ప్రపంచ పర్యాటక పటంలో ఆంధ్ర ప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలుపుతాం. పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష లో -మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం: ఏప్రిల్,25(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ పర్యాటక పటం లో రాష్ట్రన్ని అగ్రస్థానంలో నిలుపుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి పందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి ఆరాధకులకు, కేరళకు మించిన సౌందర్య ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. సరైన ప్రచారం, పక్కా ప్రణాళికతో ప్రపంచ పర్యాటక పటంలో మన రాష్ట్రాన్ని సగర్వంగా నిలబెట్టగల ప్రయత్నం చేస్తున్నామన్నారు. గోదావరి…