పి-4 ఉన్నత పాఠశాల ప్రారంభించిన మంత్రి లోకేష్.
మోపిదేవి: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పి4 పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ.1.4కోట్లతో నూతనంగా నిర్మించిన జెడ్పీ హైస్కూలు నూతన భవనాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ కొక్కిలిగడ్డ హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముచ్చటించారు. రెండేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలన్నీ పూర్తి చేశామన్నారు. ఉపాధ్యాయులంతా పూర్తిగా ఫలితాలపైనే శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో ఉన్న వారంతా ఏకత్రాటి…