బహుగంధ కర్త పూర్ణచంద్ కు బోయి భీమన్న పురస్కారం.
విజయవాడ: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్)మహాకవి, పద్మభూషణ్ బోయి భీమన్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ వారు సోమవారం ప్రదానం చేశారు. మంత్రి కందుల దుర్గేష్ , బోయి హైమావతి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు లక్ష్మీశ ఈ పురస్కారం ప్రదానం చేశారు. విజయవాడ కలెక్టరు కార్యాలయం లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన భీమన్న జయంతి సభ నిర్వహించారు. నాటక అకాడేమి అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ, జానపద కళల అకాడెమి…