Telugu News Power

Blog

శ్రీరాముని అవతారంలో అనుగ్రహ దర్శనం.

పాలకొల్లు: మే, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా, నాలుగో రోజు స్వామివారు శ్రీరాముని అవతారంలో, హనుమంత వాహనంపై భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. పురవీధులలో ఊరేగిన స్వామి వారిని పలురువు భక్తులు, భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు, కరి పవన్ స్వామి, సాక్షాత్తు శ్రీరాముల వారు దిగి వచ్చారా అన్నట్టుగా, సర్వాలంకృత,శోభయమానంగా అలంకారాన్ని తీర్చిదిద్దారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రేపాక ప్రవీణ్ భాను, కార్యనిర్వహణాధికారి,…

Read More

మంత్రి పిలుపుతో సేదతీరిన శ్రామికులు.

పాలకొల్లు: మే, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు ఉపాధి హామీ శ్రామికుల, దాహార్తిని తీర్చేందుకు మొబైల్ మజ్జిగ చలివేంద్రాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన టిడిపి శ్రేణులు మజ్జిగ అందజేశారు. నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకంలో పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా, పాలకొల్లు మండలం, తిల్లపూడి, గవరపేట, దగ్గులూరు, అరట్లకట్ట, వరి ధనం, సగం చెరువు, పూలపల్లి, చింతపర్రు, ఆగర్తిపాలెం, వెంకటాపురం, లంకల కోడేరు, వెలివిలి,…

Read More

జనసేన రాష్ట్ర కమిటీ ఏర్పాటు.

మంగళగిరి: మే, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం రాష్ట్ర కమిటీ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పై ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయన నివేదిక పార్టీ అధిష్టానానికి అందించవలసి ఉంది. ఈ కమిటీలో, కొణతాల రామకృష్ణ, (అనకాపల్లి), పంచకర్ల రమేష్ బాబు (పెందుర్తి),ఆరని శ్రీనివాసులు (తిరుపతి) పంతం నానాజీ (కాకినాడ గ్రామీణ), బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం) సామినేని ఉదయభాను, (ఎన్టీఆర్ జిల్లా)…

Read More

రామదాసు కు ఎస్పిఓగా పదోన్నతి.

పాలకొల్లు: మే, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్). స్థానిక కోడిగట్టు సూర్యదేవాలయం వ్యవస్థాపక ధర్మకర్త, కళాకారులు, ప్రభుత్వ ఆసుపత్రి ఫార్మసిస్ట్ మేడికొండ రామదాసు ఎస్ పి ఓ గా పదోన్నతి పొందారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం వీరు తణుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతి పొందిన రామదాసుని పలువురు అభినందించారు.

Read More

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బొర్రా గోపీమూర్తి.

యలమంచిలి:మే,5(తెలుగు మూవీస్ పవర్.కాం) పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలో తన స్వగ్రామైన నార్నిమెరక పంచాయతీ గమల్లపేటలో అంబేద్కర్ విగ్రహానికి, దివంగత టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి చిత్రపటానికి, మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుపిఎస్ విజయరామరాజు, పోలిశెట్టి క్రాంతి కుమార్, రాష్ట్ర బాధ్యులు రామానుజ రావు జిల్లా కార్యదర్శి రామకృష్ణ యుటిఎఫ్ పూర్వపు రాష్ట్ర కార్యదర్శి ఎస్ జయప్రభ సిఐటియు…

Read More

పదవతరగతి ప్రతిభావంతులకు యూటీఎఫ్ అభినంద సభ

యలమంచిలి:మే,5(తెలుగు న్యూస్ పవర్. కాం) పదవ తరగతి అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మట్లపాలెం లో మంగళవారం సత్కార సభ జరిగింది. స్థానిక యుటిఎఫ్ మండలంలో శాఖ ఆధ్వర్యంలో ఈ అభినందన కార్యక్రమం జరిగింది.మండలంలోని ప్రథమ, ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన వారికి అలాగే మండలంలో ఉన్న 11 ఉన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాలలో లో ప్రథమ స్థానం సాధించిన వారికి,550 మార్కులు పైబడిన విద్యార్థులకు ఉభయగోదావరి జిల్లాల…

Read More

పోతనకు బహుమతి తెచ్చిన “జయహే”.

గుంటూరు/పాలకొల్లు: మే,5(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీల్లో, ప్రముఖ సినీ,నాటక రచయిత, పాలకొల్లుకు చెందిన వీర పోతన రచించిన “జయహే” నాటిక ప్రధమ బహుమతి గెలుచుకుంది. గుంటూరు, కొలకలూరు నాటక పరిషత్ వారు ఈనాటికి పోటీలు నిర్వహించారు. పోతనకు 20వేల నగదు బహుమతి, షీల్డ్ ఇచ్చి పరిషత్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు గోపరాజు రమణ, విజయ్, పలువురు నాటకరంగ పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణ ప్రముఖులు,నటీనట సమాఖ్య…

Read More

ధర్మ రావు ఫౌండేషన్, అగ్ని బాధితులకు సాయం.

పాలకొల్లు: మే,5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక లంకలకోడేరు గ్రామంలో అగ్ని బాధితులకు ధర్మారం ఫౌండేషన్ వారు మంగళవారం సాయం అందజేశారు. మూడు కుటుంబాల వారు ఈ అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులయ్యారు. వీరికి 26 కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులు, వంట సామాగ్రి, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, పాముల రజిని కుమార్, ఆకుల ధనలక్ష్మి స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Read More

మద్యం షాపులో అగ్ని ప్రమాదం. రూ. 1.40 కోట్ల మద్యానికి ముప్పు.

యలమంచిలి:మే, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాలంపూడి గ్రామంలో బూన్ వైన్స్ షాపులో అగ్నిప్రమాదం రాత్రి 11 గంటల సమయంలో తమకు వచ్చిన ఫోన్ కాల్ ద్వారా గుర్తించినట్టు నరసాపురం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాంబాబు మంగళవారం తెలియజేశారు. ఈ షాపులో రూ. 1.40 కోట్ల విలువైన మద్యం నిల్వలు ఉన్నట్టు తెలిపారు. ప్రమాదంలో 90 శాతం వరకు సరుకు నష్టం జరిగిందని తాత్కాలిక అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎదురుగా ఉన్న కూడా ఉన్నా కూడా కొంత…

Read More

డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్ట్ లు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: మే, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలమూరు శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, మంగళవారం తన క్యాంపు కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్ట్ లు పంపిణీ చేశారు. జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ (ఎన్ ఇ సి సి) వారి సౌజన్యంతో 50 వేల రూపాయల విలువైన, వ్యాపారానికి అవసరమైన బండి కుర్చీలు, ఇతర సమస్త సామాగ్రి ఉచితంగా అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళల కోసం డ్వాక్రా పథకం తీసుకువచ్చారన్నారు….

Read More