ఛాంబర్స్ కళాశాల జాబ్ మేళాలో, 154 మంది ఎంపిక.
పాలకొల్లు: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) స్థానిక చాంబర్స్ కళాశాల ప్రాంగణంలో వికాస కాకినాడ కలెక్టరేట్ వారి సహకారం తో జాబ్ మేళాను శుక్రవారం నిర్వహించారు. అభ్యర్థులు 258 మంది హాజరైయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకొల్లు మండల విద్యాశాఖ అధికారి గుమ్మల్ల వీరస్వామి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. వీరస్వామి మాట్లాడుతూ, విద్యార్థి దశలోని క్రమశిక్షణ భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని నేడు ప్రతి ఉద్యోగానికి సాంకేతిక నైపుణ్యం మరియు చురుకుదనం చాలా అవసరం అని…