Telugu News Power

Blog

అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న కేంద్రమంత్రి వర్మ.

తిరువనంతపురం/నరసాపురం: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్) కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి, స్థానిక లోక్సభ సభ్యులు, భూపతి రాజు శ్రీనివాస వర్మ సోమవారం, కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో వల్లూరి జయప్రకాష్ తదితర బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Read More

ఇంటర్మీడియట్ పరీక్షాకేంద్రాలపై మెరుపు తనిఖీ.

భీమవరం: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం సందర్భంగా సోమవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానిక మెంటే వారి తోట, జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, బ్రౌనింగ్ జూనియర్ కళాశాలలో ఈ తనిఖీలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. మాస్ కాపీయింగ్ పై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని సూచించారు. పరీక్ష పేపర్లు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో మాత్రమే…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీకి 5లక్షల డ్రోన్ మంజూరు.

పాలకొల్లు: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలకు, ఆధునిక డ్రోన్ మంజూరైంది. దీని విలువ దాదాపు 5 లక్షల రూపాయలు. ఈ డ్రోన్ పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ పథకం, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు వారి సహకారంతో,ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై సంస్థవారి సౌజన్యంతో కళాశాలకు కేటాయించారు. భవిష్యత్‌లో డ్రోన్ పైలట్ శిక్షణ, వ్యవసాయ స్ప్రేయింగ్ ప్రాక్టికల్స్, పంటల పర్యవేక్షణ, ఏరియల్ ఫోటోగ్రఫీ వంటి అంశాలలో విద్యార్థులకు ప్రత్యక్ష…

Read More

భక్తుల మారేడు దళ ప్రదక్షణ.

పాలకొల్లు: ఫిబ్రవరి, 23(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ సప్త ప్రదర్శనలో సోమవారం సాయంత్రం భక్తులు పాల్గొన్నారు. సుమారు 300 మంది ఏడు మారేడు దళములతో, సప్త ప్రదక్షిణలు చేశారు. ప్రధాన అర్చకులు క్రిష్టప్ప సప్త ప్రదక్షిణముల విశేష ఫలితములు గురించి భక్తులకు తెలియజేశారు. రాత్రి ధూప సేవ, పంచ హారతి సేవ జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు,…

Read More

ఛాంబర్స్ కళాశాలలో జీల్ ఇండియా ఉద్యోగాలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్)చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో. ఈనెల 25న ఉదయం 10 గంటలకు జీల్ ఇండియా కంపెనీలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు తెలిపారు.చాంబర్స్ కళాశాల ప్లేస్మెంట్స్ లో ముందుంటుందని దానిలో భాగంగా, జీల్ ఇండియా కంపెనీలో ఉద్యోగుల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏదైన డిగ్రీ లేదా ఆపైన చదివిన వారు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18 నుంచి 20 వేల…

Read More

ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల – మంత్రి నారా లోకేశ్ ప్రకటన.

అమరావతి: ఫిబ్రవరి, 22 (తెలుగు న్యూస్ పవర్) నిరుద్యోగ యువతకు శుభవార్త. ఉగాది సందర్భంగా రాష్ట్ర జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. యూనివర్సిటీలు & డిగ్రీ కాలేజీల్లో అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్లు 25 రంగాల్లో డేటా ఇంటిగ్రేషన్ కోసం ఉద్యోగాలు కల్పిస్తారు. మొత్తం 1,14,899 ఉద్యోగాలు భర్తీచేస్తారు. త్వరలో నైపుణ్యం (స్కిల్) పోర్టల్ ప్రారంభం అర్హతలు ఉన్న అభ్యర్థులు సిద్ధం కావాలి. పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటన రానుంది.

Read More

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026 (తెలుగు) – అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్

బెస్ట్ ఫిల్మ్: పుష్ప 2: ది రూల్ బెస్ట్ డైరెక్టర్: సుకుమార్ (పుష్ప 2: ది రూల్) బెస్ట్ ఫిల్మ్ (క్రిటిక్స్): లక్కీ భాస్కర్ బెస్ట్ యాక్టర్: అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్) బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్): నేహా శెట్టి (హను-మాన్)ఉత్తమ నటి: నివేదా ధామన్ (35 – చిన్న కథ కాదు) ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ (సత్యభామ) బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2) బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: అమితాబ్ బచ్చన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026…

Read More

కళ్యాణరాముని విగ్రహాలు,పాదుకలు, ధనుస్సు దర్శించుకున్న భక్తులు.

పాలకొల్లు: ఫిబ్రవరి,22(తెలుగు న్యూస్ పవర్) స్థానిక బ్రాడీపేట, బైపాస్ రోడ్ లో గల కర్నేని గౌరు నాయుడు, రోజా రమణి దంపతుల గృహము వద్ద, అయోధ్యకు వెళుతున్న రాములవారి కనకపు పాదుకలు, ఉత్సవ విగ్రహాలు, ధనస్సు, విల్లు భక్తులు దర్శించుకోవడానికి ఏర్పాటు చేశారు. అయోధ్యలో నిర్మించనున్న కళ్యాణ రాముని ఆలయ నిర్మాణం సందర్భంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టారు. ఈ రామాలయం సుమారు 300 కోట్ల వ్యయం తో నిర్మిస్తున్నారు. కర్ణేని దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు…

Read More

గ్రామాభివృద్ధి కూటమి ప్రభుత్వం కృషి.

పాలకొల్లు/పోడూరు/యలమంచిలి: ఫిబ్రవరి, 22 (తెలుగు న్యూస్ పవర్) గ్రామాల్లో గత ప్రభుత్వం, ఐదేళ్లుగా అభివృద్ధి చేయలేదని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు విమర్శించారు. నియోజకవర్గంలోని, 23 గ్రామాల్లో, ఆదివారం 4.43 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మురుగు కాలువల పనులకు ఒకే రోజు శంకుస్థాపన చేసి, ఓ అరుదైన రికార్డు సృష్టించారు. నిధుల కొరత ఉన్నప్పటికీ గ్రామాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళల అభ్యున్నతికి టిడిపి వ్యవస్థాపకులు…

Read More

ఫిలింఫేర్ 70వ అవార్డుల వేడుక పుష్పాకు అవార్డుల పంట.

కోచ్చి: ఫిబ్రవరి,22(తెలుగు న్యూస్ పవర్) సినిమా అవార్డులకు పెట్టింది పేరైన, ప్రతిష్టాత్మక 70వ ఫిలింఫేర్ అవార్డుల వేడుక ఆదివారం, కేరళ రాష్ట్రం, కొచ్చి లో జరిగింది. తారలు దిగివచ్చిన వేళ, అభిమానుల్లో ఉప్పొంగిన ఆనందం హేళ, సినిమా సంబరాలు అమరాన్నంటాయి. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి పుష్ప 2 ది రూల్ ఐదు అవార్డులు దక్కాయి. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అవార్డు తన అభిమానులకు అంకితం చేశారు. దేవతల దేశంగా పిలువబడే కేరళ అభిమానులకు కృతజ్ఞతలు…

Read More