పాల్గొన్న కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ.

మొగల్తూరు: జులై,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు గ్రామంలో బుధవారం జరిగిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో…

Read More