కార్యకర్తకు సొంత ఖర్చులతో కేంద్రమంత్రి గృహ నిర్మాణం. ఎంపీ బృందం శ్రమదానం.
ఉండి: జూన్, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్)ఉండి నియోజకవర్గం కొండేపూడి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త రామారావుకు ఇచ్చిన మాట ప్రకారం స్థానిక ఎంపీ, కేంద్రమంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ నూతన గృహాన్ని తన సొంత ఖర్చుతో నిర్మిస్తున్నాము. ఆ ఇంటి స్లాబ్ పనుల్లో గురువారం స్వయంగా పాల్గొని కార్యకర్తలతో కలిసి ‘శ్రమదానం’ చేసారు. ఈ సందర్భంగా, కేంద్రమంత్రి ఆనందాన్ని, సంతృప్తిని వ్యక్తం చేశారు.ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న…