Telugu News Power

ఛాంబర్స్ కళాశాల జాబ్ మేళాలో, 154 మంది ఎంపిక.

పాలకొల్లు: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) స్థానిక చాంబర్స్ కళాశాల ప్రాంగణంలో వికాస కాకినాడ కలెక్టరేట్ వారి సహకారం తో జాబ్ మేళాను శుక్రవారం నిర్వహించారు. అభ్యర్థులు 258 మంది హాజరైయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకొల్లు మండల విద్యాశాఖ అధికారి గుమ్మల్ల వీరస్వామి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. వీరస్వామి మాట్లాడుతూ, విద్యార్థి దశలోని క్రమశిక్షణ భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని నేడు ప్రతి ఉద్యోగానికి సాంకేతిక నైపుణ్యం మరియు చురుకుదనం చాలా అవసరం అని…

Read More

క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో లీలా కళ్యాణం

పాలకొల్లు: జనవరి,17(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శిర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా,శనివారం రుద్ర హోమం జరిగింది. అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న ఆధ్వర్యంలో భక్తులు పూజలు చేశారు. సాయంత్రం, కళ్యాణ మండపము నందు లీలా కళ్యాణం జరిపించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, పర్యవేక్షకులు పి వాసు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.   కళ్యాణం సందర్భంగా ప…

Read More

మహిళల సృజనాత్మక శక్తిని ప్రోత్సహించడమే నిమ్మల లక్ష్యం -టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు.

పోడూరు:జనవరి,11(తెలుగు న్యూస్ పవర్) మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తిని ప్రోత్సహించడమే మంత్రి నిమ్మల రామానాయుడు లక్ష్యమని, రాష్ట్ర టిడిపి కార్యదర్శి పెచ్చెట్టి బాబు పేర్కొన్నారు. పాలకొల్లు నియోజకవర్గస్థాయిలో జరుగుతున్న ముగ్గుల పోటీలు సోమవారం, స్థానిక జున్నూరులో జరిగాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాలకు అందించాలని, మంత్రి రామానాయుడు ఆశయం మేరకు ఈ పోటీలు తలపెట్టారన్నారు.ఈ సందర్భంగా సొసైటీ మాజీ అధ్యక్షులు, పాలవలస తులసిరావు…

Read More

యలమంచిలి లో మంత్రి నిమ్మలచే, తెలుగుదేశం పార్టీ భారీ ర్యాలీ.

యలమంచిలి:నవంబర్,23 (తెలుగు న్యూస్ పేపర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని మేడపాడు సెంటర్ నుంచి యలమంచిలి కళ్యాణ మండపం దగ్గర సభాస్థలి వరకు సాగింది. ర్యాలీలో మంత్రి మిమ్ములను గజమాలతో సత్కరించారు. మహిళలు ఎక్కడికక్కడ పూలజల్లులతో, హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ ర్యాలీలో మండల తెలుగుదేశం అధ్యక్షులు మామిడిశెట్టిపెద్దిరాజు, బోనం నాని,తెలుగు యువత అధ్యక్షులు బొప్పన రాంబాబు, తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి…

Read More

టెన్నిస్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో 32 మంది గెలుపు

పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెన్నిస్ పోటీల మొదటి ఘట్టం ఆదివారం ముగిసింది. చెరుకూరి బుద్ధ అవతారం రాజు స్మారక టెన్నిస్ పోటీల్లో భాగంగా శని, ఆదివారం లో క్వాలిఫైయింగ్ మ్యాచులు జరిగాయి. ఈ పోటీల్లో మొత్తం 82 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. వీరిలో 32 మంది మెయిన్ డ్రాకు చేరుకున్నారు. క్వాలిఫైయింగ్ మ్యాచ్లో 82 మంది 45. 55, 65 ,70 సంవత్సరాల పడిలో పడిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్…

