Telugu News Power

శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దర్శించుకున్న స్విజర్లాండ్ సీఈవో.

శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, బి.సత్యనారాయణ రాజు శుక్రవారం సందర్శించారు. వీరు మీరు బి సత్యనారాయణ రాజు స్విట్జర్లాండ్, ఏ ఐ ఆర్ బి యు ఎల్ ఎల్ జెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ,సీఈవో గా పనిచేస్తున్నారు. శ్రీ స్వామివారిని అమ్మవార్లను రాజు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణప్ప, అనిల్, వేద ఆశీర్వావచన పూజలు చేసి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.ఈ కార్యక్రమం లో ఆలయ పర్యవేక్షకులు పసుపులేటి వాసు, ధర్మకర్త మండలి అధ్యక్షులు, మీసాల రామచంద్ర…

Read More

యుటిఎఫ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ రక్తదాన శిబిరం.

పాలకొల్లు: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) సామాజిక స్పృహతో బాధ్యతలు నిర్వహిస్తూ దండు పద్మావతి గురువారం జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ రక్తదాన శిబిరంలో స్వయంగా పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని, యుటిఎఫ్ యలమంచిలి మండల శాఖ కృతజ్ఞతలు తెలిపింది.రక్తదానం చేయడం కోసం, తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుని వైద్యుల అనుమతి పొంది, కుటుంబ సభ్యుల సహకారం కూడా తీసుకుని రక్తదానం చేయడం ఆదర్శనీయమని కొనియయాడారు. ప్రధానోపాధ్యాయురాలిగా, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శిగా దండు పద్మావతి విశేష…

Read More

రాష్ట్రంలో 1917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు.

-పెనుమదంలో రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ప్రకటన. పౌడూరు: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతులు పండించిన దాళ్వా ధాన్యం కొనుగోలు చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 1917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ప్రకటించారు. స్థానిక పెనుమదం లో రూ.4.49 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు గురువారం మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ, రైతుల…

Read More

యలమంచిలి లో మీ భూమి-మీ హక్కు కార్యక్రమం.

యమంచిలి: ఏప్రిల్, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చించినాడా, కాజ గ్రామాల్లో గురువారం మీ భూమి – మీ హక్కు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దాదాపు 40 మందికి భూమి హక్కుకు సంబంధించి కొత్త పాస్ పుస్తకాలు సభలో అందజేశారు. రీ సర్వే చేసి రైతులకు ఖచ్చితమైన సమాచారంతో పాసుబుక్కు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యంతో ఈ కార్యక్రమం చేయబడ్డారు. కార్యక్రమంలో, తహసిల్దార్ పవన్ కుమార్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు…

Read More

దక్షిణ కాశీ అంతర్వేది క్షేత్రంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం. -వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమరావతి/అంతర్వేది: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) ‘ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ చేపట్టాల్సింది కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, అక్కడ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజోలు నియోజకవర్గం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు గురువారం వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,మౌలిక వసతులు మెరుగుపరచి వారి జీవితాలకు భరోసా ఇవ్వాలన్నాలరు. భవిష్యత్తుపై నమ్మకం కలిగించాల’ని స్పష్టం చేశారు. అంతర్వేదిలాంటి పవిత్ర ప్రాంతంలో…

Read More

అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలి. -వైసీపీ డిమాండ్

పాలకొల్లు: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పత్రిక అధిపతిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం వైయస్సార్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. భార్యలను, సోదరిగా భావించి భర్తలు పెళ్లి చేయాలనే వ్యాఖ్యలను వైసిపి తీవ్రంగా ఖండించింది. మహిళల పట్ల అగౌరవంగా వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలని కోరారు. వైసిపి శ్రేణులతో కలిసి ర్యాలీగా పట్టణ పోలీస్ ఠాణ చేరుకొన్నారు. స్థానిక సి…

Read More

తెలంగాణకు రెండు విమానాశ్రయాలు.

న్యూఢిల్లీ: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించడానికి చురుగ్గా పనిచేస్తున్నట్టు, కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గురువారం వెల్లడించారు. వరంగల్ విమానాశ్రయానికి మరో మూడు నెలల్లో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి కూడా మార్గం సుగమమైందన్నారు. రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు భూమి సేకరిస్తే. ఈ ఎయిర్‌పోర్ట్ రూపుదిద్దుకుంటుందని వివరించారు. రక్షణ శాఖ…

Read More

గైనకాలజిస్ట్ కోసం ధర్నా చేస్తా – రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ అల్టిమేట

రాజోలు: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) నెలరోజులలలోపు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టు పోస్టు భర్తీ చేయకపోతే ఆసుపత్రి వద్ద స్వయంగా ధర్నా చేస్తానని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులను హెచ్చరించారు. జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మంగళవారం ఎమ్మెల్యే దేవ మాట్లాడుతూ, తాను గత రెండు సంవత్సరాలుగా రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు గైనకాలజిస్ట్ ను నియమించమని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు,…

Read More

స్పాట్ కేంద్రం వద్ద ఫ్యాప్టో నిరసన

వీరవాసరం: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఫ్యాప్టో ఆధ్వర్యంలో వీరవాసరం 10వ తరగతి స్పాట్ కేంద్రం వద్ద గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం స్పాట్ వాల్యూషన్ విధానం ఉపాధ్యాయులను ఇబ్బందుల పాలు చేస్తుందని ఎమ్మెల్సీ బుర్ర గోపి మూర్తి ఆరోపించారు. డబ్బులలో నమోదు వల్ల సమస్యలు ఎదురై, పని పూర్తి చేయడానికి ఉపాధ్యాయులు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని తెలిపారు. ఫ్యాప్టో పిలుపు మేరకు ప్రస్తుతం రెండవ దశలో స్పాట్ కేంద్రాల వద్ద నిరసన…

Read More

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

పాలకొల్లు: ఏప్రిల్, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక లంకలకోడేరులో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం గురువారం ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు హాజరై, మాట్లాడుతూ, ట్రక్ షీట్ లేనిదే మిల్లు కి ధాన్యం తోలకూడదని సూచించారు. పౌరసరపురాల శాఖ జిల్లా మేనేజర్ ఇబ్రహీం మాట్లాడుతూ, సకాలంలో రైతుల ఖాతాలకు డబ్బులు వేశామని తెలిపారు. ఎవరైతే ట్రక్ షీట్ లేకుండా మిల్లు…

Read More