Telugu News Power

అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న శ్రీజ పవన్ దంపతులు

పుట్టినరోజు వేడుకల్లో మంత్రి నిమ్మల వితరణ.

పాలకొల్లు: ఏప్రిల్,24(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఎప్పుడు అధికారిక కార్యక్రమాల్లో తల మునకలుగా ఉంటూ తన పర్యటనలో అందర్నీ పరుగులు పెట్టిస్తుంటారు. అయితే, శుక్రవారం కాస్త సడలింపు ఇచ్చి తమ కుమార్తె శ్రీజ, అల్లుడు పవన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అది కూడా సేవా కార్యక్రమం. అన్న క్యాంటీన్ వద్ద శ్రీజ పవన్ దంపతుల తో కలిసి పేదలకు స్వయంగా ఉచితభోజనం వడ్డించారు. ప్రభుత్వ ఆసుపత్రి…

Read More

పేటీఎంను రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్. నేటి నుంచే నిషేదం అమలు.

ముంబై: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్). పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నిషేధం విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం1949 సెక్షన్ 22(3)(బి), (సి), (ఇ), (జి)ను ఉల్లంఘించింది. డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యాపారం నడిపించడం, మేనేజ్‌మెంట్ ప్రజా ప్రయోజనాలకు హానికరంగా ఉండటం, పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో లైసెన్స్ రద్దు చేసింది. ఇది డిపాజిటర్ల భద్రతకు ముప్పు కలిగించింది. ఈ…

Read More

దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్. పవన్ కళ్యాణ్ ఏలుబడిలో గ్రామ స్వరాజ్.

అమరావతి: ఏప్రిల్,24(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతదేశం ఆత్మ గ్రామాల్లో ఉందన్న జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ అడుగులు వేస్తున్నది. స్వాతంత్రం వచ్చిన తరువాత, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎన్నో గ్రామాలకు, మరి ఎన్నో సమస్యలు స్వాతంత్రం కల్పించారు. రాళ్లు రప్పల రహదారుల్లో, డోలి మోతల అగచాట్లకు దాదాపు ముగింపు పలికారు. జాతీయస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ 24 స్థానం నుంచి ప్రధమ స్థానంలో నిలబెట్టారు. స్థానిక సంస్థలు, స్థానిక…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు రూ.1.55 లక్షల విరాళం.

భీమవరం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్).పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు,ఆరాధ్య దైవం,శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి హైదరాబాద్ కి చెందిన దొంతికుర్తి శ్రీ రామమూర్తి ఝాన్సీ లక్ష్మి దంపతులు రూ. 1.50 లక్షల విలువైన పది గ్రాముల బంగారం సమర్పించారు, దీనితో పాటుగా అన్న ప్రసాద వితరణ కు రూ.5,116లు సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వచన పూజలు నిర్వహించారు..దేవస్థానం…

Read More

పేపర్ తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన.

అనకాపల్లి: ఏప్రిల్ 23, తెలుగు న్యూస్ పవర్. కామ్) రీన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల పెట్టుబడితో సుమారు 6.5 జి. డబ్ల్యూ.సామర్థ్యం కలిగిన సోలార్ ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , రీన్యూ సీఈఓ సుమంత్ సిన్హాతో కలిసి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన గురువారం చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Read More

వాసవి క్లబ్ వారిచే సత్కారం.

పాలకొల్లు: ఏప్రిల్, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వాసవి క్లబ్ ను జోనల్ అధ్యక్షులు, పాదర్తి వెంకట శివ నాగేశ్వరరావు గురువారం సందర్శించారు. ఈ స్నేహపూర్వక పర్యటనలో పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక అగ్ని మాపక దళ జిల్లా సహాయ అధికారి వైవి జానకిరామ్ ఆధ్వర్యంలో సిబ్బందిని వాసవి క్లబ్ వారు ఘనంగా సత్కరించారు. అగ్నిమాపక దళం సేవా భావాన్ని కొనియాడారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. వృద్ధాశ్రమంలో రొట్టెలు కంచిపెట్టారు. పేదరాలకు గ్రైండర్, నిత్యవసరాలు…

Read More

తెలుగు సినిమాకు ఖండాంతర ఖ్యాతి తెచ్చిన ఏడిద నాగేశ్వరరావు జయంతి నేడు.

హైదరాబాద్: ఏప్రిల్, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) చలనచిత్ర ప్రపంచంలో ఓ అద్భుత కళాఖండం శంకరాభరణం తెలుగు చిత్రం. అంచనాలకు అందని బడ్జెట్, కేవలం 11 లక్షల రూపాయలు, సమయం 8 వారాల లోపు, ఒకే ఒక షెడ్యూల్ లో పూర్తి చేసిన చిత్రం”శంకరాభరణం”. అమెరికా ప్రేక్షకుల నీరాజనాలతో 45 రోజుల పాటు శంకరాభరణం నైట్ పేరుతో ప్రదర్శింపబడిన “శంకరాభరణం”, స్వర్ణకమలం అందుకున్న తెలుగు తేజం. ఫ్రాన్స్ లో సంగీత చిత్రాల విభాగంలో బెసొంకన్ ఫిలిం ఫెస్టివల్…

Read More

శ్రీ శ్రీ మావుళ్ళమ్మను దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే

భీమవరం: ఏప్రిల్, 23(తెలుగు న్యూస్ పవర్.కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ,కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ శేషవస్త్రం, ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందచేసారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, సిబ్బంది…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో పుస్తక దినోత్సవం.

పాలకొల్లు: ఏప్రిల్,23(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో గురువారం ప్రపంచ పుస్తక దినోత్సవ జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, మాట్లాడుతూ పుస్తకాలు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని, పఠనా శక్తిని పెంచుకోవాలని విద్యార్థులకు వివరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్, గ్రంథాలయ ఇన్చార్జ్ టి కృష్ణ మాట్లాడుతూ, విద్యార్థుల పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించి ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. ఐ.క్యు.ఏ.సీ…

Read More

ఆదిత్య కాలేజీకి జేఈఈ ర్యాంకులు.

పాలకొల్లు’ఏప్రిల్, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఇటీవల వెలువడిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో స్థానిక ఆదిత్య కాలేజ్ విద్యార్థులు ఆరుగురికి ర్యాంకులు వచ్చాయి. సంస్థ డైరెక్టర్ రాఘవరెడ్డి వీరిని గురువారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. నిఖిల ప్రణవి, హర్షవర్తిని, జోషి, మాధవ కళ్యాణ్, మదన గోపాల్, తారక అంజన్ ఈ సత్కారం అందుకున్నారు. విద్యార్థులకు తరఫున అధ్యాపక బృందాన్ని సంస్థ అధినేత నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ రాఘవరెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వాసు అభినందించారు జేఈఈ లో…

Read More