Read More

శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించిన మంత్రి నిమ్మల

శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని మంత్రి నిమ్మల మరోసారి నిరూపించారు. స్థానిక గౌడ శెట్టిబలిజ బీసీ కళ్యాణ మండపం నిర్మాణ పనులు మంత్రి ఆదివారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఆకులో ఆకునై అన్నట్టు, అందరికీ తలలో నాలుకలా ఉండే ఎమ్మెల్యే నిమ్మల భవన నిర్మాణ కార్మికులతో చేతులు కలిపారు. స్వయంగా శ్రమదానం చేసి శ్రమైకజీవన సౌందర్యాన్ని ఆస్వాదించారు. మెటీరియల్ మోసి, ట్రాలీ లాగి, తాను కూడా కార్మికుడిగా మారారు. చెమటలు కక్కుతూ…

Read More

4 లక్షల నజరానా టెన్నిస్ పోటీలు ప్రారంభం

సిహెచ్ బుద్దావతారం రాజు స్మారక టెన్నిస్ పోటీలకు శనివారం తెరలేచింది. పాలకొల్లు కాస్మోకల్చరర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో క్వాలిఫైయింగ్ మ్యాచులు ప్రారంభమయ్యాయి. ఆర్గనైజింగ్ సెక్రటరీ జిఎస్విఆర్ ఎస్ ఎన్ రాజు, బూన్ రాజు పత్రికలకు ఈ విషయం వెల్లడించారు. ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో 82 మంది క్రీడాకారులు పాల్గొంటారు. వీరు 45,55, 65, 70 ఏళ్ల వయసు కేటగిరీలో మ్యాచ్ లు ఆడతారు. ఈ పోటీలు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నిర్వహిస్తారు….

Read More

పాలకొల్లులో కార్తీక పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు

పంచారామ క్షేత్రమైన పాలకొల్లులో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం తెల్లవారు ఝాము నుంచి భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని వివిధ ప్రాంతాలలో అభిషేకాలు నిర్వహించారు. గోశాలలో కార్తీకదీపసమర్పణ చేశారు. కలువలు, మర్రి ,ఉసిరి వంటి శివునికి ప్రీతిపాత్రమైనవి భక్తులు సమర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్ర రావు ,వారి ధర్మకర్తలు ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ వారి సిబ్బంది, చాంబర్స్ కాలేజీ విద్యార్థులు, పోలీసులు ఈ రద్దీని క్రమబద్ధీకరిస్తూ భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు.

Read More

సర్పంచ్ ల వాకౌట్, ఛాంబర్ అధ్యక్షునీ రాజీనామా.

    మండల పరిషత్ అభివృద్ధి ఇన్చార్జ్, అధికారి జెడి ప్రసాద్ తమున అవమానించారంటూ సర్పంచులు చాంబర్ అధ్యక్షులు నిరసన తెలిపారు. మండల పరిషత్ నిధులు కోటిన్నర రూపాయలు వివిధ గ్రామాలకు పంచే విషయంలో ఎంపీడీవోని సంప్రదించగా మీకు చెప్పవలసిన అవసరం లేదని, అవమానించారన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చేసిన వ్యాఖ్యలు మొత్తం సర్పంచ్ల అందరిని అవమానించినట్టేనని, కనుక తాను చాంబర్ అధ్యక్ష పదవి రాజీనామా చేస్తున్నట్టు పెనుమూరు సర్పంచ్ కౌరు గోపి ప్రకటించారు. వీరితోపాటు కాజ…

Read More

సూపర్ 6 సూపర్ హిట్ #news #telugu #latestnews #bjp #tdp #jsp

  https://youtube.com/shorts/H9toz4qj4pQ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సూపర్ హిట్ అని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సామాన్యులకు గిఫ్ట్ అని యలమంచిలి మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ తగ్గింపు అంశాలపై గడపగడపకు ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా శనివారం కొంతేరు గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు, మాజీ జడ్‌పీటీసీ బోనం నాని, బీజేపీ…

Read More