Skip to main content

Telugu News Power

Blog

మద్దాల శ్రీనివాసు కు పదోన్నతి.

పాలకొల్లు జులై 7 తెలుగు న్యూస్ పవర్ డాట్ కాం స్థానిక ఎక్సైజ్ సి ఏ గా పనిచేస్తున్న మద్దాల శ్రీనివాస్ కు పదోన్నతి లభించింది. వీరు జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్ గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా పలువు రు మద్దాలకు అభినందనలు తెలిపారు.

Read More

బిజెపిని బలపరచాలి. నాయకుల పిలుపు.

పాలకొల్లు: జూలై, 6 (తెలుగు న్యూస్ పవర్.కాం) బిజెపి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి, బలపరచాలని మండల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. స్థానిక గజలక్ష్మి సెంటర్ వద్ద గౌరవనీయుడు స్వగృహంలో మండల యువమోర్చా సమావేశం సోమవారం జరిగింది. పట్టణ అధ్యక్షులు కుళ్ళుకొండ ప్రసాద్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక విస్తృత స్థాయి ఓటర్ల రివిజన్ కార్యక్రమంలో కార్యకర్తలంతా పాల్గొని ఓటర్లను చేర్చాలని కోరారు. బి ఎల్ ఓ, బి ఎల్ ఏ లకు పార్టీ…

Read More

సారథుల సమాచార సేకరించిన నర్సాపురం జనసేన

​భీమవరం: జులై, 6( తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం పార్లమెంట్ “జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ” స్థానిక టౌన్ హాల్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. వారం పాటు ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్ పరిశీలకులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ​పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు ఈ వివరాల సేకరణ చేపట్టారు. చివరి రోజు నర్సాపురం…

Read More

నేలకొరిగిన దేవతా వృక్షం. ఆలమూరు కలవ పువ్వు వేపచెట్టు. తనువు చాలించిన శతాధిక తరువు.

పెనుమంట్ర: జూలై, 5( తెలుగు న్యూస్ పవర్. కామ్) దాదాపు 60 ఏళ్ల క్రితం అద్భుతం జరిగింది. వేలాదిమంది ఈ వింత చూడటానికి ఆరోజు ఎగబడ్డారు. మార్టేరు సమీపానగల ఆలమూరు గ్రామంలో ఈ సంఘటన నాడు చోటుచేసుకుంది. నేటి శివాలయం ఎదురుగా ఉన్న వేప చెట్టుకు కలువ పువ్వు మాదిరిగా వేప చెట్టు కాండం పైన కొంత భాగం విస్తరించింది. గ్రామస్తులు లక్ష్మీదేవి తమ గ్రామానికి వచ్చిందని, అందుకే వేప చెట్టుపై అధిష్టించినట్టు భావించి పూజలు చేయడం…

Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. లబ్ధిదారులు145, రూ.1.17 కోట్ల సహాయం.

పాలకొల్లు: జూలై,5( తెలుగు న్యూస్ పవర్. కామ్) పేద మధ్యతరగతి ప్రజల అనారోగ్య పరిస్థితులు పట్ల మానవత్వం లేకుండా ముఖ్యమంత్రి సహాయనిధి అందకుండా చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. తన క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి 450 మంది లబ్ధిదారులకు రూ. 1.17 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఒక్కరోజులోనే పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలు స్థానిక నాయకులతో కలిసి పంపిణీ కార్యక్రమం చేశారు. లబ్ధిదారులతో మంత్రి మాట్లాడి తెలుసుకున్నారు….

Read More

రైతే ధర నిర్ణయించే రోజు రావాలి. -మంత్రి నిమ్మల ఆకాంక్ష

పాలకొల్లు: జులై, 5( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువు ఉత్పత్తి చేసిన దాని ధరను ఉత్పత్తి చేసిన వారే నిర్ణయిస్తారని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రి నిమ్మల ఆదివారం అధికారిక విధులకు సెలవు కావడంతో, తన రొయ్యల క్షేత్రం లో, మేత కలపడం దగ్గర నుంచి రొయ్యల పట్టుబడి వరకు వివిధ వివిధ కార్యకలాపాలలో శ్రామికులతో కలిసి పని చేశారు. ఈ సందర్భంగా…

Read More

శ్రీ మావుళ్ళమ్మ నిత్య అన్నదాన పథకానికి రూ. 1.22 లక్షల విరాళం.

భీమవరం: జులై,5(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నప్రసాద వితరణ కోసం భీమవరం యనమదుర్రు కి చెందిన తానల కృష్ణ ఉమాదేవి దంపతులు రూ.1,11,500 లు, వారి అల్లుడు, కుమార్తె పులగం లీలా వీరేంద్ర కుమార్ హరిప్రియ రూ.11,116 లు విరాళంగా అందచేసారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. వీరికి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్…

Read More

గౌరవ వేతనం విడుదల చేయాలి. ఎంపీపీ ఆధ్వర్యంలో ఎంపీటీసీలు మంత్రి నిమ్మలకు వినతి.

యమంచిలి: జూలై,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండల పరిషత్ సభ్యుల గౌరవ వేతనాలను విడుదల చేయించాలని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు కు మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ సభ్యులు వినతిపత్రం శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. తమకు 2024 నుంచి ఇంత వరకు ఎం. పి. టి. సి. ల గౌరవ వేతనాలు రావటం లేదని వాపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు 4 గ్రాముల బంగారం కానుకగా సమర్పణ.

భీమవరం: జులై, 4( తెలుగు న్యూస్ పవర్.కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు,ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణనిధికి కి జీవీ రజిని, టి ఎస్ ఆర్ లక్ష్మి, భీమవరం వారు 4 గ్రాముల బంగారం విరాళంగా అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆశీర్వచనపూజలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం,…

Read More

శ్రీ మావుళ్ళమ్మ దర్శించుకున్న జిల్లా కలెక్టర్ నాగరాణి.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్, పశ్చిమ గోదావరి జిల్లా, చదలవాడ నాగరాణి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు, వేదపండితులు స్వాగతంపలికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ అమ్మవారి ప్రసాదం చిత్రపటం అందజేసారు.

Read More