పవన్ కళ్యాణ్కు మద్దతుగా కాపు సంఘాల సమావేశం.
విజయవాడ: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు చైతన్య రథం పేరిట రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు మద్దతుగా కాపు నాయకులు ఆదివారం అమరావతి ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించారు.గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాపు సమాజంలో చీలిక తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు కాపు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి అండగా నిలవాలని కాపు యువత, కుల సంఘాల నాయకులు స్వచ్ఛందంగా…