Telugu News Power

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ.

పి ఎల్ కే స్కూల్ విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాల పంపిణీ

పాలకొల్లు:జూలై,2(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక
లాక్ పేటకు చెందిన పి ఎల్ కే ఎయిడెడ్ ప్రాథమిక,ఉన్నత పాఠశాల కు చెందిన300 మంది విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీచేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సమితి కార్యదర్శి నేతల రాఘవరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించచారు. బీజేపీ రాష్ట్ర మీడియా కన్వీనర్ ఉన్నమట్ల కాపర్ది,సమితి సభ్యులు, ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రియ, కరస్పాండెంట్ చిట్టిబాబు, ప్రముఖ వైద్యులు రవికుమార్, ప్రశాంతి సమితి సభ్యులు పిల్లి రాజు, నేతల లక్ష్మణరావు, కిరణ్, టిడిపి నేతలు పొట్నూరి శ్రీనివాసరావు, ఎస్తేరు రాణి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.