Telugu News Power

Blog

ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతర కృషి – చోడగిరి

పాలకొల్లు: డిసెంబర్,31(తెలుగు న్యూస్ పవర్) ఉద్యోగులు సంక్షేమం కోసం ఏపీఎన్జీవో అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. సంఘంలో సభ్యులుగా చేరి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సభ్యులు తమ సమస్యలు సంఘ దృష్టికి తీసుకురావాలని కోరారు. వీటిని సంఘం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందుకు ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర జేఏసీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ హరినాథ్ మాట్లాడుతూ, 75 ఏళ్ల చరిత్ర…

Read More

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: డిసెంబర్, 31 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో, ఈ ఏడాది కూడా కొత్త సంవత్సర వేడుకల ఆడంబరాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. అందుకు ప్రతిగా, అంబేద్కర్ విగ్రహాల పై నిర్మాణాలు పూర్తి చేయడానికి, ధన రూపంలో గాని, శ్రమదాన రూపంలోగాని ఇవ్వాలని, తన ఆలోచనగా తెలిపారు. గ్రామంలో నిరుపేద ఇంటి నిర్మాణానికి సహాయం…

Read More

కొత్త ఏడాదికి స్వాగతం పలికిన వాకర్స్ క్లబ్.

పాలకొల్లు: డిసెంబర్,31(తెలుగు న్యూస్ పవర్) కొత్త ఆలోచనలతో పురోగమించడానికి నూతన సంవత్సర ఒక అవకాశం గా తీసుకోవాలని, క్లబ్ అధ్యక్షులు తటవర్తి సుధాకర రావు తీర్మానించారు. స్థానిక వాకర్స్ క్లబ్, కొత్త కుళాయి చెరువు గట్టు వద్ద బుధవారం నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేడియాలజిస్ట్, డాక్టర్ పవన్ కుమార్, నడక పరుగు వంటి వ్యాయామాల వల్ల శరీరంలో ఎండార్పిన్, హ్యాపీ హార్మోన్ విడుదలై, ఆరోగ్యంగా జీవించవచ్చునన్నారు. కేక్ కటింగ్ ద్వారా నూతన…

Read More

ఒకటి వద్దులెండి, ఉగాది ముద్దండి.

పాలకొల్లు: డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) రేపు రానున్న సంవత్సరాది, జనవరి ఒకటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకోవడం అనాదిగా, అనవాయితీగా వస్తున్నది. గతంలో శుభాకాంక్షల కార్డులు పంచుకునేవారు. ఆ తర్వాత డిజిటల్ కార్డులు రాజ్యమేలుతున్నాయి. మొదటి నెల, మొదటి రోజు, ఒకటో తారీకు మంది,మార్బలం, అధికార బలం ఉన్నచోట ఇది భారీ ఖర్చుతో కూడుకున్న విషయం కూడా. సాంప్రదాయ బద్ధమైన పంచాంగాలు కూడా, ఆంగ్ల సంవత్సరాదిని అనుసరించడం ప్రస్తుతం జరుగుతున్నది. అయితే ఇటీవల కాలంలో బిజెపి మోడీ…

Read More

జంగిల్ బుక్ సృష్టికర్త పుట్టినరోజు వేడుక

పాలకొల్లు: డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) రుద్యాడ్ కిప్లింగ్ సాహిత్యం యువతలో నైతిక విలువలు, దేశభక్తి,మానవతా దృక్పథాన్ని పెంపొందిస్తుందని ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి పేర్కొన్నారు. జంగిల్ బుక్ సృష్టికర్త, నోబెల్ బహుమతి గ్రహీత రుద్యార్డ్ కిప్లింగ్ జయంతి మంగళవారం స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులు జి డి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. జంగిల్ బుక్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది, నోబుల్ బహుమతి తెచ్చి పెట్టిందన్నారు. జంగిల్ బుక్ పుస్తకంలోని పాత్రలు మానవ సహజ బలాలు, బలహీనతలు…

