Telugu News Power

శివదేవుని చిక్కాల లో వైభవంగా ఆలయ సంప్రోక్షణ.

పాలకొల్లు: నవంబర్, 27 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు మండలం ,శివదేవుని చిక్కాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం, ఆలయ సంప్రోక్షణ మహోత్సవం మూడు రోజులపాటు శాస్త్రోక్తంగా జరిగింది. మంగళవారం గోపూజ గ్రామ సంరక్షణ గావించారు. బుధవారం విశ్వక్సేన ఆరాధన మూల మంత్ర హోమం అంటి పూజలు నిర్వహించారు. గురువారం ఆలయం మరియు ధ్వజస్తంభం శిఖరాలకు కుంభ సంప్రోక్షణ జరిగింది. తదనంతరం విశ్వరూప దర్శనం ప్రథమ దర్శనం అర్చన కార్యక్రమాలు…

Read More

సుబ్రహ్మణ్యం షష్టికి తరలి వచ్చిన భక్తజనం

పాండు ఎలమంచిలి నవంబర్ 26 తెలుగు న్యూస్ పేపర్ సుబ్రహ్మణ్య షష్టి ఉత్సవాల్లో భాగంగా తెలుగు భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకొల్లు, దొడ్డిపట్ల, యలమంచిలి, అడవిపాలెం దేవాలయాల భక్తులు ఉదయం నుంచి తరలివచ్చారు. పాలకొల్లు దాదాపు 25 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ పండుగ సందర్భంగా చిరు వ్యాపారం ఏర్పాటు చేసుకున్న దుకాణాల వద్ద ఈ పండుకు ముఖ్యమైన జీల్లు,ఖర్జూరాలతో పాటు పిల్లల ఆట వస్తువులు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా…

Read More

స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం.

పాలకొల్లు: నవంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక సుబ్బారాయుడు గుడి సెంటర్లో వేంచేసి ఉన్న, శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పంచాహానిక దివ్య కళ్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి కనుల పండుగ జరిగింది. స్వామివారి వివాహ మహోత్సవం చెన్నుపాటి వెంకట శేష ప్రమోద్, చందు ప్రియ దంపతులుచే జరిపించారు. ఈ ఉత్సవాలు సోమవారం గణపతి పూజ, అంకురార్పణ మరియు ధ్వజరా ధ్వజారోహణం తో ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం పంచపాలిక పూజ, బలిహరణ జరిగింది. శ్రీ…

Read More

అయ్యప్ప భక్తులు ఉద్యమిస్తారు

పాలకొల్లు:నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తుల ఆగ్రహాన్ని కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఎదుర్కోలేదని బిజెపి నాయకులు, రైల్వే కమిటీ సభ్యులు జక్కంపూడి కుమార్ పత్రికలకు విడుదల చేసిన తన వీడియోస్ సందేశంలో హెచ్చరించారు. కోట్లాది రూపాయల అయ్యప్ప భక్తుల నిధులను అందుకుంటున్న కేరళ ప్రభుత్వం, వ్యాపారాలు చేసుకొనే వారికి ఎంతో సొమ్ము చెల్లిస్తున్నా,భక్తుల కోసం కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. స్వామిని దర్శించుకునే భక్తులు ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ, చలికి వణుకుతూ…

Read More

పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర ఆలయానికి భూరివిరాళం

పాలకొల్లు నవంబర్ 21 తెలుగు న్యూస్ పేపర్ కార్తీక మాసం సందర్భంగా పంచాంగ క్షేత్రం పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం ఆలయానికి ఈ విమాసంలో(22 అక్టోబర్ నుంచి 20 నవంబర్ వరకు) వచ్చిన ఆదాయాన్ని ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ వెల్లడించారు. వివిధప్రకటించారు. దాదాపు 8 మార్గంలో యాదయ్య ఆదాయం సంకురింది సమ కూరింది. ఈ మొత్తం 38 లక్షల 65 వేల 826 రూపాయల భూరి విరాళం భక్తుల అందించారు.

Read More

పాలకొల్లు లో అయ్యప్ప స్వామి పడిపూజ

పాలకొల్లు నవంబరు 17 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు యాడ్లబజార్ సెంటర్లో వేయించేసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం వద్ద పదునెట్టంబడి పడిపూజ మంగళవారం రాత్రి జరిగింది. ఆలయం 18 మెట్లు పూలమాలతో అలంకరించారు. ఈ పడిపూజ గోటేటి సత్య సుధాకర్ స్వామి మూడవ సారి శబరిమల యాత్రకు వెళుతున్న సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి పడిపూజ జరిపించారు. ఈ పడిపూజ చల్లా బాబులు గురుస్వామి, సుబ్రహ్మణ్య చైనులు గురుస్వామి, ఓదూరి నరసింహాయి గురుస్వామి ఆధ్వర్యంలో…

Read More

దీపోత్సవం- భక్తి పారవశ్యం

పాలకొల్లు: నవంబర్, 17 (తెలుగు న్యూస్ పవర్) కార్తీక మాసం తుది సోమవారం రాత్రి పాలకొల్లులో, కాంగ్రెస్ నాయకులు కరిమేరక బాల నాగేశ్వరరావు స్థలంలో ఏర్పాటుచేసిన కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖమాత్యులు నిమ్మల రామానాయుడు, సూర్యకుమారి, ఇర్రింకి దుర్గా హరిహర సాయి పవన్, శ్రీజ పుణ్యదంపతులు, తదితర పెద్దలు జ్యోతి ప్రజ్వలన చేసి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వైదిక ఘనపాటీలు దీపోత్స పూజలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా…

Read More

విష్ణాలయంలో కార్తీక వన సమారాధన

యలమంచిలి, నవంబర్ 14 (తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలి శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉసిరివనంలో కార్తీక వన సమారాధన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా దేవాలయంలో విశేష పూజలు చేశారు.పలువురు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన ప్రసాద వితరణ జరిగింది .ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు చిలుకూరి ఆంజనేయులు వారి ధర్మకర్తలు అర్చకులు వాడపల్లి గోపి తదితర ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు.  

Read More

యలమంచిలి శివాలయంలో లక్ష ప్రతిపూజ

మండల కేంద్రంమైన యలమంచిలి శివాలయంలో లక్ష ప్రతిపూజ భక్తిశ్రద్ధలతో బుధవారం జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్,అడబాల శ్రీమన్నారాయణ వారి ధర్మకర్తలు జోషి, రామదాసు, నాగేశ్వరరావు రవికుమార్, దుర్గారావు, శ్రీనివాస్, లక్ష్మీ, దుర్గ, నాగలక్ష్మి, పాల్గొన్నారు.ఆలయ అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ, కుమార్,సుబ్రమణ్యం, ఋత్విక్కులు , పూజాదికాలు జరిపించారు. పలువురు భక్తులు, సొసైటీ అధ్యక్షులు బొప్పన చిన్న, టీడీపీ నాయకులు తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి, కొడవటి వరబాబు, కాస నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Read More

కార్తీక మాసం లో ఓ ముఖ్యమైన ఘట్టం జ్వాలా తోరణం

  పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరారమలిగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి జ్వాలా తోరణ కార్యక్రమం శాస్త్రోత్రంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అన్ని శైవ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటూరు. అయినా పంచారామ క్షేత్రాల్లో మాత్రం కృత్తిక నక్షత్రం రోజున జరుపుతారు. భక్తులు, ఆలయ ధర్మ కర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, ధర్మ కర్తలు పినిశెట్టి శ్రీనివాస్, బసవ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది భక్తులకు జాగ్రత్తలు…

Read More