Telugu News Power

చాంబర్స్ కళాశాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి.

స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జికేఆర్ ఛాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు, ముఖ్యఅతిథిగా హాజరై, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల వారి హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని , జ్ఞానం, హక్కులు,త కుల వివక్షకు వ్యతిరేకంగా స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి…

Read More

ఇన్ఫోసిస్ లో ఛాంబర్స్ విద్యార్థులకు ఉద్యోగాలు.

పాలకొల్లు: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక బిఆర్ఆర్ అండ్ జికేఆర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఇద్దరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కే చార్మిలత మరియు పి. రేణుక లక్ష్మి లకు ఇన్ఫోసిస్ లొ ఉద్యోగాలు వచ్చినవి అని కళాశాల చైర్మన్ కె వి ర్ నరసింహ రావు తెలియజేశారు. కళాశాల చైర్మన్, కెవిఆర్ నరసింహారావు మాట్లాడుతూ, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజాల కంపెనీలో ఉద్యోగం లభించడం,కళాశాలలో అందించే అత్యుత్తమ విద్యా బోధనయే కారణమని, కళాశాలలో…

Read More

ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్.

పాలకొల్లు: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో గత రెండు రోజులుగా నిర్వహించిన వార్షిక అకడమిక్ ఆడిట్ మంగళవారంతో ముగిసింది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు, కళాశాలలోని విద్యా ప్రమాణాలు, రికార్డుల నిర్వహణ, మౌలిక సదుపాయాలు పరిశీలించడానికి పిఠాపురం మహారాజా ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, కాకినాడ నుండి విచ్చేసిన అకాడమిక్ అడ్వైజర్స్ బి. చక్రవర్తి, డా. పి. హరి రామ ప్రసాద్, పి.విజయ్ కుమార్ ఈ ఆడిట్…

Read More

ఎస్ఎఫ్ఐ ఉచిత పాలిసెట్ కోచింగ్.

భీమవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కం) భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలీసెట్ ఉచిత కోచింగ్ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. భీమవరం సీతా పాలిటెక్నిక్ (విష్ణు కాలేజ్) లో ఈనెల 25 వరకు జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు, ఈ కింది నెంబర్లను సంప్రదించవలసిందిగా తెలిపారు. లక్ష్మణ్ ( భీమవరం పట్టణ కార్యదర్శి ) 91823 09153,సాయి (భీమవరం పట్టణ అధ్యక్షులు ) 7680917097 రోహిత్ ( జిల్లా సహాయ…

Read More

ఛాంబర్స్ జాబ్ మేళాలో 138 మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు: మార్చి,26(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ కళాశాల ప్రాంగణంలో ఏపీ ఎస్ ఎస్ డి సి మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ వారి సౌజన్యంతో జాబ్ మేళా గురువారం నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో ఆశావహులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ శ్రీ కెవిఆర్ నరసింహారావు ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే క్రమశిక్షణతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి…

Read More

జల వనరులను కాపాడుకోవాలి.

పాలకొల్లు: మార్చి, 22(తెలుగు న్యూస్ పపర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల లో ఆదివారం ప్రపంచ నీటి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులలో నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వ్యాసరచన మరియు పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, నీటి ప్రాముఖ్యత, సంరక్షణ,అవసరం, భవిష్యత్తు తరాలకు నీటి వనరులను కాపాడాల్సిన…

Read More

యువతకు కొలువులతో, కూటమి ప్రభుత్వం మేలుకొలుపు. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మార్చి,20(తెలుగు న్యూస్ పవర్. కాం) కూటమి ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో శుక్రవారం మంత్రి మీడియా ప్రనిధులతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి, మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రం నుంచి 400 కంపెనీలనుభయపెట్టి తరిమేసిందన్నారు. నాడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు…

Read More

జిల్లాలో పది పరీక్షలకు 24,127 మంది హాజరు.

భీమవరం: మార్చి, 16(తెలుగు న్యూస్పవర్.కామ్).పశ్చిమగోదావరి జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంత ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తెలుగు పేపర్, కొంతమేర కష్టంగా ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సహాయం అందించటానికి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వేసవికాలం కావటంలో పరీక్ష కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విదధించారు. జిల్లాలో 132 కేంద్రాల్లో 24,127 మంది విద్యార్థులు…

Read More

వాట్సప్ ద్వారా పదవ తరగతి హాల్ టికెట్.

భీమవరం: మార్చి,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) రానున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ వాట్సాప్ ద్వారా పొందటానికి విద్యాశాఖ ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఫోన్లో వాట్స్అప్ ఓపెన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, వాట్సప్ పాలన నెంబర్ 95523 00009 ను, కాంటాక్ట్ నంబర్లలో సేవ్ చేయాలి. ఈ నెంబర్ కు హాయ్ సందేశం పంపాలి. వచ్చే మెను లో విద్యా సేవలు ఆప్షన్ ను ఎంపికను చేయండి. అక్కడ ఎస్ఎస్సి మార్చి, 2026 హాల్…

Read More

ఎంఎంకె ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

పాలకొల్లు: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు స్థానిక ఎం ఎం కే ఎన్ ఎం ఉన్నత పాఠశాల ఆకస్మికముగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ, మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్, విచారణ అభివృద్ధికి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువ స్తున్నారని వెల్లడించారు. నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుబాటులోకి…

Read More