Skip to main content

Telugu News Power

ఆకివీడులో ఉచిత మెగా వైద్య శిబిరం. గుండె నుంచి మెదడు వరకు ప్రముఖ వైద్య నిపుణులతో వైద్య సేవలు.

పార్టీలకు అతీతంగా ఒక్కటైన గౌడశెట్టి బలిజ సంఘం. ఆకివీడు: జూలై,26( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఆకివీడులో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. సెంటిని హాస్పిటల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో గౌడ, శెట్టి బలిజ సంఘం ఆకివీడు వారి సహకారంతో గౌడశెట్టి బలిజ సంఘం కమ్యూనిటీ హాల్లో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. కాగిత కృష్ణ…

Read More

భారత్–రొమేనియా సంబంధాలల్లో మేలి మలుపు.

రొమేనియా పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బుఖారెస్ట్:జూలై, 26 తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రొమేనియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు నికుషోర్ డాన్‌తో ద్వైపాక్షిక సమావేశం స్పెయిన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞాన–సాంకేతిక రంగాలు, విద్య, క్రీడలు, సాంస్కృతిక సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రొమేనియా యూరోపియన్ యూనియన్‌లో భారతదేశానికి కీలక భాగస్వామి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు….

Read More

కార్గిల్ విజయ్ దివస్ లో కేంద్రమంత్రి భూపతి రాజు.

భీమవరం: జూలై, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. దేశానికి సేవలందించిన మాజీ సైనికులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. కాగడాలతో కార్గిల్ దివాస్…

Read More

సాహితీ స్రష్ట ఆచార్య అప్పాజోస్యుల వారికి రసధుని సాహితీ పురస్కారం

పాలకొల్లు: జూలై, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక లయన్స్ క్లబ్ లో సాహితీ స్రష్ట ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ కు ప్రతిష్టాత్మక “పెద్దిభోట్ల బ్రహ్మయ్య స్మారక రసధుని సాహితీ పురస్కారం ఆదివారం ప్రదానం చేసారు. ఈ సభాకు యర్రంశెట్టి వెంకటరత్నం స్వాగతం పలికారు, కొట్టి భాస్కరరావు సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, మాట్లాడుతూ ఇప్పటి వరకు 22 మంది ప్రముఖ సాహితీ వేత్తలకు రసధుని సాహితీ పురస్కారాన్ని అందించి నట్టు తెలిపారు., ఈ…

Read More

రూ. 1.5 కోట్ల ఎర్రచందనం స్వాధీనం. ఎర్రచందనం అక్రమ రవాణా పై ఉక్కు పాదం. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అంతరాష్ట్ర స్మగ్లర్లకు సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పాత్రపై లోతుగా దర్యాప్తు ఎర్ర చందనం అక్రమ రవాణాని అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు ⁠’ఆపరేషన్ అరణ్య’పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తా. అమరావతి: జూలై, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్)ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్…

Read More

నేడు ఎమ్మెల్సీ గోపి మూర్తి పర్యటన.

భీమవరం: జూలై,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, మరోసారి ఆ పదవికి పోటీ చేస్తున్న సందర్భంగా, ఉపాధ్యాయుల మద్దతు కోరుతూ జిల్లాలో పర్యటన కొనసాగిస్తున్నారు. వీరు ఆదివారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిగూడెం జడ్పీ హైస్కూల్ వద్ద తణుకు తాడేపల్లిగూడెం క్లస్టర్లు వారిని కలుస్తారు. మధ్యాహ్నం 1 గం. కు భీమవరం యుటిఎఫ్ జిల్లా కార్యాలయం భీమవరం, ఉండి క్లస్టర్ల వారిని కలుసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు…

Read More

రైతుల పక్షపాతి, రైతు బిడ్డ నిమ్మలపై వైసీపీ దుష్ప్రచారాన్ని రైతులు నమ్మరు.

యలమంచిలి: జూలై, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గంలో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, వైసిపి పార్టీ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాల్ రావు, గోపి ఆ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను స్థానిక తెలుగుదేశం నాయకులు, నీటి సంఘాల అధ్యక్షులు శనివారం తీవ్రంగా తిప్పికొట్టారు . రైతు బిడ్డ, రైతు పక్షపాతి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రైతులకు ఎక్కడ కష్టం వస్తే, అక్కడ వెంటనే…

Read More

విద్యాదాత గాంధీ భగవాన్ రాజుకు సత్కారం.

పాలకొల్లు: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి, గ్రామ ప్రముఖులు, గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు, ఏఎంసీ మాజీ చైర్మన్, రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు చేస్తున్న సేవలను పలువురు వ్యక్తులు కొనియాడారు. మేక పేరెంట్స్ డే ఉత్సవాల్లో భాగంగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రముఖులను సత్కరించే కార్యక్రమంలో భాగంగా గాంధీ భగవాన్ రోజును శుక్రవారం ఘనంగా పాఠశాల…

Read More

జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ చదలవాడ నాగరాణి.

భీమవరం: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లాలో అమలవుతున్న జల జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి,నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పైపులైన్ పనుల అనంతరం తవ్విన రహదారులను సమంగా చేసి రోలింగ్ చేయడం తప్పనిసరి అని సూచించారు. సుమారు రూ.1,400 కోట్ల వ్యయంతో 862 గ్రామాల్లో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించే ప్రాజెక్ట్ పనులను…

Read More

ప్రారంభోత్సవానికి సిద్ధమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.

భోగాపురం: జూలై,24( తెలుగు న్యూస్ పవర్. కామ్) దశాబ్దాలకు ఎదురుచూస్తున్నాను ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరబోతుందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.4,592 కోట్లతో ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించినట్టు వెల్లడించారు. సుమారు 2,203 ఎకరాల సుశాల ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ విమానాశ్రయం 3,800 మీటర్ల పొడవవైన రన్వే కలిగి ఉందన్నారు. ఇక్కడ కార్గో టెర్మినల్ అందుబాటులో ఉంటుందన్నారు. ఏవియేషన్ యూనివర్సిటీ స్థాపిస్తామని…

Read More