Read More

నంది వాహనంపై గ్రామోత్సవం

పాలకొల్లు: డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) పవిత్ర ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామోత్సవం జరిగింది. నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరులు, గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత జనార్ధన స్వామి గ్రామోత్సవం సాయంత్రం మేళతాళాల, సంగీత వాయిద్యాలతో ఘనంగా జరిగింది. విగ్నేశ్వర పూజ స్థానిక క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో మంగళవారం, ఏడు వారాల, మారేడు దళాల ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులకు విఘ్నేశ్వర స్వామి…

Read More

వాకర్స్ క్లబ్బుచే 40వేల ఉచిత మందుల పంపిణీ

పాలకొల్లు:డిసెంబర్,30 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక వాకర్స్ క్లబ్, మంగళవారం 40వేల రూపాయల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముత్యాలపాలెం వాసి, మేరీ కుమారి గుండె సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారు. వీరికి మందులు అవసరం కాగా, వాకర్స్ క్లబ్, పాలకొల్లు వారిని సంప్రదించారు. క్లబ్ వారు మానవతా దృక్పథంతో ఆమెకు 30 వేల రూపాయల విలువైన ఔషధాలు అందజేశారు. పెదమామిడిపల్లికి చెందిన గూడపాటి అనంతలక్ష్మికి 5వేల రూపాయల విలువైన మందులు…

Read More

వైభవంగా వైకుంఠ ఏకాదశి

పాలకొల్లు, యలమంచిలి, డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణ ఆలయాలు మంగళవారం ఉదయం నుంచి భక్తుల సందర్శనలతో కిక్కిరిసిపోయాయి. పాలకొల్లు శివాలయం జగన్ అన్నది జగన్నాధుని ఉపాలయాన్ని, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి భక్తులు విశేషంగా తరలించారు. స్థానిక ఎడ్ల బజార్లో వేంచేసి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నామము నా బొంతును రామ బంటును దర్శించుకున్నారు. ఈ సందర్భంగా,ఇక్కడ ప్రసాద వితరణ, విశాఖపట్నంకు చెందిన…

Read More

భారతీయులు స్నేహపాత్రులు

పాలకొల్లు:డిసెంబర్,30 (తెలుగు న్యూస్ పవర్) భారతీయులు స్నేహపాత్రులని స్పెయిన్ యాత్రికులు కార్లోస్ ప్రశంసించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు చేగొండి హరిరామ జోగయ్య నివాసంలో, ఆదివారం రాత్రి మాట్లాడారు. ఇక్కడ ప్రజలు విదేశీయుల పట్ల ఆసక్తి, గౌరవం చూపుతారని గమనించానన్నారు. వారిలో ఓపిక సహనం వంటి సుగుణాలు తనను ఆకర్షించాయన్నారు. కార్లోస్ (29) ప్రస్తుతం భారత యాత్రలో ఉన్నారు. ఈ యాత్ర గత నెల 24న స్పెయిన్ లో ప్రారంభించారు. ఢిల్లీలో ఒక మోటార్ బైక్ అద్దెకు తీసుకుని…

Read More

నేడే ముక్కోటి ఏకాదశి

యలమంచిలి: డిసెంబర్, 29 (తెలుగు న్యూస్ పవర్) ముక్కోటి ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా ధనుర్మాసం (మార్గశిర మాసం) లో వచ్చే ఏకాదశి. ముక్కోటి అనే పదానికి అర్థం ముక్కోటి అంటే మూడు కోట్లు దేవతలు. ఈ రోజున మూడు కోట్లు దేవతలు శ్రీమహావిష్ణువును దర్శించుకుంటారని పురాణ విశ్వాసం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యం ఈ రోజున వైకుంఠ ద్వారం తెరవబడుతుందని నమ్మకం. భక్తులు…

Read More