గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. -మంత్రి నిమ్మల
యలమంచిలి: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రజలు, రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని స్థానిక శాసనసభ్యులు నిర్మల రామానాయుడు పేర్కొన్నారు. యలమంచిలి, ఊటాడ గ్రామాల్లో రూ. 9.21 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యలమంచిలి లో ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడం కోసం నేరుగా విజ్జేశ్వరం నుంచి గోదావరి జలాలను పైపులైను ద్వారా…