Telugu News Power

సావిత్రిబాయి పూలే జయంతి సమావేశం

పాలకొల్లు: జనవరి, 4(తెలుగు న్యూస్ పవర్) భారత స్త్రీకి విద్య ద్వారా బంధనాలనుంచి ముక్తి కలిగించాలని పూనుకున్న జ్యోతిబాయ్ పూలే, జయంతి సందర్భంగా,ఆదివారం, స్థానిక వైష్ణవి టెక్నో హైస్కూల్లో, ఎలమంచిలి మండల శాఖ ఈ సమావేశం నిర్వహించారు. సావిత్రిబాయి, చేసిన పోరాటాలను, ఎదుర్కొన్న కష్టాలను, స్ఫూర్తిదాయకమైన ఆమె జీవిత విశేషాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి బి శైలజ అధ్యక్షత వహించారు. డి పద్మావతి, ఎస్ డి పాలేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యుటిఎఫ్, యలమంచిలి…

Read More

వాడవాడలా సావిత్రిబాయి పూలే జయంతి

భీమవరం: డిసెంబర్,3(తెలుగు న్యూస్ పవర్) భారతదేశ మొట్టమొదటి, మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు ఆయా పాఠశాలలో ఘనంగా జరిగాయి. జిల్లాలో దాదాపు 17 మండలాల్లో శనివారం కార్యక్రమం జరిగిందని జిల్లా యుటిఎఫ్ కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ తెలిపారు. ఆదివారం మండల స్థాయిలో ఈ కార్యక్రమం జరపనున్నట్టు వెల్లడించారు. ఎలమంచిలి మండలంలో అన్ని పాఠశాలలో జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆయన పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పలువురు మహిళా ఉపాధ్యాయులను ఈ…

Read More

కాపు విద్యార్థుల ఉపకార వేతనం కొరకు దరఖాస్తులు.

పాలకొల్లు: జనవరి,2 (తెలుగు న్యూస్ పవర్) తులసి సీడ్స్ అధినేత, కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ ప్రివిలేజ్డ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తులసి రామచంద్ర ప్రభు, గుంటూరు వారి సౌజన్యంతో కాపు విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఏట అందిస్తున్నారు. ఈ ఏడాది, విద్యార్థుల నుంచి ఇందుకుగాను దరఖాస్తులు కోరుతున్నారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయ కాపు, తెలగ, బలిజ సంక్షేమ సంఘం, స్థానిక కాపు కార్తీక్ వన సమారాధన కమిటీల ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ల ఎంపిక జరుగుతుంది. విద్యార్థులు 75శాతం…

Read More

నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ లో సాయికుమార్ ప్రతిభ

పాలకొల్లు: జనవరి, 2(తెలుగు న్యూస్ పవర్) నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్, డిసెంబర్,22- 28 వరకు జరిగింది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు, మల్లారెడ్డి యూనివర్సిటీ లో ఈ క్యాంపు నిర్వహించారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థి క్యాంపులో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం తరుపున, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థి సాయికుమార్ కళాశాలకు గుర్తింపు తీసుకువచ్చినందుకు కళాశాల ప్రిన్సిపాల్ టి రాజరాజేశ్వరి అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ మరింత ఉన్నత స్థానానికి…

Read More

ఛాంబర్స్ కాలేజీ విద్యార్థులకు ‘టాటా’నియామక పత్రాలు

పాలకొల్లు: డిసెంబర్,29(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాల విద్యార్థులు 20 మందికి టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ నియామక పత్రాలు అందజేసింది. వీరు వచ్చే ఏడాది,వచ్చే నెల 5న, బెంగళూరులో ఉన్న ఈ కంపెనీలో చేరవలసి ఉంది. విద్యార్థులు బిఎస్సి, బీకాం చివరి ఏడాది, 5వ సెమిస్టర్ చదువుతున్నారు. టాటా కంపెనీ 37 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంది. ఇప్పటివరకు 36 మంది నియామ పత్రాలు పొందారు. ఈ సందర్భంగా కాలేజీ అధ్యక్షులు కారుమూరి నరసింహారావు తన…

Read More

పశ్చిమగోదావరి జిల్లాలో జాతీయస్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రం.

