Telugu News Power

ఎమర్జెన్సీఉద్యోగంగా మారిపోయిన ఉపాధ్యాయ వృత్తి.

యలమంచిలి: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయ వృత్తి ఎమర్జెన్సీ ఉద్యోగంగా మారిపోయిందని, రాష్ట్ర ఫ్యాఫ్టో చైర్మన్, ఎస్టియు రాష్ట్ర నాయకులు, ఉపాధ్యా ఎమ్మెల్సీ అభ్యర్థి లంకపల్లి సాయిశ్రీనివాస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గుంపర్రుఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడ్డాల దేవేంద్రుడు పదవీ విరమణ సభ శనివారం జరిగింది. ఈ సభకు శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయులు నాగరాజు సభకు అధ్యక్షత వహించారు. మాజీ ఉప విద్యాశాఖ అధికారి కెవిఎస్ సత్యనారాయణమూర్తి మరో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ…

Read More

పింఛన్ల పంపిణీలో కలెక్టర్ నాగరాణి.

నర్సాపురం: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో, కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం పాల్గొన్నారు. పింఛన్దారులను స్వయంగా కలుసుకొని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణం లోని 15వ వార్డు మసీదు సెంటర్, వలవల వారి వీధి బొండమ్మ మహిళ వృద్ధుల ఆశ్రమంలో జిల్లా కలెక్టర్ శ్ చదలవాడ నాగరాణి, ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.పింఛన్దారులకు పింఛన్లు, పండ్లు అందజేశారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? ఆరోగ్యం…

Read More

బిజెపికి ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవి.

పాలకొల్లు: ఫిబ్రవరి, (తెలుగు న్యూస్ పవర్)పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం, కొమ్ము చిక్కాల గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలిగాకుచ్చర్లపాటి భారతి శనివారం పదవీ ప్రమాణస్వీకారం చేశారు. వీరు బిజెపి జిల్లా కార్యదర్శి. నూతన పాలకమండలి పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సభకు జిల్లా అధ్యక్షులు అయినంపూడి పూడి శ్రీదేవి, రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కాపర్తి,బిజెపి, తెలుగుదేశం, జనసేన కూటమి నేతలు గ్రామ ప్రజల పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్…

Read More

మండలి సేవలు ఆదర్శనీయం. -ఎంవీ కృష్ణారావుకు సీపీఐ నేతల నివాళి ఘనంగా మండలి వెంకట కృష్ణారావు శత జయంతి

అవనిగడ్డ: ఫిబ్రవరి,28 తెలుగు న్యూస్ పవర్)కృష్ణారావు సేవాభావం ఆదర్శనీయం మంచితనం అనుసరణీయమని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ బాబు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం అవనిగడ్డ వంతెన సెంటర్లో కృష్ణారావు విగ్రహానికి సీపీఐ నియోజకవర్గ నాయకులు అడ్డాడ ప్రసాద్ బాబు, హనుమానుల సురేంద్రనాధ్ బెనర్జీ, మల్లుపెద్ది రత్నకుమారి, కుంపటి వెంకటేశ్వరరావు, మాలెంపాటి కోటేశ్వరరావు, కొర్రపాటి ముఖర్జీ,…

Read More

ఆరోగ్య సమాజానికి, ప్రజారోగ్య కార్మికుల సేవలు కీలకం.

పాలకొల్లు: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) ఆరోగ్య సమాజ నిర్మాణంలో ప్రజారోగ్య కార్మికుల పాత్ర కీలకమని, మున్సిపల్ కార్మికుల యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు పేర్కొన్నారు. స్థానిక రెల్లిపేటలో శుక్రవారం జిల్లా ప్రథమ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సభకు జిల్లా అధ్యక్షులు నెక్కంటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పోరుమామిళ్ల మాట్లాడుతూ, ప్రభుత్వాలు, కోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకుండా కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు. పారిశుద్ధ్య…

Read More

రైల్వే రిజర్వ్ టికెట్ వేరొకరికి ఇవ్వొచ్చు.

