జాతీయ పెన్షనర్స్ డే
పాలకొల్లు:డిసెంబర్,17(తెలుగు న్యూస్ పవర్జాతీయ పింఛనుదారుల దినోత్సవం స్థానిక పింఛన్దారుల భవనంలో బుధవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ నాయకులు వంగా నరసింహారావు అధ్యక్షత వహించారు. డి ఆర్ కె రాజు స్వాగతం పలికారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి ఎస్ ప్రతాప్ రాజు నేషనల్ పెన్షన్ డే విశిష్టతను, డి ఎస్ నకారా, జస్టిస్ వై.వి.చంద్ర చూడ్ పెన్షనర్లకు చేసిన ఉపకారం మర్చిపోలేనిదని పేర్కొన్నారు. ఈ…