మహిళల సృజనాత్మక శక్తిని ప్రోత్సహించడమే నిమ్మల లక్ష్యం -టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు.
పోడూరు:జనవరి,11(తెలుగు న్యూస్ పవర్) మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తిని ప్రోత్సహించడమే మంత్రి నిమ్మల రామానాయుడు లక్ష్యమని, రాష్ట్ర టిడిపి కార్యదర్శి పెచ్చెట్టి బాబు పేర్కొన్నారు. పాలకొల్లు నియోజకవర్గస్థాయిలో జరుగుతున్న ముగ్గుల పోటీలు సోమవారం, స్థానిక జున్నూరులో జరిగాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాలకు అందించాలని, మంత్రి రామానాయుడు ఆశయం మేరకు ఈ పోటీలు తలపెట్టారన్నారు.ఈ సందర్భంగా సొసైటీ మాజీ అధ్యక్షులు, పాలవలస తులసిరావు…