ఇద్దరమ్మాయిలు కు గ్రూప్-2 లో విజయం.
పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరు వాస్తవ్యులు, గురుజు దివాకర్, కుమార్తె లక్ష్మీ అంజన, గ్రూప్-2 పోటీ పరీక్షలో విజయం సాధించారు. ఈమె, పోలీస్ శాఖలో డి.ఎస్.పి ఉద్యోగానికి ఎంపికయ్యా. ప్రస్తుతం వీరు పాలకొల్లులో ఉంటున్నారు. తండ్రి దివాకర్, భీమవరం సి ఐ కార్యాలయంలో రైటర్ గా ఉద్యోగం చేస్తున్నారు. తల్లి హేమలత ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు. ఈమె తాతగారు కూడా పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసారు. ఈ సందర్భంగా, పెదనాన్న, ఈనాడు మాజీ…