Telugu News Power

లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లాతో రాష్ట్ర మహిళా ప్రముఖుల సమావేశం.

న్యూఢిల్లీ: ఏప్రిల్ ,20 (తెలుగు న్యూస్ పవర్.కాం) నారీ శక్తి వందన్ అధినియమ్‌పై పలువురు మహిళ ప్రతినిధులు రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి ఆధ్వర్యంలో కలుసుకున్నట్టు తేజస్వి ఆదివారం తెలిపారు. ఉత్తేజకర దృక్పథం తో స్పీకర్ ఉబెర్ల ఈ సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ సందర్శన రెండో రోజున మహిళా ప్రతినిధుల సమావేశం జరిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పై ఆయన విశిష్ట దృక్పథం, ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్టం యొక్క సామర్థ్యంపై చర్చించారు….

Read More

విద్యార్థులకు 100 సైకిళ్ళు ఉచిత పంపిణీ.

యలమంచిలి: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కొంతేరు ఉన్నత పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు మంత్రి నిమ్మల చేతుల మీదుగా ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కొంతేరు, కాజ ఉన్నత పాఠశాలల విద్యార్థులు 100 మందికి సైకిల్ ఉచితంగా పంపిణీ చేశారు. యూనియన్ బ్యాంక్ తమ సి ఎస్ ఆర్ నిధుల నుంచి ఈ సైకిళ్ళ పంపిణీ కోసం నిధులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ ఉదయగిరి…

Read More

ప్రతిపక్షాలు చరిత్రలో మహిళా ద్రోహులు గా మిగిలిపోతారు. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కాం) మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న ప్రతిపక్షాలు మహిళా ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం ప్రముఖ నాయకులతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళలు కంటతడి పెట్టడం దేశానికి మంచిది కాదని, మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ సిరిసంపదలు ఉంటాయన్న భారతీయ సంస్కృతిని విస్మరించి, ఇండియా కూటమి…

Read More

నేడే వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం.

                                      సింహాచలం: ఏప్రిల్, 19 (తెలుగు న్యూస్ పవర్. కా మ్) ద్వయవతార రూపుడైన సింహాసల క్షేత్రాధీశుడు వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం అక్షయతృతీయ సందర్భంగా సోమవారం జరుగుతుంది. ఈ సందర్భంగా, ఏడాదిలో ఒక్కసారి మాత్రమే 12 గంటల పాటు భక్తులకు తన నిజరూప దర్శనంతో అనుగ్రహం దర్శనం ఇస్తారు. వరాహ…

Read More

రవితేజకు బాస్కెట్ బాల్ లో చోటు.

పాలకొల్లు: ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్)రాష్ట్రస్థాయి జూనియర్ బాస్కెట్ బాల్ టీం లో కర్రి రవితేజ పశ్చిమగోదావరి జిల్లా నుంచి చోటు దక్కించుకున్నారు. ఇతను ఉల్లంపర్రు మాంటిసోరి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ సందర్భంగా పాఠశాలలో రవితేజకు అభినందన సభ శనివారం జరిగింది. ముఖ్య అతిధి ఎంఈఓ గుమ్మళ్ళ వీరాస్వామి మాట్లాడుతూ, క్రీడలు శారీరిక దారుడ్యం, ఆరోగ్యం ఇస్తాయన్నారు. ఇందువల్ల విద్యార్థులకు పోటీతత్వాన్ని ఎదుర్కొనే మానసిక బలం వస్తుందన్నారు. రవితేజ భవిష్యత్తులో మంచి క్రీడాకాడు…

Read More

ఏపీకి కేంద్రం భారీ గుడ్ న్యూస్!

₹9,889 కోట్లతో నిడదవోలు – దువ్వాడ మధ్య 3వ, 4వ రైల్వే లైన్లకు ఆమోదం లభించింది. ఈ మెగా ప్రాజెక్ట్‌తో రైల్వే కనెక్టివిటీ మరింత బలపడనుంది. 198 కి.మీ కొత్త లైన్ గోదావరి పై 4.3 కి.మీ భారీ బ్రిడ్జ్ ఆధునిక వయాడక్ట్ నిర్మాణం పోర్టులకు డైరెక్ట్ కనెక్టివిటీ ఇకపై: ⏱️ ట్రైన్ ఆలస్యం తగ్గుతుంది ప్రయాణం వేగంగా ఉంటుంది సరుకు రవాణా పెరుగుతుంది పరిశ్రమలకు భారీ బూస్ట్

Read More

“జలధార – జలహారతి”కు కలెక్టర్ శ్రీకారం

పోడూరు; ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పెనుమదం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం “జలధార – జలహారతి” కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం శ్రీకారం చుట్టారు. అప్పి చెరువు పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గుణపంతో తవ్వి పనులు ప్రారంభించారు. కూడికచేత వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, భూగర్భ జలాల నీటి మట్టం పెరుగుతుందన్నారు. గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం పాల్గొన్న కార్మికులకు స్వయంగా…

Read More

మహిళా బిల్లుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరసన.

నిడదవోలు: ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్) తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలు లో మహిళా రిజర్వేషన్ బిల్‌ ప్రతిపక్షం అడ్డుకోవడానికి వ్యతిరేకం గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన జరిగింది. బిల్‌ను ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడానికి వ్యతిరేకంగా ఇక్కడ మహిళలతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో స్థానిక మహిళా సంఘాలు, యువత, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. “మహిళల హక్కులు, ప్రజాస్వామ్య గొంతు” అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష వ్యూహాన్ని…

Read More

చాంబర్స్ కళాశాలలో “మనవృక్షం – మన భవిష్యత్తు”

పాలకొల్లు: ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జికేఆర్ చాంబర్స్ డిగ్రీ , పీజీ కళాశాలలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 20వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, ఉపకులపతి ప్రొఫెసర్ ప్రసన్న ఆదేశాల మేరకు, ఎన్ఎస్ఎస్ మూడు యూనిట్ లు, ఉన్నత భారత అభియాన్ వారి సహకారంతో 20 మొక్కలు నాటే కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేవీఆర్ నరసింహారావు మాట్లాడుతూ, మొక్కలు నాటడం ప్రతి…

Read More

రద్దీ రైల్వే స్టేషన్లలో 7 స్థానంలో విజయవాడ.

విజయవాడ: ఏప్రిల్,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశంలో అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ల జాబితా లో రైళ్ళ రాకపోకలుఆధారంగా 2024–2025 సంవత్సరానికి సంబంధించిన తాజా రైల్వే శాఖ శనివారంప్రకటించింది. ఈ జాబితాలో దేశంలోని అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ల లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ జంక్షన్ 7వ స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబై ఉండగా, రోజుకు 1,250 రైళ్ళ రాకపోకలతో దేశంలోనే అత్యంత రద్దీ స్టేషన్‌గా నమోదైంది. రెండో స్థానంలో హౌరా…

Read More