Telugu News Power

కళ్యాణరాముని విగ్రహాలు,పాదుకలు, ధనుస్సు దర్శించుకున్న భక్తులు.

పాలకొల్లు: ఫిబ్రవరి,22(తెలుగు న్యూస్ పవర్) స్థానిక బ్రాడీపేట, బైపాస్ రోడ్ లో గల కర్నేని గౌరు నాయుడు, రోజా రమణి దంపతుల గృహము వద్ద, అయోధ్యకు వెళుతున్న రాములవారి కనకపు పాదుకలు, ఉత్సవ విగ్రహాలు, ధనస్సు, విల్లు భక్తులు దర్శించుకోవడానికి ఏర్పాటు చేశారు. అయోధ్యలో నిర్మించనున్న కళ్యాణ రాముని ఆలయ నిర్మాణం సందర్భంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టారు. ఈ రామాలయం సుమారు 300 కోట్ల వ్యయం తో నిర్మిస్తున్నారు. కర్ణేని దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు…

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారు పుట్టింటికి చేరిక, గ్రామోత్సవం.

యలమంచిలి: ఫిబ్రవరి,22(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా, అమ్మవారిని ఆదివారం మేళతాళాలతో ఊరేగింపుగా గ్రామోత్సవం జరిపి పుట్టింటికి చేర్చారు. శ్రీశ్రీశ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శింపజేశారు. గతంలో అమ్మవారి కార్యక్రమాలు నిర్వహించిన తాళ్లూరి సత్య శ్రీనివాస్, అమ్మవారి ఆలయం వద్ద మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి అనుగ్రహ పాత్రులు, తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి,…

Read More

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సిఫారసు దర్శనం ఇక సులువు.

తిరుమల: డిసెంబర్,22(తెలుగు న్యూస్ పవర్) ఎంపీ,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితర ప్రజా ప్రతినిధుల నుండి భక్తులు సిఫార్సు లేఖలు తీసుకు వెళుతుంటారు. అయితే ఆలయం వద్ద చాలా సమయం వేచి ఉండవలసి వచ్చేది. ఈ జాప్యాన్ని నివారించడానికి, టీటీడీ అధికారులు ఈ విధానాల్లో మార్పులు తెచ్చారు. ఇప్పుడు సిఫార్సు లేఖలు తీసుకెళ్లే వారికి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద వేరేగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. సిఫార్సు లెటర్ లు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం…

Read More

శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి బంగారు కానుక.

భీమవరం: ఫిబ్రవరి,21(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ఆరాధ్య దైవం, శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి, పాలకొల్లు మండలం, పూలపల్లి కి చెందిన మాదు మాణిక్యాలరావు శేషారత్నం దంపతులు సుమారు 90 వేల రూపాయల విలువైన,6 గ్రాముల బంగారం విరాళంగా అందచేసినారు వీరికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచన పూజలు నిర్వహించారు.ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, యు మీనాక్షి,…

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి, శ్రీశ్రీశ్రీ పుంతల ముసలమ్మ వారి సారె.

యలమంచిలి: ఫిబ్రవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి మూల విరాట్ నూతన ఆలయ ప్రవేశం, సందర్భంగా, యలమంచిలి లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి ఆలయం నుంచి శుక్రవారం సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం అపూర్వం.

యలమంచిలి: ఫిబ్రవరి,20(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం నభూతో, నభవిష్యతి అన్న రీతిలో అపూర్వంగా, అద్భుతంగా జరిగింది. యలమంచిలి ఆధ్యాత్మిక చరిత్రలో, మరో 100 ఏళ్ళ వరకు ఇలాంటి ఘట్టం మళ్లీ ఆవిష్కృతం కావటం ఒక అరుదైన ఘట్టంగా గ్రామస్తులు అంచనా వేస్తున్నారు. అమ్మవారి నూతన ఆలయ బింబ- యంత్ర- శిఖర ప్రతిష్ఠామహోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా సంపూర్ణం అయ్యాయి. ఈనెల 18వ తేదీ నుంచి మొదలైన ఈ…

Read More

భక్తులు అప్రమత్తంగా ఉండాలి. -నిర్వాహకుల విజ్ఞప్తి.

యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు అప్రమత్తతో ఉండాలని, తాళ్ళురి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి విజ్ఞప్తి చేశారు. శిఖరంపై పూజాలు నిర్వహించడానికి తాత్కాలికంగా మెట్లు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ఒకేసారి భక్తులు ఆ మెట్లపై నిలబడడం వల్ల బలం సరిపోక మెట్లు పడిపోయే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అది అమ్మవారికి, గ్రామానికి మంచిది కాదని తెలుసుకొని, భక్తులు…

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి, రెండో రోజు కుంకుమ పూజ, క్షీరాభిషేకం.

యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా, గురువారం కుంకుమ పూజ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహాలు, శిఖరాలతో గ్రామ ప్రదక్షణ జరిగింది. విగ్రహాలకు భక్తులు పాలు,పూలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ జలాధివాసం కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గవ్యాంతమార్జన, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తుబలి, పర్యగ్నికరణం,…

Read More

శ్రీశ్రీ శ్రీ మూలస్తానేశ్వరి, వైభవంగా నూతన ఆలయ ప్రవేశ ప్రారంభోత్సవం.

యలమంచిలిని చల్లగా చూసే తల్లి, శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి బింబ,యంత్ర శిఖర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మశ్రీ కాళ్ళకూరి దుర్గాప్రసాద్ శర్మ ఆచార్యతంలో,బ్రహ్మశ్రీ యలమంచిలి నరేంద్ర శర్మ బ్రహ్మత్వంలో ఈ ప్రతిష్టా కార్యక్రమం బుధవారం, వేదపఠం ఘోషతో వైభవంగా ప్రారంభమైంది. గణపతి ప్రార్థన, మంగళ వాయిద్యలతో ఆలయ, యాగశాల ప్రదక్షణం చేశారు. భూతబలి, విగ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ఆరాధన, ప్రోక్షనలు, ప్రాశనలు, ఋత్విక్ వరుణలు, దీక్షాధారణ, అఖండ జ్యోతి ప్రజ్వలన,…

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశ పూజలు నేటి నుంచే.

యలమంచిలి: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశానికి, నేటి నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మూలస్థానేశ్వరి అమ్మవారి బింబ యంత్ర ప్రతిష్టాపన మహోత్సవాలో భాగంగా మొదటి రోజు, ఉదయం గణపతి ప్రార్ధన మంగళ వాయిద్యములతో ఆలయ ప్రదక్షిణ, భూతబలి, విగ్నేశ్వర పూజతో మొదలై సాయంత్రం వరకు బ్రహ్మశ్రీ కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ, బ్రహ్మశ్రీ యలమంచిలి నరేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఈ పూజలు రాత్రి వరకు కొనసాగుతాయి. అమ్మవారి ఆలయ తలుపులకు మంగళవారం…

Read More