న్యూఢిల్లీ: ఫిబ్రవరి27 (తెలుగు న్యూస్ పవర్) భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక వెసులుబాటు ప్రకటించింది. ఒకరి పేరుపై రిజర్వ్ చేసుకున్న టిక్కెట్టును వేరొకరి పేరుకు మార్చడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఇది రక్తసంబంధీకులైన, తల్లిదండ్రులు, సోదర,సోదరి, కొడుకు,కూతురు, భార్యాభర్తలకు కు మాత్రమే మార్చడానికి వీలవుతుంది. ఒకరోజు ముందు రైల్వే రిజర్వేషన్ కార్యాలయానికి వెళ్లి, సంబంధిత రుజులులు సమర్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, వివాహాది శుభకార్యాలకు వెళ్లే బృందాలకు కూడా ఈ సౌకర్యం వర్తింప చేస్తారని రైల్వే శాఖ…

Read More

మండలి ఛైర్మన్ పై జగన్ ఆగ్రహం!?

అమరావతి: ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత నమ్మకస్తడు, ఇష్టుడు అయినా శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు మధ్య విభేదాలు తలెత్తయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. శాసనమండలి చైర్మన్ హోదాలు వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్సీలకు తాను అనుకున్న విధంగా అవకాశం కల్పించడం లేదని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. శాసన సభలో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ వున్నట్లే, శాసన మండలిలో వైకాపాకు ఆధిక్యత వుంది. ఈ అవకాశాన్ని వాడుకొని, కూటమి ప్రభుత్వాన్ని…

Read More

ఎన్ సి ఇ ఆర్ టి పై కన్నెర్ర చేసిన భారత అత్యున్నత న్యాయస్థానం.

న్యూఢిల్లీ: ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) దేశ అత్యున్నత న్యాయస్థానం, భారతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) పై కన్నర్రజేసింది. ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నూతనంగా తీసుకువచ్చిన 8వ తరగతి పాఠ్యాంశం అత్యున్నత న్యాయస్థానానికి ఆగ్రహం తెప్పించింది. ఇందుకు కారణం, న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అంశంపై ఉన్న విషయం ప్రచురించడం గురించి. అత్యున్నత న్యాయస్థానం, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, ఏమాత్రం వెసులుబాటు లేని సమగ్ర నిషేధం (బ్లాంకెట్ బ్యాన్) విధించింది. అమ్ముడు పోయిన పుస్తకాలతో…

Read More

పరిశ్రమలు కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత. -ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్.

అమరావతి: ఫిబ్రవరి,25(తెలుగు న్యూస్ పవర్) పరిశ్రమలను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి మీడియా పాయింట్ వద్ద బుధవారం వంక మాట్లాడారు. ఈ సందర్భంగా, రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిస్థితి పట్ల ఆ సంస్థ మాజీ చైర్మన్ వంక రవీంద్రనాథ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత సెప్టెంబర్ నుంచి కేవలం 20 శాతం మాత్రమే ఎంఎస్ ఎం లకు ప్రోత్సాహకాలు అందాయని వెల్లడించారు….

Read More

మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి. -కలెక్టర్ నాగరాణి ఆదేశాలు.

యలమంచిలి:ఫిబ్రవరి,25 (తెలుగు న్యూస్ పవర్) కలెక్టర్ చదలవాడ నాగరాణి, బుధవారం మధ్యాహ్నం, స్థానిక మండలం రెవెన్యూ కార్యాలయంలో ప్రస్తుతం జరుగుతున్న సర్వేలపై అత్యవసర సమావేశం నిర్వహించారు.ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాసవి పెనుగొండ, పోడూరు, యలమంచిలి తహసిల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, సమగ్ర కుటుంబ సర్వే, ఈ-కేవైసీ, పి-4 పురోగతిపై సమీక్షించారు. ప్రస్తుతం 70 శాతం పూర్తయిన సర్వేను…

Read More