శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దర్శించుకున్న స్విజర్లాండ్ సీఈవో.
శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, బి.సత్యనారాయణ రాజు శుక్రవారం సందర్శించారు. వీరు మీరు బి సత్యనారాయణ రాజు స్విట్జర్లాండ్, ఏ ఐ ఆర్ బి యు ఎల్ ఎల్ జెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ,సీఈవో గా పనిచేస్తున్నారు. శ్రీ స్వామివారిని అమ్మవార్లను రాజు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణప్ప, అనిల్, వేద ఆశీర్వావచన పూజలు చేసి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.ఈ కార్యక్రమం లో ఆలయ పర్యవేక్షకులు పసుపులేటి వాసు, ధర్మకర్త మండలి అధ్యక్షులు, మీసాల రామచంద్ర…