Telugu News Power

శ్రీ సీతారాముల కళ్యాణం వైభోగమే.

జనరల్ డెస్క్: మార్చి ,27 (తెలుగు న్యూస్ పవర్. కాం) పది కొంపలు లేని పల్లెనందైన శ్రీ రామాలయం తప్పక ఉంటుందని ప్రతీతి. శ్రీ సీతారాముల కళ్యాణం, శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగింది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన భద్రాచలం, శ్రీ సీతారామ కళ్యాణం,తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సతీసమేతంగా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ తదితరులు వీక్షించి ధరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ…

Read More

శ్రీ మావుళ్ళమ్మ స్వర్ణనిధికి రూ.55 వేల విరాళం.

భీమవరం: మార్చి, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం, స్వర్ణ నిధికి స్థానిక గన్నాబత్తుల వెంకట సోమేశ్వరరావు, సరోజిని దంపతులు సుమారు 55 వేలు విలవ చేసే 4 గ్రాముల బంగారం కానుకగా సమర్పించారు.వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందచేసినారని, ఆలయ అసిస్టెంట్ కమిషనర్…

Read More

దేవాలయాలకు 20 నెలల్లో 40 కోట్ల రూపాయలతో రోడ్డు సౌకర్యం కల్పించాం. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

విజయవాడ/రామతీర్థం: మార్చి,25(తెలుగు న్యూస్ పవర్.కామ్) ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఆలయాల పవిత్రతను కాపాడటంతోపాటు దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని బుధవారం వర్చువల్ గా పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా, ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, సీతారాముని పేట కూడలి నుంచి…

Read More

శ్రీ మావుళ్ళమ్మ కు రూ. 25 లక్షల హుండి కానుకలు.

భీమవరం: మార్చి,25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణం లోని ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి హుండీలు తెరచి బుధవారం లెక్కించారు. గడచిన 26 రోజుల కాలానికి, హుండీల ద్వారా రూ. 25,63,619/- రూపాయలు భక్తులు మావుళ్ళమ్మ కు కానుకలుగా సమర్పించుకున్నారు. బంగారం 30.200 గ్రాములు, వెండీ 55 గ్రాములు శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా భక్తులు సమర్పించుకున్నారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరిచారు. కాకినాడ పట్టణం…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ను దర్శించుకున్న కమిటీ

భీమవరం: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి హామీల కమిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన లో భాగంగా హామీల కమిటీ ప్రెసిడెంట్ నంద్యాల జిల్లా కు చెందిన ఎమ్మెల్సీ ఐజాక్ భాష , సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన సభ్యులు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, కడప జిల్లాకు చెందిన…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ను దర్శించుకున్న కమిటీ

భీమవరం: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి హామీల కమిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన లో భాగంగా హామీల కమిటీ ప్రెసిడెంట్ నంద్యాల జిల్లా కు చెందిన ఎమ్మెల్సీ ఐజాక్ భాష , సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన సభ్యులు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, కడప జిల్లాకు చెందిన…

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కమిటీ.

పాలకొల్లు: మార్చి, 24,(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారిని పలువు కమిటీ సభ్యులు దర్శించుకున్నారు.దేవస్థానము వారు, మంగళవారం, మర్యాదలతో స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇసాక్ బాష ,ఎమ్మెల్సీ నంద్యాల వారు, కౌరు శ్రీనివాస్, ఎమ్మెల్సీ ,కౌన్సిల్ కమిటీ మెంబర్ కొనితివాడ వారు, ఎన్.వి.రామచంద్ర రెడ్డి ఎమ్మెల్సీ కౌన్సిల్ సభ్యులు కడప వారు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు వీరిని ప్రధాన అర్చకులు అనిల్,…

Read More

క్షీరా రామలింగేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు.

పాలకొల్లు: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ హుండీని 105 రోజులకు లెక్కించారు. హుండి ఆదాయం రూ.18,97,247/- లు వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారులు, క్షీరపురి అన్నదాన సమాజం, ఎన్ రంగరాజన్, సలాది వారి సత్రం, వి. నాగజ్యోతి, చిన్న గోపురం, శంకర్, క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం, ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి…

Read More

కళ్యాణోత్సవాలపై భక్తులతో సమావేశం.

పాలకొల్లు: మార్చి, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ శీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వారు ఈ నెల 26 నుంచి సప్తాహ్నిహ్నక కళ్యాణ్ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, కార్యనిర్వహణాధికారి, ముచ్చర్ల శ్రీనివాసరావు, స్థానిక అభిషేక మనకు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భక్తులు ఇచ్చిన విలువైన సూచనలను, ఉత్సవాలకు ఉత్సవాల సందర్భంగా పరిగణలోకి…

Read More

కళ్యాణోత్సవాలపై భక్తులతో సమావేశం.

పాలకొల్లు: మార్చి, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ శీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వారు ఈ నెల 26 నుంచి సప్తాహ్నిహ్నక కళ్యాణ్ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, కార్యనిర్వహణాధికారి, ముచ్చర్ల శ్రీనివాసరావు, స్థానిక అభిషేక మనకు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భక్తులు ఇచ్చిన విలువైన సూచనలను, ఉత్సవాలకు ఉత్సవాల సందర్భంగా పరిగణలోకి…

Read More