Telugu News Power

సెమిస్టర్ ఫలితాలలో ఛాంబర్స్ విద్యార్థుల హవా.

పాలకొల్లు: మార్చి, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసిన 5వ సెమిస్టర్ ఫలితాలలో చాంబర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 89శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు వెల్లడించారు. నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధనలో ఛాంబర్స్ కళాశాల ముందుంటుందన్నారు. కళాశాల విద్యార్థులు 9.1నుంచి 9.8 మధ్యలో గ్రేడ్ పాయింట్స్ సాధించిన వారు 73మంది ఉన్నారు.కళాశాలలో అత్యుత్తమ బోధన , ప్రమాణాలు కొనసాగిస్తూ ఆధునిక సాంకేతిక విధానాలలో…

Read More

నేడే ఛాంబర్స్ కళాశాలలో హెటిరో ల్యాబ్స్ వారి ఉద్యోగాలు కొరకు ఇంటర్వ్యూలు.

పాలకొల్లు: మార్చి,10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చాంబర్స్ కళాశాలలో, నేడు, బుధవారం ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ లో జూనియర్ ఆఫీసర్, జూనియర్ కెమిస్ట్ ట్రైనీ ప్రొడక్షన్ ఉద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహింస్తారు ఈ ఉద్యోగాలకు బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ ఏదైనా డిగ్రీ, బీకాం చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు అర్హులు. వీరికి జీతం 21,000 నుండి 23000 వరకు ఉంటుంది. ఆసక్తి…

Read More

ఈఏపీ (ఎంసెట్) సెట్ గడువు పొడిగింపు.

విజయవాడ: మార్చి, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించనున్న, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సాంకేతిక కోర్సుల్లో చేరేవారికి గడువు పొడిగించారు. ఈ నెల 17 వరకు దరఖాస్తులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. దరఖాస్తులు వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు,2 వేల ఆలస్య రుసుముతో ఈనెల 25 వరకు, 4 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 30…

Read More

50 ఏళ్లు పనిచేసే చైనా బ్యాటరీ

బిజింగ్, మార్చి, 4(తెలుగు న్యూస్ పవర్. కాం) బీటా ఓల్ట్ టెక్నాలజీ అనే బీజింగ్‌కు చెందిన సంస్థ 2024లో బి.వి100 పేరుతో నాణెం పరిమాణంలో ఉన్న అణు బ్యాటరీను ప్రకటించింది. అయితే ఇది ఇంకా ప్రాథమిక దశలో ఉన్న సాంకేతికత మాత్రమే. దీని విస్తృత వినియోగానికి స్వతంత్ర శాస్త్రీయ ధృవీకరణ, దీర్ఘకాల భద్రతా పరీక్షలు అవసరం. 50 ఏళ్లునిరంతర విద్యుత్ ఇస్తుందా? చైనా అణు బ్యాటరీపై ప్రపంచ దృష్టి. చైనా మరో సాంకేతిక సంచలనాన్ని ప్రపంచానికి పరిచయం…

Read More

విద్యార్థులకు విజయ్,రష్మికల పెళ్ళికానుక.

హైదరాబాద్: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కాం) ఇటీవల ఓ ఇంటి వారైనా సినీ నటుల జంట, విజయ్ దేవరకొండ, రష్మిక మదన్న ల వివాహ వేడుకల సంబరం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీరి స్వగ్రామం తెలంగాణలో ని నాగర్ కర్నూల్ జిల్లా, తుమ్మన్ పేటకు, నూతన గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు తమ పెళ్ళి కానుకగా, 9,10 తరగతులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందజేస్తామని ప్రకటించారు….

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాల అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన.

పాలకొల్లు: మార్చి,2(తెలుగు న్యూస్ పవర్.కాం) స్థానిక అద్ధేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఉన్న అతిపెద్ద 3 తరగతి గదులను విభజించి నిర్మాణం చేస్తారు. ప్రిన్సిపల్ ఛాంబర్ మరమ్మతులు, ప్రహరీ గోడ నిర్మాణం పనుల నిమిత్తం 23.36 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ టి శ్రీ రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు….

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 28(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ ఏ.ఎస్‌.ఎన్‌.ఎం. ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో శాస్త్రీయ అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు జరిగాయి. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని భారత ప్రముఖ శాస్త్రవేత్త సర్ సివి రామన్ కనుగొన్న “రామన్ ప్రభావం”కు గాను నోబెల్ బహుమతితో, అంతర్జాతీయ గుర్తింపు పొందిన దినంగా దేశవ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా. జరిగిన సభలో కళాశాల ప్రిన్సిపాల్ డా….

Read More

డిజిటల్ భవన్ సందర్శింన కలెక్టర్.

మొగల్తూరు: ఫిబ్రవరి,28 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక, మత్స్యకారులకు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, శనివారం లబ్ధిదారులకు పడవల పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ఈ పర్యటనలో భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తున్న, నైపుణ్య శిక్షణ కేంద్రం,డిజిటల్ భవన్‌ను కూడా సందర్శించారు. డ్రోన్ టెక్నాలజీ, పచ్చళ్ళ తయారీ వంటి నైపుణ్య శిక్షణల తీరును పరిశీలించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి, వారు నేర్చుకుంటున్న నైపుణ్యాలలో పురోగతిని తెలుసుకున్నారు. మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ ఎలా చేయాలో స్వయంగా…

Read More

ఛాంబర్స్ విద్యార్థికి సైన్స్ లో రెండో బహుమతి.

పాలకొల్లు: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్)జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా, శనివారం, భీమవరంలోని బివి రాజు డిగ్రీ కళాశాల నిర్వహించిన రాష్ట్రస్థాయి కెమ్ ఎక్స్ ఫ్లోర్ -26లో ఛాంబర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఐ. కౌశిక్ వర్మ ద్వితీయ బహుమతి సాధించాడని, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి వెంకటేశ్వరావు తెలియజేశారు. కెమ్ లిగో మరియు కెమ్ హంట్ పోటీలు నిర్వహించగా కెమ్ లిగో పోటీలలో కౌశిక్ వర్మ ద్వితీయ బహుమతి సాధించారు. ఈ పోటీలలో 16 కళాశాలలు పాల్గొన్నారు…

Read More

ఛాంబర్స్ కళాశాలలో “జాతీయ సైన్స్ డే”

పాలకొల్లు: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) భారత తొలి నోబుల్ బహుమతి గ్రహీత, భారతరత్న సర్ సి.వి.రామన్, రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన రోజైనా, ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా స్థానిక ఛాంబర్స్ కళాశాలలో ఉదయం జాతీయ సైన్స్ డే జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన, వైజ్ఞానిక ప్రదర్శన అంశాలను కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు…

Read More