మంత్రిని కలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ.
పాలకొల్లు: జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుకు జేఏసీ అధ్యక్షులు యూత్ పాండురంగారావు ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. పి ఆర్ సి కమిటీ ఏర్పాటు చేయడంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని, వెంటనే పిఆర్సి కమిటీ వేసి అయ్యారు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఐదు డిఏలు, గత పిఆర్సి బకాయిలు దక్షిణం…