Telugu News Power

Blog

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కు పరామర్శ

హైదరాబాద్: మే,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్ నివాసానికి శనివారం వెళ్లి కలుసుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్, శ్వాస ఇబ్బంది కారణంగా ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈసందర్భంగా,పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా ఆత్మీయస్వాగతం పలికారు.

Read More

కష్టపడి పనిచేసే వారికి ఓటెయ్యండి, వైసీపీకి ఒక్క ఓటు వేసిన నష్టమే

యలమంచిలి: మే, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పని చేసే కూటమి ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఓటు వేయాలని, స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని ఆరు గ్రామాలలో, రూ. 7.60 కోట్ల తో ప్రారంభించనున్న, 10 పనులకు శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు అయిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల రూపాయల అప్పులతో, 20 ఏళ్ళ వెనక్కు…

Read More

యమంచిలిలో మేడే వేడుకలు

యలమంచిలి: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ కార్మిక దినోత్సవం, మే డే సందర్భంగా యూటీఎఫ్, సిఐటియు యలమంచిలి మండల శాఖల ఆధ్వర్యంలో మండల కేంద్రం వద్ద యుటిఎఫ్, సిఐటియు పతాకావిష్కరణల కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి యుటిఎఫ్ యలమంచిలి మండలాధ్యక్షులు గుత్తిందీవి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన యుటిఎఫ్ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్ మేడే సందర్భంగా, యుటిఎఫ్ పతాకాన్ని, సిఐటియు పతాకాన్ని మండల అధ్యక్షురాలు కె. శ్రీ…

Read More

శ్రీ అద్ధేపల్లి కళాశాలకు కొత్త ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం.

పాలకొల్లు:మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాల, నూతన ప్రిన్సిపల్ (పూర్తి అదనపు బాధ్యతలు) గా డాక్టర్ కే. రత్న మాణిక్యం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం వీరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చింతూరు ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళాశాల సీపీడీసీ కార్యదర్శి డాక్టర్ బి.వి. రాఘవయ్య మాట్లాడుతూ, డాక్టర్ రత్నమాణిక్యం అనుభవం, నాయకత్వం కళాశాల అభివృద్ధికి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ…

Read More

ఈతలో రికార్డు సృష్ఠింన 7 ఏళ్ళ బాలుడు.

రాంచి: మే 1: ఝార్ఖండ్‌లోని రాంచి నివాసి 7 ఏళ్ల ఇషాంక్ సింగ్ అనే బాలుడు అసాధారణ సాహసం ప్రదర్శించి ప్రపంచ రికార్డు నెలకొల్ఫాడు. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి తమిళనాడు ధనుష్కోడి వరకు 29 కిలోమీటర్ల పాక్ జలసంధి (పాల్క్ స్ట్రెయిట్‌)ని దాటాడు. ఈ జలసంధిని 9 గంటల 50 నిమిషాల్లో ఈది సరికొత్త రికార్డు రికార్డు సృష్ఠించాడు. గత నెల 30న, జరిగిన ఈ ఈత ప్రదర్శనకు యూనివర్సల్ రికార్డ్స్ ఫోరం (యూఆర్ఎఫ్) అధికారికంగా ధృవీకరించింది….

Read More

చవాకుల ట్రస్ట్ కు దాసరి సేవా రత్న అవార్డు.

పాలకొల్లు: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చవాకుల చారిటబుల్ ట్రస్ట్, దాసరి లెజెండరీ అవార్డు అందుకుంది. దాసరి లెజెండరీ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాదులోని ప్రసాద్ సినీ ల్యాబ్స్ లో అత్యంత వై భవం శుక్రవారం జరిగింది. చవాకుల ట్రస్ట్ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్ట్ వ్యవస్థాపకులు చవాకుల సూర్య నరేష్ సేవలు గుర్తించి, దాసరి సేవారత్న అవార్డును ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ…

Read More

పెన్షన్ రోజే పెద్ద పండుగ -మంత్రి నిమ్మల

పాలకొల్లు: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) పెన్షన్ రోజే, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ మూడు పండగలు కలిసిన పెద్ద పండుగని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక 27వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంత్రి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వృద్ధాప్య పెన్షన్ రూ. 2 ల నుంచి 4 వేల రూపాయలకు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం అని గుర్తు చేశారు. గత జగన్…

Read More

సమాజ అభివృద్ధికి శ్రామికులే సారధులు. -రిక్షా రాముడు గా మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) సమాజ అభివృద్ధికి శ్రామికులే సారుధులని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా శుక్రవారం ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, మేడే అన్ని పండగల కంటే పెద్ద పండగన్నారు. ఈ ప్రపంచంలో నిస్వార్ధంగా పని చేసే శ్రామిక లోకం శ్రమ, సేవలు మనం పొందే ప్రతి వస్తువు…

Read More

యలమంచిలి ఎస్సై గురవయ్య సస్పెన్షన్ గుట్టుగా ఉంచిన అధికారులు.

భీమవరం: ఏప్రిల్, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) యలమంచిలి ఎస్సై కే.గురవయ్య విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడి ఇప్పటికే వారం రోజులు అయింది. ఇంతవరకు ఆ విషయం బయటకు పొక్కకుండా అధికారులు గుట్టుగా ఉంచారు. ఇందుకు బలమైన కారణం ఏదో ఉందని ప్రజలు, పార్టీల వారు చర్చించుకుంటున్నారు. స్థానిక బూరుగుపల్లి గ్రామంలో ఈ నెల 16న నూకాలమ్మ జాతరలో జరిగిన భయానక ఘర్షణ దేవరపు వీరాస్వామి (75) అనే వృద్ధుడ్ని…

Read More

గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చాలి.

పాలకొల్లు: ఏప్రిల్, 30(తెలుగు న్యూస్ పవర్. కామ్) గ్రామీణ ప్రాంతాల్లో వేసవికి సంబంధించి కనీస అవసరాలైన రక్షిత మంచినీటి సరఫరా, నిరంతర విద్యుత్తు సరఫరా చేయటానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని విఎంసి చైర్మన్ కోడి విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షురాలు చిట్టూరి కనక లక్ష్మి అధ్యక్షతన, మండల అభివృద్ధి అధికారి ఎన్ ఎస్ ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో మండల పరిషత్ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో తాసిల్దార్…

Read More