Skip to main content

Telugu News Power

సూపర్ ఎల్ నినో, సాగు నీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలి.

-రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్. నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో భేటీ మంగళగిరి: జూలై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని, సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడుకు సూచించారు. సాగు నీటి ఎద్దడిపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన…

Read More

గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తాం. -ఆక్వా రైతు సంఘం హెచ్చరిక.

పాలకొల్లు: జులై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతు సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఉద్యమం చేస్తామని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వెల్లడించారు. రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా భగవాన్ రాజు మాట్లాడుతూ, ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామని తెలిపారు. రాష్ట్రస్థాయి ఆక్వా రైతు సంఘం సభ కోనసీమ జిల్లా నుంచి ప్రారంభించి, రాష్ట్ర రాజధాని అమరావతికి, అక్కడ నుంచి దేశ రాజధాని…

Read More

సార్వా కు సాగు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి. -కలెక్టర్ నాగరాణి ఆదేశాలు.

భీమవరం: జూలై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) సార్వా లో రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. చివరి ఎకరా వరకు సాగునీరు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతు తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక నీటిపారుదల సలహా మండలి సమావేశంలో…

Read More

జిల్లాలో కొత్త పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వాలి: కలెక్టర్ నాగరాణి

భీమవరం: జులై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన గురువారం జరిగింది. జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపుతున్న పారిశ్రామికవేత్తలకు అనుమతులు, మౌలిక వసతులు, బ్యాంకు రుణాలు ఆలస్యం లేకుండా అందించాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల ఏర్పాటుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సింగిల్ విండో ద్వారా వచ్చిన…

Read More

నేడు యలమంచిలిలో ఎమ్మెల్సీ గోపి మూర్తి పర్యటన.

యలమంచిలి:జూలై,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బుర్ర గోపి మూర్తి శుక్రవారం మండలంలో పర్యటిస్తారని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ గురువారం తెలిపారు. ఈ పర్యటనలో మండలంలో గల 11 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, యూపీ పాఠశాలలలో లో ఎంమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ పర్యటనలో సంఘ బాధ్యులు, కార్యకర్తలు ఎక్కువమంది పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఉన్నత పాఠశాలలకు సమీపంలో…

Read More

దస్తావేజు లేఖర్ల కు బీసీ నాయకుల మద్దతు.

పాలకొల్లు: జులై, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల వద్ద దస్తావేజులేఖర్లు నిర్వహిస్తున్న పెన్ డౌన్ నిరసన కార్యక్రమం గురువారం ముగింపు దశకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన రిజిస్ట్రార్ కార్యాలయాల కార్యకలాపాలకు ప్రైవేటు వ్యక్తులకు ప్రవేశం కల్పిస్తూ చేసిన జీవో నెంబర్ 396ను తక్షణం పెసరట్టుగా ఉపసంహరించుకోవాలని నిరసన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాలకు వివిధ సంఘాల, పార్టీల ప్రముఖ నాయకులు స్వయంగా వచ్చి పలువురు వీరికి మద్దతు…

Read More

నేటి నుంచి క్షీరరామంలో విశేష పూజలు. పుష్కరకాలానికి ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం.

పాలకొల్లు: జులై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో నేటి నుంచి వచ్చే నెల 10వరకు విశేష పూజలు నిర్వహిస్తున్నట్టు ధర్మకర్తల మండలి అధ్యక్షులు, మీసాల రామచంద్రరావు, కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఉదయం దేవాలయ అర్చకులు, అభిషేక పండితులచే గణపతి పూజ, రుత్విక వరుణ జపము ప్రారంభిస్తారు. వచ్చే నెల 9న విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, రుష్యశృంగ మండపారాధన, ఆవాహన నిర్వహిస్తారు. శాసనసభ్యులు,…

Read More

శ్రీ మావుళ్ళమ్మ స్వర్ణ నిధికి రూ. 2 లక్షల విరాళం.

భీమవరం: జూలై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న, ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్ర నిధికి చినఅమిరానికి కి చెందిన, గొట్టుముక్కల వెంకట రమేష్ రాజు, వెంకట లక్ష్మి పద్మావతి దంపతులు రూ.2,01,116 విరాళాన్ని స్థానిక శాసన సభ్యులు, పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చేతుల మీదగా అందజేశారు.వీరికి ఆలయ అర్చకులు పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్…

Read More

పదవీకాలం ముగుస్తున్న గౌరవ వేతనం లేదు. -మండల పరిషత్ సభ్యుల ఆవేదన.

పాలకొల్లు: జూలై,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) మరో నెలలో పదవీకాలం ముగుస్తున్నప్పటికీ గత మూడేళ్లుగా మండల పరిషత్ సభ్యులకు చెల్లించవలసిన గౌరవ వేతనం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని అధ్యక్షురాలు చిట్టూరి కనక లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక బాలయోగి మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం మండల పరిషత్ సమావేశం జరిగింది. అధ్యక్షురాలు వివిధ శాఖల పని తీరు ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. కోవిడ్…

Read More

అమరావతి క్రీడా సంరంభం ప్రారంభం.

పాలకొల్లు: జూలై,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతిష్టాత్మక అమరావతి క్రీడోత్సవాలు బుధవారం స్థానిక బి.ఆర్.ఎం.వి ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పాలకొల్లు నియోజకవర్గస్థాయిలో ఈ పోటీలు జరుగుతున్నాయి. సుమారు 120 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో కోరుకుంటున్నారు. యోగ, చెస్, ఇండోర్ గేమ్స్ తో పాటు, కోకో, కబడ్డీ క్రీడలు నిర్వహిస్తున్నారు. అండర్ 17 నుంచి అండర్ 23 వరకు క్రీడాకారులు పాల్గొంటున్నారు. స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్…

Read More