Telugu News Power

క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న రైల్వే అధికారిణి ఇతి పాండ్య.

పాలకొల్లు: మే,8(తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని శుక్రవారం ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండ్యా దర్శించుకున్నారు. ఈమె, సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్నారు.స్వామీవారు అమ్మవార్లూను దర్శనమునం చేసుకున్నారు. దేవస్థానం తరపున అధికారులు శేష వస్త్రం తో సత్కరించినారు. వీరికి పూజా కార్యక్రమాలు, నిర్వహించి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప అనిల్ అందజేసినారు. ఈ కార్యక్రమంలో సీనియర్…

Read More

క్షీరారామంలో సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము వద్ద సోమవారం సాయంత్రం మాడవీధులలో శ్రీ స్వామివారి చుట్టూ ఏడు ప్రదక్షిణాలు పూర్తిచేసి శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్నారు. సప్త ప్రదక్షిణాలలో పాల్గొన్న భక్తుల సుమారు 250 మంది పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలోఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఆలయ సూపరింటెండెంట్ పసుపులేటి వాసు,ఆలయ ప్రధాన అర్చకులు సూర్య అనిల్ కుమార్, అర్చకులు వీరబాబు, పాల్గొన్నారు.తద నంతరం…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు రూ.1.10 లక్షల బంగారు కానుక.

భీమవరం: ఏప్రిల్,27(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి, నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి భీమవరం కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త భీమాల శ్రీరామమూర్తి సమీప బంధువు నిమ్మల దినేష్ లక్ష పదివేలు రూపాయలు విలువగల 8 గ్రాముల బంగారాన్ని స్థానిక శాసన సభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చేతులమీదుగా శ్రీ అమ్మవారికి…

Read More

నేడు క్షీరారామంలో అఖండ అన్న సమారాధన.

పాలకొల్లు; ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక శ్రీ పార్వతి సమేత క్షీరారామలింగేశ్వర స్వామి వార్ల, శ్రీ లక్ష్మీ సమేత జనార్ధన స్వామి వార్ల కళ్యాణోత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం 11 గంటల నుంచి అఖండ అన్న సమారాధన జరుగుతుందని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఈ భక్తులు స్వామి స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

Read More

ఘనంగా దేవాన్ష్ పుట్టినరోజు

తిరుమల: మార్చి, 21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు మనవడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుమారుడు,నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్నదానానికి 44 లక్షల రూపాయల విరాళం అందజేశారు. ఎప్పుడు అధికారిక కార్యక్రమాల్లో తప్ప, వ్యక్తిగత కార్యక్రమాల్లో ఎక్కువగా కనపడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడి పుట్టినరోజు వేడుకల్లో హుషారుగా కుటుంబ…

Read More

మావుళ్ళమ్మ వారి స్వర్ణ నిధికి రూ.2 లక్షల బంగారం కానుక.

భీమవరం: మార్చి,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం, స్వర్ణ నిధికి భీమవరం కి చెందిన భక్తులు తాడి రమేష్ కుమార్, కరిష్మ పుణ్య దంపతులు సుమారు రెండు లక్షల ఇరవై వేలు విలువైన 16 గ్రాముల బంగారం సమర్పించారు, వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ…

Read More

క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో లీలా కళ్యాణం

పాలకొల్లు: జనవరి,17(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శిర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా,శనివారం రుద్ర హోమం జరిగింది. అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న ఆధ్వర్యంలో భక్తులు పూజలు చేశారు. సాయంత్రం, కళ్యాణ మండపము నందు లీలా కళ్యాణం జరిపించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, పర్యవేక్షకులు పి వాసు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.   కళ్యాణం సందర్భంగా ప…

Read More