సెమిస్టర్ ఫలితాలలో ఛాంబర్స్ విద్యార్థుల హవా.
పాలకొల్లు: మార్చి, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసిన 5వ సెమిస్టర్ ఫలితాలలో చాంబర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 89శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు వెల్లడించారు. నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధనలో ఛాంబర్స్ కళాశాల ముందుంటుందన్నారు. కళాశాల విద్యార్థులు 9.1నుంచి 9.8 మధ్యలో గ్రేడ్ పాయింట్స్ సాధించిన వారు 73మంది ఉన్నారు.కళాశాలలో అత్యుత్తమ బోధన , ప్రమాణాలు కొనసాగిస్తూ ఆధునిక సాంకేతిక విధానాలలో…