లడ్డు నాణ్యత పరీక్ష ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి.
తిరుపతి: మార్చి, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) తిరుమలలో లభించే మంచినీరు, ఆహార పదార్థాల పరీక్షల కోసం అత్యంత ఆధునికమైన ప్రయోగశాలను ముఖ్యమంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తిరుమల పవిత్రతను కాపాడుతూ శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందిచేందుకు టీటీడీ చేస్తున్న కృషికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలను మరింత పెంచేలా,టీటీడీ మరో చారిత్రాత్మక ముందడుగు అడుగు వేసిందన్నారు. స్టేట్…