ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోపి మూర్తిని గెలిపించాలి. -యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్
మరోసారి అవకాశం ఇస్తే మీ గొంతునౌతా. -ఎమ్మెల్సీ గోపి మూర్తి భీమవరం; జూన్,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజల పక్షాన నిలిచేది పిడిఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమేనని, యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపి మూర్తి గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో జరగనున్న ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, సిట్టింగ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తికి యుటిఎఫ్, ఇతర సంఘాలు మద్దతు…