Telugu News Power

జిల్లా విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

పాలకొల్లు నవంబర్ 22 తెలుగు న్యూస్ పవర్ జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ శనివారం పాలకొల్లు బ్రాడీపేట లో గల ఎంపీజే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు.వారికి అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మండల విద్యాశాఖ అధికారులు గుమ్మల్ల వీరాస్వామి, ఆర్ వి ఎస్ గంగాధర శర్మ పాల్గొన్నారు.

Read More

త్వరలో టిడ్కో ఇళ్ళ గృహప్రవేశాలు – మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) పేదలు, మహిళలు ఎప్పుడా,ఎప్పుడా అని ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల గృహప్రవేశం కోసం ఇక తన దృష్టి కేంద్రీకరించి పనిచేస్తానని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యుల నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో శనివారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కోట్లాది రూపాయలు నిధులతో పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రగతినీ మంత్రి స్వయంగా ద్విచక్ర వాహనంపై، కూటమి నాయకులతో…

Read More

కలెక్టర్ గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

  పాలకొల్లు: నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం సాయంత్రం పాలకొల్లు బ్రాడీపేట బైపాస్ రోడ్లు గల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ చేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల విద్యార్థులతో ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు మంచినీటి సమస్య,వసతి భవనం సరిపోకపోవడం, ఆట…

Read More

విజిలెన్స్ అధికారులు తనిఖీ

పాలకొల్లు:నవంబర్,21 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు మున్సిపాలిటీ పరిధిలో గల బంగారు చెరువు గట్టు పనులను విజిలెన్స్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ నిధులనుండి వాకింగ్ ట్రాక్, పార్క్ నిర్మాణం కోసం పనులు గతంలో చేపట్టారు. అయితే న్యాయ సమస్యల వల్ల ఆ పనులు నిలిపివేయవలసి వచ్చినట్లు తెలిసింది. అప్పటి నుంచి పనులు ముందుకు సాగటం లేదు. దీనిపై విజిలెన్స్ అధికారులు పనులకు సంబంధించి వివరాలు అధికారుల నుంచి సేకరించారు. పనుల తీరు, నాణ్యత కొలతలతో…

Read More

దేశంలో మొదటిసారి మత్స్యకారుల ప్రగతి కోసం

దేశంలో మొదటిసారి మత్స్యకారుల ప్రగతి కోసం ఒక క్యాబినెట్ మంత్రితో, మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన తొలి ప్రధానమంత్రి మోడీని తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నరసాపురం మిషన్ హై స్కూల్ రోడ్డులో, భారీ స్థాయిలో ఏర్పాటు అయిన సభలో కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అధ్యక్షత వహించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం,…

Read More

యలమంచిలిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

యలమంచిలి:నవంబర్, 20 (తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలిలో సార్వ ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభమైంది. రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు బోనం నాని గురువారం ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కపర్ది ధాన్యం తేమ కొలిచే యంత్రాన్ని ప్రారంభించారు. సొసైటీ అధ్యక్షులు బొప్పన హరికిశోర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కావలసిన అన్ని విషయాల్లో ప్రభుత్వం సహకారం అందిస్తున్నదన్నారు, రైతులు ఎంతో సంతోషంగా…

Read More

ఏ రకమైన ధాన్యమైన కొంటాం అధికారుల హామీ

  పాలకొల్లు: నవంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) ముఖ్యమంత్రి ముందుచూపుతో వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిన యాంత్రికీకరణ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గం,లంకలకోడేరు లో బుధవారం జరిగిన,అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమం లో మంత్రి చరవాణి ద్వారా తన ప్రసంగాన్ని వినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు గత ప్రభుత్వం లోఎదురైన సమస్యలు తొలగించిందన్నారు. రైతు కోరుకున్న…

Read More

ముగ్గురు మోసగాళ్లు తెలివితేటల్లో మొనగాళ్లు

హర్షద్ మెహతా పాలకొల్లు నవంబర్ 18 తెలుగు న్యూస్ కావాలి న్యూస్ పవర్ భారతదేశంలో ఉన్నన్ని చట్టాలు మరే దేశంలోనూ ఉండకపోవచ్చు కానీ ఆ చట్టాలు కోరలు లేని పాము లాంటివి. చట్టాల్లో ఉన్న లోపాలు ఆసరాగా చేసుకుని ఎందరో వేల కోట్లు సంపాదించి చివరకు చట్టం కోరలకే చిక్కి తనువు చాలించిన వారు చాలా మంది ఉన్నారు. హర్షద్ మెహత స్టాక్ మార్కెట్ స్కామ్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన భారీ స్కాములలో ఒకటి. ఇతను స్టాక్ మార్కెట్…

Read More

పాలకొల్లు పెనుమదం రోడ్డు పనులు ప్రారంభం వాహనాల దారి మళ్లింపు

పాలకొల్లు: నవంబర్, 17 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు నుండి ఆచంటపోవు ఆర్ అండ్ బి రోడ్డు అభివృద్ధి పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఇందుకుగా ను కోటిన్నర రూపాయల ఎస్ హెచ్ ప్లాన్ నిధులు మంజూరయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేసిన నెల తిరగకుండానే పనులు ప్రారంభం అవడం చర్చనీయాంశం అయ్యింది.పాలకొల్లు ఎడ్ల బజార్ సెంటర్ నుంచి పెనుమదం రోడ్డు వైపు వెళ్లే వాహనాలకు మార్గం మూసివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా…

Read More

పాలకొల్లు లో అయ్యప్ప స్వామి పడిపూజ

పాలకొల్లు నవంబరు 17 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు యాడ్లబజార్ సెంటర్లో వేయించేసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం వద్ద పదునెట్టంబడి పడిపూజ మంగళవారం రాత్రి జరిగింది. ఆలయం 18 మెట్లు పూలమాలతో అలంకరించారు. ఈ పడిపూజ గోటేటి సత్య సుధాకర్ స్వామి మూడవ సారి శబరిమల యాత్రకు వెళుతున్న సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి పడిపూజ జరిపించారు. ఈ పడిపూజ చల్లా బాబులు గురుస్వామి, సుబ్రహ్మణ్య చైనులు గురుస్వామి, ఓదూరి నరసింహాయి గురుస్వామి ఆధ్వర్యంలో…

Read More