Telugu News Power

హనుమద్ వ్రత రథోత్సవం

యలమంచిలి:డిసెంబర్,11 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి హనుమద్ వ్రత ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం రాత్రి రథోత్సవం జరిగింది. ఈ ఉత్సవాలు ఈనెల 3 నుంచి 11 వరకు తొమ్మిది రోజులు పాటు జరిగాయి. గంధం గంగాధర్, నాగమణి దంపతుల చే ఈ పూజలు ప్రారంభించారు. స్వామి వారికి పంచామృత అభిషేకం, తమలపాత్ర పూజ వంటి పూజలు జరిపారు. రథోత్సవం కోలాటం భజన, నృత్యబృందాలతో ఘనంగా జరిగింది. ఈ పూజా…

Read More

అంతర్వేది లో సుదర్శన నరసింహ హోమం

సఖినేటిపల్లి: డిసెంబర్,10 (తెలుగు న్యూస్ పవర్) నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన ప్రసిద్ధ అంతర్వేది నరసింహ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో బుధవారం సుదర్శన నరసింహ హోమం జరిగింది. ఈ హోమం చేయించుకుంటే,స్వామి వారి కంటే వేగంగా భక్తులను చేరుకునే సుదర్శన చక్రం, సకల ఈతి బాధలకు విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. భక్తుల యొక్క సత్ప్రవర్తనకు, ప్రశాంతతకు ఈ హోమం దోహదపడుతుందని పండితులు తెలిపారు. స్వామివారి ఆలయం చుట్టూ 9 సార్లు,9 వారములు ప్రదక్షిణలు చేసిన…

Read More

పంచారామ క్షేత్రం పాలకొల్లు లో ప్రత్యేక పూజలు.

పాలకొల్లు:డిసెంబర్,8 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం గణపతి హోమం జరిగింది. ఈ హోమంలో 13 మంది దంపతులు పూజలు నిర్వహించారు. అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న భక్తులచే పూజధికాలు చేయించారు. ప్రతి సోమవారం సాయంత్రం స్వామివారి దేవాలయంలో నిర్వహిస్తున్న 7మారేడు దళముల మాడవీధుల ప్రదక్షణలో 300 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి…

Read More

రోటరీ క్లబ్ ఇమేజ్ సెమినార్

పాలకొల్లు:డిసెంబర్,7 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక రోటరీ క్లబ్ 3020 ఆధ్వర్యంలో, రోటరీ క్లబ్ ప్రతిష్టను ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహాలు, అందులో రోటరీ సభ్యుల యొక్క పాత్ర అనే అంశంపై ఆదివారం,రామచంద్ర గార్డెన్స్ లో సెమినార్ నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రోటరీ జోన్7, పబ్లిక్ ఇమేజ్ చైర్మన్, ముఖ్య అతిధి,రోటరేరియన్ అభినందన్ ఈ అంశంపై సభ్యులకు అనుసరించవలసిన వివిధ వ్యూహాల గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా రోటరీ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివిధ ప్రసారమాధ్యమాల ద్వారా మరియు…

Read More

క్షీరారామం దర్శించుకున్న ప్రముఖులు

పాలకొల్లు:డిసెంబర్,5 (తెలుగు న్యూస్ పవర్)స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని శనివారం ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ మరియు అడిషనల్ డిస్టిక్ట్ జడ్జ్ ఏ.వాసంతి స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ.వో ముచ్చర్ల శ్రీనివాస్ సాలుతో సత్కరించారు. ప్రధానఅర్చకులు, క్రిష్టప్ప, అనిల్ వారికి ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి .సూర్య ప్రకాష్, తహసిల్దార్ దుర్గా కిషోర్, సూపర్డెంట్ పి.వాసు,పాలకొల్లు…

Read More

ప్రజలపై అప్పుల భారం మోపని కూటమి ప్రభుత్వం మంత్రి నిమ్మల

లకొల్లు:డిసెంబర్, 6 (తెలుగు న్యూస్ పవర్)అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజకీయం స్వార్థం కోసం కాదు,ప్రజల కోసం అని నమ్మే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీరికి అండగా ప్రధాని మోడీ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అప్పుల భారం లేని అభివృద్ధి,సంక్షేమ రాజ్యం నడుస్తున్నదని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. స్థానిక ఎడ్ల బజార్ సెంటర్లో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి పాలన…

Read More

యలమంచిలి లో అయ్యప్ప స్వామి మహా పడిపూజ.

యలమంచిలి:డిసెంబర్,5 (తెలుగు న్యూస్ పవర్) అయ్యప్ప స్వామి మహా పడిపూజ యలమంచిలి స్థానిక పుంతల ముసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. శంకర్ పీఠం ఆధ్వర్యంలో ఈ పడిపూజ జరిగింది. యలమంచిలి నరేంద్ర శర్మ ,చివటపు హనుమంతరావు, కాసా పుష్ప శంకర్ గురు స్వాములు పూజలు జరిపించారు. అనంతరం చించినాడ రేపూరి పవన్ స్వామి బృందం చే భజన కార్యక్రమం జరిగింది. అయ్యప్ప స్వాములకు భవానీలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు….

Read More

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

సఖినేటిపల్లి:డిసెంబర్,4(తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని అంతర్వేది లో వేంచేసి ఉన్న, శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణ మహోత్సవాలకు సంబంధించి ఉత్సవ ఏర్పాట్ల గురించి గురువారం అధికారులు సమీక్షించారు. ఈ ఉత్సవాలు జనవరి,25 నుంచి మొదలై ఫిబ్రవరి,2తోముగియనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో తొలి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ మండపం అలంకరణ, రథాన్ని సన్నద్ధం చేయటం, శ్రీవారి చక్రస్నానం ఏర్పాట్లు, చలువ పందిర్లు, విద్యుత్ సౌకర్యం, క్యూలైన్లు…

Read More

పాలకొల్లు సుబ్బారాయుడు గుడి వద్ద అఖండ అన్న సమారాధన

పాలకొల్లు:డిసెంబర్,2 (తెలుగున్యూస్ పవర్) స్థానిక సుబ్బారాయుడు గుడి సెంటర్లో వేయించేసి ఉన్న, శ్రీవల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి ఉత్సవాల సందర్భంగా మంగళవారం అఖండ అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. వర్షం వల్ల ప్రతికూల పరిస్థితి ఉన్నా నిర్వాహకులు అనేక ప్రయాసలతో భక్తులకు ఏ లోటు రాకుండా అన్నదాన కార్యక్రమం సజావుగా జరిపించారు. మహిళలకు టేబుల్ మీల్స్ ఏర్పాటు చేశారు. పురుషులకు బఫే భోజనం అందించారు. వర్షంలో కూడా కొందరు భక్తులు గొడుగులు సహా వచ్చి అన్న…

Read More

క్షీరారామ అన్నదాన కమిటీ జమా ఖర్చుల సమావేశం.

పాలకొల్లు: డిసెంబర్,1 (తెలుగు న్యూస్ పవర్) కార్తీక మాసం సందర్భంగా స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన నెల రోజుల నిత్యాన దాన కమిటీ సమావేశం లీలా కళ్యాణ మండపంలో సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అన్నదాన కార్యక్రమం కోసం నిరంతరం శ్రమించిన పలువురు స్వచ్ఛంద సేవకులను సత్కరించారు. ఈ సందర్భంగా అక్టోబర్, 22 నుంచి నవంబర్, 20…

Read More