నర్సాపురం:డిసెంబర్,28(తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా పెదమైనవానిలంక గ్రామంలో సైయంట్, కృత్రిమ మేధా(ఏ ఐ) ఫ్యూచర్ స్కిల్స్ హబ్, స్థానిక డిజిటల్ భవన్ లో ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు రెండు అవగాహన ఒప్పందాలపై కేంద్ర మంత్రి నిర్మల సీతారామ సమక్షంలో సంతకాలు జరిగాయి. తొలి అవగాహన ఒప్పందం స్థానిక జిల్లా పరిపాలన యంత్రాంగం, ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ మధ్య కుదిరింది. వీరు నైపుణ్య అభివృద్ధి, క్లస్టర్ అభివృద్ధి, ఎగుమతి సంసిద్ధతపై అంతర్జాతీయ స్థాయి శిక్షణ…

Read More

ప్రపంచమంతా ఉద్యోగాలే

పాలకొల్లు:డిసెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్) ప్రపంచమంతా ఉద్యోగాలు కోకొల్లలుగా ఉన్నాయని, వాటిని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు, నరసాపురం వైఎన్ కళాశాల హెచ్ఆర్డి సెంటర్ డైరెక్టర్, ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాస్. స్థానిక ఛాంబర్స్ కళాశాల విద్యార్థులకు బుధవారం వ్యక్తిత్వ వికాసం, ఉద్యోగ మార్గదర్శనం పై ముఖ్య అతిథి ప్రసంగంతో దిశా నిర్దేశం చేశారు. ఉద్యోగాలు అందుకోవడానికి విద్యార్థులు నిరంతరం స్థిరత్వంతో కూడిన అభ్యసన , భావవ్యక్తీకరణ నైపుణ్యాలు సాధన చేయాలని సూచించారు. సాంకేతిక మార్పులను ఎప్పటికప్పుడు అందుపుచ్చుకునే ప్రయత్నం…

Read More

డిగ్రీ విద్యార్థుల పారిశ్రామిక యాత్ర

పాలకొల్లు: డిసెంబర్,23(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాల విద్యార్థులు మంగళవారం పారిశ్రామిక యాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు నర్సాపురం లో ఉన్న అంతర్జాతీయ లేస్ ట్రేడ్ సెంటర్ సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న హస్తకళల ఎక్స్పోకు సంబంధించి, తమ పర్యటన ద్వారా పరిశీలించి, పలు విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ యాత్రలో సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. లేస్ పార్క్ మేనేజింగ్ డైరెక్టర్ కలవకొలను తులసి రావు ఈ లేస్ పార్క్ అంతర్జాతీయ ఖ్యాతి…

Read More

చాంబర్స్ కళాశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం.

పాలకొల్లు:డిసెంబర్,22(తెలుగు న్యూస్ పవర్) శాస్త్ర,సాంకేతిక రంగాలతో పాటు,మనిషి జీవితం ప్రతినిత్యం గణితంతో ముడిపడి ఉందని గణిత శాఖ హెచ్ ఓ డి డాక్టర్ జి సాయి బాబా పేర్కొన్నారు. ప్రపంచ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా స్థానిక ఛాంబర్స్ కళాశాలలో సోమవారం గణిత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ విద్యార్థులు గణితం పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు. తరువాత గణిత సమస్యలకు సమాధానాలు ఇచ్చారు. కళాశాల చైర్మన్ కారుమూరి నరసింహారావు మాట్లాడుతూ,…

Read More

గణిత మేధావి జయంతి ఉత్సవం

పాలకొల్లు: డిసెంబర్,22(తెలుగు న్యూస్ పవర్) విద్యార్థులు పైకి రావడానికి గణితం ఎంతో అవసరమని ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి పేర్కొన్నారు. స్థానిక అద్దేపల్లి అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో సోమవారం ప్రపంచ గణితమేధావుల్లో ఒకరైన శ్రీనివాస రామానుజన్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి మాట్లాడుతూ, శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రను, గణిత పరిశోధనలు విద్యార్థులకు వివరించారు. పోటీ పరీక్షల్లో నెగ్గుకు రావాలంటే గణితలో ప్రతిభ తప్పనిసరి అన్నారు. ఈ సందర్భంగా పోస్టర్ మేకింగ్ పోటీల్లో…

Read More