ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతర కృషి – చోడగిరి
పాలకొల్లు: డిసెంబర్,31(తెలుగు న్యూస్ పవర్) ఉద్యోగులు సంక్షేమం కోసం ఏపీఎన్జీవో అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. సంఘంలో సభ్యులుగా చేరి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సభ్యులు తమ సమస్యలు సంఘ దృష్టికి తీసుకురావాలని కోరారు. వీటిని సంఘం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందుకు ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర జేఏసీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ హరినాథ్ మాట్లాడుతూ, 75 ఏళ్ల చరిత్ర…