రైతే రాజు, కూటమి ప్రభుత్వ తీరు. -మంత్రి నిమ్మల.
యలమంచిలి, జూన్,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతే రాజుగా భావించి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకంలో ఈ ఏడాది తొలి విడత నిధులు శనివారం కొంతేరు గ్రామంలో యూత్ క్లబ్ వేదిక వద్ద జరిగిన రైతు సభలో విడుదల చేశారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలోని 14,458 మంది రైతులకు రూ.9.40 కోట్ల నిధులు నమూనా…