Skip to main content

Telugu News Power

Blog

చికిత్సకు రోటరీ క్లబ్ సహాయం.

పాలకొల్లు: జులై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) కావలి అయ్యప్ప రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఫోటోగ్రాఫర్ గా జీవనోపాధి పొందుతున్న వీరి కుటుంబాన్ని ఆదుకోవడానికి స్థానిక రోటరీ క్లబ్ రూ. 40 వేలు ఆర్థిక సహాయం బుధవారం అందజేసింది. క్లబ్ సభ్యులు అయ్యప్ప త్వర లోనే అనుకుంటారని కుటుంబా న్ని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్వాలేదు అధ్యక్షులు గుడాల హరిబాబు, కార్యదర్శి సిరిగినీడి నాగార్జున, కోశాధికారి, ఆరమిల్లి సురేష్, ముచ్చర్ల సంజయ్,…

Read More

పాలకొల్లుకు జాతీయ పురస్కారాల వెల్లువ.

కొత్త ఢిల్లీ/పాలకొల్లు జూలై,29 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, పద్మభూషణ్, డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి ఉత్సవాలు మంగళవారం రాత్రి వరకు ఘనంగా జరిగాయి. అస్తిన లోని ఆంధ్ర అసోసియేషన్ భవనంలో ఈ పురస్కార ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు సారస్వత పరిషత్, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పురస్కారాలు అందజేశారు. పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు, కేశిరాజు రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, కేంద్ర భారీ…

Read More

దస్తావేజులేఖర్లకు వైసీపీనాయకులు సంఘీభావం

పాలకొల్లు: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లులో క్షీరపురి దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమం 10వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా,వైసీపీ నాయకులు బుధవారం లేఖర్ల నిరసన దీక్ష శిబిరం వద్ద సంఘీభావం తెలిపారు. లేఖర్ల వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూడటం దారుణమని, వెంటనే జీవోను రద్దు చేయాలని వైసీపీ నేతలు మేకా శేషుబాబు,…

Read More

యలమంచిలిలో ఘనంగా గురు పూర్ణిమ.

యలమంచిలి: జులై,29 (తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక పెదరామాలయం వద్దు గల ఉపాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సాయి బాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా, బుధవారం విశేష అభిషేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ఎన్నారై చిలుకూరి రాంప్రసాద్ (రాము) పాల్గొని పూజలు నిర్వహించారు. భక్తులు, విశేషంగా మహిళా భక్తులు గురు పూర్ణిమ సందర్భంగా, సాయిబాబా పారాయణం చేశారు. ఆలయ అర్చకులు వాడపల్లి గోపి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు శాకంబరి అవతారంలో అనుగ్రహ దర్శనం. అలంకరణకు 6 టన్నుల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు.

భీమవరం: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి గురుపౌర్ణమి సందర్భంగా 6 టన్నుల వివిధ రకముల కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు తో శాకంబరి అలంకారంతో భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా, నిర్వహించిన చండీహోమం కార్యక్రమంలో 90 మంది దంపతులు పాల్గొన్నారు. గాయత్రి డాన్స్ అకాడమి అత్తిలి డాన్స్ మాస్టర్ పెద్దిశెట్టి గాయత్రి దేవి…

Read More

క్షీర రామం లో చండీ హోమం

పాలకొల్లు: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం ఉదయం 9 గంటలకు చండి హోమం జరిగింది. దంపతులు 26 మంది తో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ హోమం, పూజా కార్యక్రమాలు అభిషేక పండిట్ భమిడిపాటి వెంకటేశ్వర్లు నిర్వహించినారు. ఆలయ కార్యనిర్వహణధికారి ముచ్చెర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరిండెంట్ వాసు, అర్చకులు వీరబాబు మరియు ఆలయ సిబ్బంది…

Read More

రైతు సమస్యలపై ఎట్టకేలకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అమరావతి: జూలై, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) కష్ట కాలంలో రైతులకు అండగా నిలవాలని వ్యవసాయ అధికారులను, మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎల్ నినో ప్రభావంతో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా తీసుకోవలసిన కార్యాచరణ ప్రణాళిక, రైతు అవగాహన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. వర్షపాతం 69 శాతం లోటు ఉందని, వచ్చే మూడు నెలల్లో…

Read More

ఢిల్లీలో తెలుగు ప్రముఖులకు సత్కారం. కేంద్రమంత్రి వర్మ అభినందనలు.

న్యూఢిల్లీ: జులై,28( తెలుగు న్యూస్ పవర్. కామ్) జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డా. సి. నారాయణరెడ్డి జయంతి సందర్భంగా, మంగళవారం ఢిల్లీలో‘జాతీయ తెలుగు సారస్వత పరిషత్’ ఆధ్వర్యంలో నిర్వహించిన “జాతీయ తెలుగు వెలుగు సంబరాలు” కార్యక్రమానికి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి, నరసాపురం పార్లమెంటు సభ్యులు, భూపతి రాజు శ్రీనివాస వర్మ సభాధ్యక్షతన పురస్కార కార్యక్రమం నిర్వహించారు. విశిష్టమైన ప్రజా సేవ చేసిన ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి, పితాని…

Read More

డీఎస్సీ అక్రమాలపై విచారణ కోరుతూ, వైసిపి నిరసన ప్రదర్శన.

భీమవరం: జూలై, 28(తెలుగు న్యూస్ పవర్. కామ్) డీఎస్సీ పేపర్‌ లీకేజీ, స్పోర్ట్స్‌ కోటా పేరిట అన్యాయాలు… ఈ నేప‌థ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ జెన్-జడ్ ఆగ్రహావేశాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించింది. ప్రజలతో కలిసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు అన్నీ విజయవంతమయ్యాయి. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, పేపర్‌ లీకేజీ నుంచి స్పోర్ట్స్‌…

Read More

శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాలలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం.

పాలకొల్లు: జూలై,28( తెలుగు న్యూస్ పవర్.కామ్) శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ I, II యూనిట్లు, ఎకో క్లబ్ ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం మంగళవారం జరిగింది.. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. కె. రత్నమాణిక్యం అధ్యక్షత వహించి కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ, ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి వ్యక్తి కనీసం…

Read More