జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి
పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) జాతిపిత, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం, వైశ్య సంఘం వారు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బంగారు వారి ఆర్యవైశ్య కళ్యాణమండపంలో, మహాత్మా గాంధీ, విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, రాపాక ప్రవీణ్ భాను పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా, అమర జీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి సనిశెట్టి లీలా భావనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి, పాత…