అంతర్వేదికి చించినాడ వంతెన సిద్ధం చేయాలి -కలెక్టర్ ఆదేశాలు
అమలాపురం: జనవరి, 24(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా, చించినాడ వంతెన పై రాకపోకలు పునరుద్ధరించాలని, కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. అంతర్వేది ఉత్సవ ఏర్పాట్లు గురించి, స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో శనివారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతర్వేది ఉత్సవాలకు వచ్చే వారికి వీలుగా, ఈనెల 27 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు చించినాడ బ్రిడ్జి పై బస్సుల రాకపోకలు…