Skip to main content

Telugu News Power

దస్తావేజు లేఖర్ల కు బీసీ నాయకుల మద్దతు.

పాలకొల్లు: జులై, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల వద్ద దస్తావేజులేఖర్లు నిర్వహిస్తున్న పెన్ డౌన్ నిరసన కార్యక్రమం గురువారం ముగింపు దశకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన రిజిస్ట్రార్ కార్యాలయాల కార్యకలాపాలకు ప్రైవేటు వ్యక్తులకు ప్రవేశం కల్పిస్తూ చేసిన జీవో నెంబర్ 396ను తక్షణం పెసరట్టుగా ఉపసంహరించుకోవాలని నిరసన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాలకు వివిధ సంఘాల, పార్టీల ప్రముఖ నాయకులు స్వయంగా వచ్చి పలువురు వీరికి మద్దతు…

Read More

పదవీకాలం ముగుస్తున్న గౌరవ వేతనం లేదు. -మండల పరిషత్ సభ్యుల ఆవేదన.

పాలకొల్లు: జూలై,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) మరో నెలలో పదవీకాలం ముగుస్తున్నప్పటికీ గత మూడేళ్లుగా మండల పరిషత్ సభ్యులకు చెల్లించవలసిన గౌరవ వేతనం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని అధ్యక్షురాలు చిట్టూరి కనక లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక బాలయోగి మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం మండల పరిషత్ సమావేశం జరిగింది. అధ్యక్షురాలు వివిధ శాఖల పని తీరు ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. కోవిడ్…

Read More

వికసిత్ పశ్చిమగోదావరి లక్ష్యంగా కేంద్ర–రాష్ట్ర పథకాలపై సమీక్ష.

భీమవరం: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమగోదావరి జిల్లాను విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో వికసిత్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్, లంకా దినకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆక్వా, ఆరోగ్యం, విద్య, అమృత్, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్య ఘర్ తదితర కేంద్ర పథకాల అమలు,…

Read More

చికిత్సకు రోటరీ క్లబ్ సహాయం.

పాలకొల్లు: జులై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) కావలి అయ్యప్ప రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఫోటోగ్రాఫర్ గా జీవనోపాధి పొందుతున్న వీరి కుటుంబాన్ని ఆదుకోవడానికి స్థానిక రోటరీ క్లబ్ రూ. 40 వేలు ఆర్థిక సహాయం బుధవారం అందజేసింది. క్లబ్ సభ్యులు అయ్యప్ప త్వర లోనే అనుకుంటారని కుటుంబా న్ని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్వాలేదు అధ్యక్షులు గుడాల హరిబాబు, కార్యదర్శి సిరిగినీడి నాగార్జున, కోశాధికారి, ఆరమిల్లి సురేష్, ముచ్చర్ల సంజయ్,…

Read More

పాలకొల్లుకు జాతీయ పురస్కారాల వెల్లువ.

కొత్త ఢిల్లీ/పాలకొల్లు జూలై,29 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, పద్మభూషణ్, డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి ఉత్సవాలు మంగళవారం రాత్రి వరకు ఘనంగా జరిగాయి. అస్తిన లోని ఆంధ్ర అసోసియేషన్ భవనంలో ఈ పురస్కార ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు సారస్వత పరిషత్, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పురస్కారాలు అందజేశారు. పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు, కేశిరాజు రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, కేంద్ర భారీ…

Read More

దస్తావేజులేఖర్లకు వైసీపీనాయకులు సంఘీభావం

పాలకొల్లు: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లులో క్షీరపురి దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమం 10వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా,వైసీపీ నాయకులు బుధవారం లేఖర్ల నిరసన దీక్ష శిబిరం వద్ద సంఘీభావం తెలిపారు. లేఖర్ల వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూడటం దారుణమని, వెంటనే జీవోను రద్దు చేయాలని వైసీపీ నేతలు మేకా శేషుబాబు,…

Read More

ఢిల్లీలో తెలుగు ప్రముఖులకు సత్కారం. కేంద్రమంత్రి వర్మ అభినందనలు.

న్యూఢిల్లీ: జులై,28( తెలుగు న్యూస్ పవర్. కామ్) జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డా. సి. నారాయణరెడ్డి జయంతి సందర్భంగా, మంగళవారం ఢిల్లీలో‘జాతీయ తెలుగు సారస్వత పరిషత్’ ఆధ్వర్యంలో నిర్వహించిన “జాతీయ తెలుగు వెలుగు సంబరాలు” కార్యక్రమానికి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి, నరసాపురం పార్లమెంటు సభ్యులు, భూపతి రాజు శ్రీనివాస వర్మ సభాధ్యక్షతన పురస్కార కార్యక్రమం నిర్వహించారు. విశిష్టమైన ప్రజా సేవ చేసిన ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి, పితాని…

Read More

స్పెయిన్‌ను చుట్టేస్తున్న దావానలం. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన.

మేడ్రిడ్: జూలై,28( తెలుగు న్యూస్ పవర్. కామ్) పకృతిలో వచ్చే తీవ్ర మార్పుల వల్ల ఎల్నినో రంగ ప్రవేశం చేసింది. భూగోళం తీవ్ర ఉష్ణోగ్రతలతో కుత కుత ఉడికిపోతున్నది. మంచు దేశాల్లో మంటలు పుట్టిస్తున్నది. ప్రజలు తీవ్ర ఉష్ణోగ్రతలతో తట్టుకోలేక రోడ్ల మీదకు వచ్చి ఆహాకారాలు చేశారు. ఇప్పుడు ఈ తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల మరో ముప్పు ముంచుకొచ్చింది.స్పెయిన్‌లో కార్చిచ్చులు తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మాడ్రిడ్‌కు సమీపంలో, అవిలా ప్రాంతంలో దావానలాలు…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్యాన్నదాన పధకానికి రూ. 3.15 లక్షల విరాళం.

భీమవరం: జూలై, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నప్రసాద వితరణకు భీమవరం బిల్డర్స్ అసోసియేషన్స్ గౌరవ అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్, వడుపు గోపి, గ్రంధి రవితేజ, ఎర్రంశెట్టి నాగేశ్వరావు, లీలా కృష్ణ తదితర 23 మంది మిత్రబృందం రూ.3.15 లక్షలు విరాళంగా అందజే సారు. వీరికి విశేష పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్…

Read More

ఆర్యవైశ్యుల దాతృత్వం, పాలకొల్లు అభివృద్ధికి వరం. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: జూలై, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణలో విద్య, వైద్యరంగం అభివృద్ధికి,సత్రాల ఏర్పాట్ల వంటి దాతృత్వ కార్యక్రమాలకు శతాధిక సంవత్సరాలుగా ఆర్యవైశ్య సమాజం ఇతోధికంగా సేవలు అందిస్తున్నారని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నాయుడు కీర్తించారు. స్థానిక మన్యం జగ్గమ్మ సత్రం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి ఆదివారం రాత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మడుచు పట్టణాల్లోని అద్దేపల్లి, బొండాడ, సలాది, రేపాక, మన్యం తదితర ఆర్యవైశ్య కుటుంబాల వారు పా…

Read More