వెండి మకర తోరణం కానుక
పాలకొల్లు: జనవరి, 21, (తెలుగు న్యూస్ పవర్) స్థానిక, కుక్కల గుడి అనే రామాలయం దగ్గర వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో, స్వామివారికి 18 కేజీల వెండితో చేయించిన మకర తోరణాన్ని బంగారు కృష్ణ బాబు, నాగరాణి దంపతులు కానుక సమర్పించుకున్నారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురుల శాఖ మాత్యులు, నిమ్మల రామానాయుడు, అమృత హస్తాలతో బుధవారం, స్వామివారికి అలంకరింప చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి, పాలకొల్లుకే గాక…