పదవ తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదల
విజయవాడ: జనవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి పరీక్ష తేదీలు మార్పులు చేశారు. మార్చ్ 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు టైం టేబుల్ మార్చి, 16 – తెలుగు (ఫస్ట్ లాంగ్వేజ్) మార్చ్,18, – హిందీ (సెకండ్ లాంగ్వేజ్) మార్చ్ ,20 – ఇంగ్లీష్ మార్చి, 23…