శ్రీ సీతారాముల కళ్యాణం వైభోగమే.
జనరల్ డెస్క్: మార్చి ,27 (తెలుగు న్యూస్ పవర్. కాం) పది కొంపలు లేని పల్లెనందైన శ్రీ రామాలయం తప్పక ఉంటుందని ప్రతీతి. శ్రీ సీతారాముల కళ్యాణం, శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగింది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన భద్రాచలం, శ్రీ సీతారామ కళ్యాణం,తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సతీసమేతంగా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ తదితరులు వీక్షించి ధరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ…